Form c7

25-01-2026

25-01-2026 08:07 PM
అనధికారికంగా సుమారు 30 నుంచి 40 మంది టీడీపీ నాయకులు మద్యం సేవించిన స్థితిలో బస్టాండ్ వద్దకు చేరుకుని, వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులైన నాలుగు కుటుంబాలకు చెందిన షాపులనే ప్రత్యేకంగా టార్గెట్ చేసి ధ్వంసం
25-01-2026 08:02 PM
కేంద్ర ప్రభుత్వం Price Support Scheme (PSS) కింద ఆంధ్రప్రదేశ్‌కు 1,16,690 మెట్రిక్ టన్నుల కంది MSP కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని, అలాగే 903 మెట్రిక్ టన్నుల పెసలు, 28,440 మెట్రిక్ టన్నుల మినుములకు కూడా...
25-01-2026 07:56 PM
పరిపక్వత లేని నారా లోకేష్ తీసుకొచ్చిన ‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఈ తప్పుడు సంస్కృతితో పల్నాడు జిల్లాలోనే వందలాది కుటుంబాలపై దాడులు జరిగాయని తెలిపారు.
25-01-2026 07:22 PM
Addressing the media in Venkatagiri, he said Union Minister Pemmasani Chandrasekhar was making contradictory statements day after day on the Land Titling Act and the resurvey, creating confusion...
25-01-2026 07:21 PM
a massive illegal occupation of prime government land by GITAM institutions owned by TDP MP Bharat, a close relative of Minister Nara Lokesh. Speaking at the YSRCP office, Amarnath said the...
25-01-2026 07:20 PM
Roja said even the 100-bed Nagari hospital, whose foundation was laid during YSR’s time and upgraded with dialysis and facilities under Y.S. Jagan, was avoided by Chandrababu to escape embarrassment.
25-01-2026 07:18 PM
 ‘పవిత్ర రథసప్తమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, విజయాలను ప్రసాదించాలని ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. 
25-01-2026 07:15 PM
మీరు సాధించిన ఈ అత్యున్నత గుర్తింపు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విజేతల సేవలు భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగి,
25-01-2026 07:11 PM
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు
25-01-2026 07:07 PM
మందా సాల్మ‌న్ సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ మంత్రులు మేక‌తోటి సుచ‌రిత, మేరుగ నాగార్జున‌, విడ‌ద‌ల ర‌జ‌ని, సాకె శైల‌జానాథ్‌, వైయ‌స్సార్సీపీ...

24-01-2026

24-01-2026 08:21 PM
Roja ridiculed Chandrababu’s “Super Six, Super Hit” claims, stating that unemployment allowance, women’s assistance, farmer support, “Aadabidda Nidhi,” gas cylinder subsidy, bus concessions, and...
24-01-2026 08:19 PM
ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ్ రెడ్డి , తిరుపతి ఎంపీ గురుమూర్తి  , రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితమ్మ తదితర ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
24-01-2026 08:13 PM
20 డిసెంబర్ 2023న మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ విడుదల చేసిన వార్షిక నివేదికను పరిశీలించండి. దేశవ్యాప్తంగా 168 జిల్లాల్లో భూ డిజిటలైజేషన్ 90–95 శాతం పూర్తయిందని, అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో...
24-01-2026 08:08 PM
ప్రభుత్వ ఆస్తులను కాపాడ్డాం ప్రజాప్రతినిధుల బాధ్యత. అది ప్రజాస్వామ్య లక్షణం. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ప్రజాస్వామ్యయుంతగా పరిపాలన సాగడం లేదు. ఏపీలో రాచరికాన్ని తలపించేలా పాలన సాగుతుందన్న అభిప్రాయం
24-01-2026 08:03 PM
నగరిలో చంద్రబాబు హయాంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, గతంలో ఆయన తండ్రి కానీ నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటివరకూ అద్దె భవనాల్లో ఉన్నాయి. జగనన్న హయాంలో డయాలసిస్...
24-01-2026 06:15 PM
Siva Shankar said no Chief Minister or business tycoon in the country travels the way these three leaders do, questioning why, despite holding office in Andhra Pradesh,
24-01-2026 06:13 PM
గిరిజన విద్యార్థుల విద్యా సౌకర్యాల మెరుగుదలకై ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సిమెంట్ ప్లాట్‌ఫాం నిర్మాణంతో పాఠశాలలో విద్యార్థినిలకు మరింత సౌకర్యం...
24-01-2026 05:57 PM
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…పంచాయ‌తీ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రతి గ్రామానికి...
24-01-2026 05:33 PM
Ravichandra said higher education has been paralysed under coalition rule, pointing to hunger protests by students at Andhra University as clear evidence of government neglect. He noted that...
24-01-2026 05:31 PM
Speaking to media here on Saturday, former MLA Sake Sailajanath said Chandrababu has visited Davos 15 times and he gives the same statement on investments and jobs generated without blinking an...
24-01-2026 05:30 PM
తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యత అప్పగించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నియామకానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు, పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి...
24-01-2026 05:20 PM
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వ‌ర‌కు రోజూ హైద‌రాబాద్ - విజ‌య‌వాడ మ‌ధ్య ప్ర‌త్యేక విమానాల్లోనే తిరిగాడ‌ని, ఒకే ఒక్క రాత్రి మాత్ర‌మే విజ‌య‌వాడ‌లో బ‌స చేశాడ‌ని శివశంక‌ర్‌...
24-01-2026 05:16 PM
ఎక్కువ సార్లు దావోస్‌కి వెళ్లి రూపాయి పెట్టుబ‌డి కూడా తీసుకురాకుండా కోట్లల్లో ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేసిన ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబుకి అవార్డ్ ఇవ్వాలి. మంత్రుల‌ను వెంట‌బెట్టుకుని పిక్నిక్ కి...
24-01-2026 05:11 PM
నాగార్జున  యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో  కేకులు కట్ చేసి బోధన, బోధనేతర సిబ్బంది కూడా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఒక రాజకీయ నాయకుడైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పుట్టిన రోజు వేడులకను...
24-01-2026 05:04 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచే మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
24-01-2026 12:40 PM
గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి నీటిని విడుదల చేసి కెసీ కెనాల్ ఆయకట్టు రైతులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు
24-01-2026 12:35 PM
.రాష్ట్రంలో ప్ర‌స్తుతం రాక్ష‌స పాల‌న న‌డుస్తోంది. రౌడీ రాజ్యం రాజ్య‌మేలుతోంది. ఈ అప్ర‌జాస్వామిక పాల‌న‌ను త‌రిమికొడ‌దామ‌ని,.
24-01-2026 12:08 PM
ప్రజల ఆరాధ్య నాయకుడిని అవమానించడం ద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గాయం చేసినట్లేనని వారు వ్యాఖ్యానించారు
24-01-2026 09:43 AM
ప్రభుత్వ పెద్దలు తమ బంధువుకి చెందిన గీతం వర్సిటీ ఆక్రమించిన రూ.వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ పేరుతో దానం చేయాలని యత్నించడం అత్యంత దారుణం. ఏ నియమం కింద క్రమబద్ధీకరణకు...
24-01-2026 08:57 AM
ఇటీవల జరిగిన దావోస్‌ సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చాగోష్టిలో మాట్లాడారు. ‘భారతదేశంలో చాలా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి.

23-01-2026

23-01-2026 06:51 PM
వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో చేపట్టిన భూసర్వే క్రెడిట్‌ ను కూటమి సర్కార్‌ చోరీ చేయడంపై వైయస్‌. జగన్‌  ప్రెస్‌ మీట్‌ పెట్టి ఖండిస్తే.. దానికి సమాధానం ఇవ్వకుండా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌...
23-01-2026 05:33 PM
నకిలీ మద్యం కేసులో వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే...
23-01-2026 05:30 PM
మైనారిటీ సంస్థల భూములపై ప్రభుత్వం కన్నేయడం అన్యాయమని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 30వ తేదీన నగరంలోని నగరంపాలెం ఈద్గా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన...
23-01-2026 05:07 PM
గతేడాది కూడా ఇదే విధంగా నామినేషన్లకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారని, అఖిలప్రియ అనుచరులు గొడవ చేస్తే పోలీసులు ఎన్నికలు వాయిదా వేయమని లెటర్ ఇస్తున్నారని ఆరోపించారు.
23-01-2026 04:57 PM
Dharmana said successive governments, including multiple TDP regimes, failed to conduct a comprehensive resurvey after the British era, and that only under YS Jagan Mohan Reddy was a historic,...
23-01-2026 04:21 PM
బాధ్యతగల ప్రతిపక్షంగా ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ గ్రామ స్థాయి నుంచే మరింత శక్తివంతంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు “జగనన్న సైన్యం”ను నిర్మించుకునేందుకు ఇది...
23-01-2026 04:10 PM
విశాఖ‌ప‌ట్నం: తెలుగుదేశం నాయ‌కుడు కొమ్మారెడ్డి ప‌ట్టాభి వేధింపులతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మ‌ర‌ణించిన జీవీఎంసీ మెకానికల్‌ సెక్షన్‌ ఎస్‌ఈ గోవిందరావు మృతికి ప్ర‌భుత్వమే బాధ్య‌త వ‌
23-01-2026 04:00 PM
The coalition has been using all the elements used by YS Jagan Mohan Reddy government, he said, and questioned why they did not give a single pass book.
23-01-2026 03:57 PM
Speaking to media here on Friday, Party President of YSRCP Employees and Pensioners Division, Nalamaru Chandrasekhar said, the Engineer collapsed and died during a review meeting during which TDP...
23-01-2026 03:50 PM
యువత రాజకీయాల్లో వచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మేమందరం ఎంత కృషి చేస్తున్నమో మాతోపాటు మీరందరు కూడా శ్రమించి పార్టీని ప్రజలకు...
23-01-2026 03:29 PM
గ్రామ కమిటీలతో పాటు పంచాయితీ స్థాయిలో మహిళా, రైతు, సోషల్ మీడియా, ఎస్టీ, యువజన, విద్యార్థి విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
23-01-2026 03:11 PM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  నరేంద్ర మోడీ నేతృత్వంలో రూపొందించి, నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపించిందని స్పష్టం చేశారు. భూమి అంశం రాష్ట్ర పరిధిలో...
23-01-2026 03:00 PM
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ
23-01-2026 02:38 PM
రాజకీయ జోక్యం, అధికార దుర్వినియోగం వల్ల ఒక నిబద్ధత గల అధికారి ప్రాణాలు కోల్పోవడం ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. గోవిందరావు కుటుంబానికి న్యాయం జరగాలని
23-01-2026 02:09 PM
ఉన్నత చదువులు, ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, వాటన్నింటిని త్యాగం చేసి దేశ సేవకే అంకితమైన మహాత్ముడు నేతాజీ సుభాస్ చంద్రబోస్” అని కొనియాడారు
23-01-2026 01:59 PM
గ్రామ స్థాయిలో బలమైన నిర్మాణం ఉంటేనే పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరుగుతుందని అన్నారు.
23-01-2026 12:00 PM
  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమం అందించే దిశగా పార్టీ చేస్తున్న కృషిలో తామూ భాగస్వాములవుతామని స్పష్టం చేశారు.
23-01-2026 11:26 AM
స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు.

22-01-2026

22-01-2026 06:50 PM
 అసలు భూముల రీసర్వేకు మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 2019కన్నా ముందు నా 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మార్గమధ్యంలో రైతన్నలు పడుతున్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత.. భూములకు సంబంధించి వాళ్లు...
22-01-2026 04:50 PM
 నంద్యాల:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంట
22-01-2026 04:28 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మతపరమైన విధ్వంసాలు పెరుగుతున్నాయనే విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
22-01-2026 03:25 PM
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు
22-01-2026 03:10 PM
సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి జూదాలను నడిపించారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో ఇది జరిగింది. ఈ తతంగంతో సుమారు రూ.2 వేల కోట్ల రొటేషన్‌ జరిగింది.
22-01-2026 03:06 PM
ఏపీలో ఊర్లు విడిచిపెట్టే పరిస్థితికి రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఊరిలో తిరిగి అడుగుపెట్టడానికి కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అంతలా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని చంద్రబాబు...
22-01-2026 03:02 PM
‘సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు. పాస్‌ బుక్‌ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు.. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతే.
22-01-2026 02:58 PM
‘‘నిజానికి.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్ర సమయంలోనే వచ్చింది. రైతులు విన్నవించిన అనేక సమస్యలకు ఈ రీసర్వే పరిష్కారం కాగలదని భావించాను. అప్పట్లో రాష్ట్రంలో సర్వేయర్లు లేరు, భూముల సర్వేకు తగిన టెక్నాలజీ...
22-01-2026 02:28 PM
Recalling the origins of the initiative, he said that during his padayatra, farmers had poured out their woes over irregular land titles and disputes, an issue that was clearly mentioned in the 2019...

21-01-2026

21-01-2026 06:20 PM
చంద్రబాబు, లోకేష్‌లు ఎన్నిసార్లు దావోస్‌కు వెళ్లారో లెక్కే లేదు. వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 2016లో 377 ఎంవోయూలు, రూ.5.59...
21-01-2026 06:17 PM
రాష్ట్రంలో సుమారు 85 లక్షల రైతు కమతాలు ఉన్నట్లు జగన్‌గారు తన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారు. రైతులు వీటి కోసం రుణం తీసుకున్నప్పుడు బ్యాంకు ఇన్సూరెన్స్‌ చేసేది. ఇందులో సుమారు 18 లక్షల మంది మాత్రమే...
21-01-2026 06:12 PM
తాడేప‌ల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో దారుణహత్యకు గురైన వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్‌ కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, పా

Pages

Back to Top