Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అనంతపురం రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి
రాయలసీమ రైతుల సమస్యలపై భారీ నిరసనలకు సిద్ధం కావాలి
ప్రజల చెవిలో పువ్వులు పెట్టొద్దు.. వాస్తవాలు మాట్లాడండి
గిడుగు వెంకట రామమూర్తి పంతులు భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి
మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం
రైతుల సాగునీటి పోరుపై పోలీసు కేసులు
వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేది లేదు
వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో అన్స్టాపబుల్ దోపిడీ
కూటమి పాలనలో పల్నాడు రైతాంగానికి తీవ్ర అన్యాయం
వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ
స్టోరీస్
29-08-2026
అనంతపురం రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి
29-08-2026 01:37 PM
ఈ సమావేశంలో జిల్లా టాస్క్ఫోర్స్ కోఆర్డినేటర్ నార్పల సత్యనారాయణరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య
రాయలసీమ రైతుల సమస్యలపై భారీ నిరసనలకు సిద్ధం కావాలి
29-08-2026 01:30 PM
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి అన్నారు.
ప్రజల చెవిలో పువ్వులు పెట్టొద్దు.. వాస్తవాలు మాట్లాడండి
29-08-2026 10:05 AM
ఎన్నికల సమయంలో టిడ్కో ఇళ్ల రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని తోట త్రిమూర్తులు ఆక్షేపించారు.
గిడుగు వెంకట రామమూర్తి పంతులు భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి
29-08-2026 10:01 AM
ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమని
మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం
29-08-2026 09:56 AM
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని భరోసా
రైతుల సాగునీటి పోరుపై పోలీసు కేసులు
29-08-2026 09:52 AM
రైతులకు సాగునీరు అందించాలని శాంతియుతంగా నిర్వహించిన నిరసనపై కేసులు పెట్టడం అన్యాయమని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు.
28-08-2026
వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేది లేదు
28-08-2026 05:26 PM
తనపై ఉద్యోగాల పేరుతో ఎఫ్ఐఆర్ నమోదైందంటూ చేస్తున్న ప్రచారంపై గురవయ్య తీవ్రంగా స్పందించారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని చెబుతున్న ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే ఆ ఎఫ్ఐఆర్ను బహిరంగంగా చూపించాలని
వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో అన్స్టాపబుల్ దోపిడీ
28-08-2026 04:50 PM
రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏ ఒక్క మేలు చేయకపోయినా, అన్స్టాపబుల్గా అప్పు మాత్రం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర కోవిడ్ పరిస్థితి ఉన్నా,
కూటమి పాలనలో పల్నాడు రైతాంగానికి తీవ్ర అన్యాయం
28-08-2026 04:32 PM
వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ-క్రాప్ ద్వారా రైతులకు పంటల బీమా అందించి అండగా నిలిచామని బొల్లా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు బీమా పరిహారం అందించడంలో విఫలమైందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ
28-08-2026 04:26 PM
1978లో మార్కాపురం ఎమ్మెల్యే పూల వెంకట సుబ్బయ్య ఈ ప్రాజెక్టు కోసం డిమాండ్ లేవనెత్తగా, 1994లో డీపీఆర్ సిద్ధమైంది. 1996 మార్చి 5న చంద్రబాబు దీనికి శంకుస్థాపన మినహా చేసిందేమీ లేదు
కరువు కోరల్లో రాయలసీమ.. ప్రభుత్వం మొద్దునిద్ర
28-08-2026 04:05 PM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం ద్వారా కరువును పారద్రోలేందుకు శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్ల ఆధారంగా రాయలసీమలో అనేక ప్రాజెక్టులు నిర్మించారు.
వైయస్ఆర్సీపీ నాయకుడు అంబటి సురేష్ కిడ్నాప్..
28-08-2026 02:58 PM
భయపెడితే వైయస్ఆర్సీపీ నాయకులు భయపడరని నరేన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి దాడులను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో స్పందిస్తారని అన్నారు.
కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వాలి.. లేకపోతే కరువు ప్రాంతంగా ప్రకటించాలి
28-08-2026 02:51 PM
కృష్ణా డెల్టాలో వరి సాగు కేవలం ఒక పంటకు సంబంధించిన అంశం కాదని, ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, నీటిపారుదల వ్యవస్థ, నేల స్వభావం, రైతుల అనుభవం, మార్కెట్ వ్యవస్థతో ముడిపడిన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని...
శ్రీశైలం నీరు ఉన్నా.. రాయలసీమకు తాగునీరు ఎందుకు ఇవ్వరు?
28-08-2026 12:21 PM
ప్రజల కనీస తాగునీటి అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని, అవసరమైతే అవుకు రిజర్వాయర్ను ముట్టడిస్తామని కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు.
రాయలసీమ రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందే
28-08-2026 12:14 PM
తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో కర్ణాటక రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని, మరోవైపు శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు నీటి తరలింపు జరుగుతోందని పేర్కొన్నారు.
మీ ప్రేమాభిమానాలే నా బలం
28-08-2026 09:55 AM
“మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అని వైయస్ జగన్ తన సందేశంలో తెలిపారు.
27-08-2026
బీదా రవిచంద్ర సవాల్ స్వీకరిస్తున్నా
27-08-2026 06:15 PM
బీదా రవిచంద్ర సవాల్ స్వీకరిస్తున్నా. బహిరంగ చర్చకు నేను సిద్ధం. ప్లేస్, టైమ్, లొకేషన్ అన్నీ ఆయనకే వదిలేస్తున్నా. 1995లో ఎన్టీఆర్ గారిని మానసికంగా క్షోభపెట్టి, ఆయన దగ్గర పార్టీని, పదవిని
ఆత్మీయత, అనురాగాలకు ప్రతీక రక్షాబంధనం
27-08-2026 06:03 PM
ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నట్లు వైయస్ జగన్ తన సందేశంలో తెలిపారు.
రాష్ట్రంలో ఏరులై పారుతున్న గంజాయి
27-08-2026 04:49 PM
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, డ్రోన్లతో గంజాయి సాగును అరికడతామని సీఎం చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనిత పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు.
డీఎస్సీ అక్రమాల గుట్టు రట్టవుతుందనే భయమా?
27-08-2026 04:42 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు డీఎస్సీలో జరిగిన అవకతవకలపై చాలా స్పష్టమైన ఆధారాలతో ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ పేపర్ లీక్ అయిందా లేదా? పరీక్ష పేపర్ నిర్వహణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నారా లేదా...
అభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొట్టడం సరికాదు
27-08-2026 04:37 PM
కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి దుకాణదారుడికి తగిన నష్టపరిహారం అందించాలని, రహదారి వెంబడి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి తిరిగి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
గిరిజన బిడ్డల చదువులపై వెన్నుపోటు కూటమి సర్కార్ కర్కశత్వం
27-08-2026 04:31 PM
మారికవలస గురుకుల పాఠశాలలో 480 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. మంచి వాతావరణం, నాణ్యమైన విద్య, మౌలిక వసతులతో పాటు ఇంగ్లీష్ మీడియంలో విద్య అందుతున్న ఈ పాఠశాలలో తమ పిల్లలకు
విశాఖను ‘క్రైమ్ & డ్రగ్స్ రాజధాని’గా మార్చిన చంద్రబాబు కూటమి సర్కార్
27-08-2026 02:17 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేశారు
మత్స్యకారుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?
27-08-2026 01:19 PM
ఆగస్టు 3వ తేదీన డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'శ్రీ ముత్యాలమ్మ (IND-AP-E8MO135)' అనే బోటులో 8-9 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు విడదల రజిని పరామర్శ
27-08-2026 12:11 PM
ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పూర్తిస్థాయిలో విచారించి, వాస్తవాలను గుర్తించాలని కోరారు.
పొన్నూరులో అమ్మవారి మంగళసూత్రం ఘటనపై అంబటి మురళి ఆగ్రహం
27-08-2026 11:57 AM
ఈ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని అంబటి మురళి అన్నారు. మంగళసూత్రం తయారు చేయించి గుట్టుచప్పుడు కాకుండా అమ్మవారికి సమర్పించేందుకు ఆలయ అధికారి బసవ శంకర్ ప్రయత్నించారని పేర్కొన్నారు
సముద్రంలో బోట్లు ప్రమాదాలకు గురవుతున్నా భద్రతా చర్యలు ఏవి?
27-08-2026 11:17 AM
మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే శ్రీలంక, బంగ్లాదేశ్ ఎంబసీలకు సమాచారం అందించామని, కోస్ట్గార్డ్ అధికారులతోనూ వాసుపల్లి జగదీష్ సమన్వయం చేశారని గురుమూర్తి తెలిపారు.
కడప నగరంలో వైయస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
27-08-2026 11:11 AM
అంజాద్ బాషా క్యాంప్ కార్యాలయంలో పెద్దరెడ్డి రామ్మోహన్ రెడ్డి, పెద్దరెడ్డి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
పల్నాడు రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం
27-08-2026 09:50 AM
ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను వైయస్ జగన్ కోరారు.
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు
27-08-2026 09:48 AM
మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు. తాజా సమాచారం ప్రకారం మత్తులో కారు నడిపింది మరో ఎస్ఐ అంటున్నారు. ఆ మత్తులో ఒక ఆటోను వారు ఢీ కొట్టారు. యాక్సిడెంట్ అయిన...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »