స్టోరీస్

15-09-2026

15-09-2026 03:46 PM
సమావేశంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు భూమా కిషోర్ కుమార్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కర్రా గిరిజా...
15-09-2026 03:42 PM
90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ గడువు దాటిపోయినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని అహ్మద్ అలీ ఖాన్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీ అమలులో జాప్యానికి కారణమేంటో...
15-09-2026 03:36 PM
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థను ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువతను పర్యవేక్షించేందుకు ఉపయోగిస్తే అది ఆందోళనకరమైన పరిణామమని రమేష్ గౌడ్ పేర్కొన్నారు
15-09-2026 02:53 PM
ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్లనాని పనిచేశారు.
15-09-2026 02:25 PM
ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్రత పెరిగిన నీటి సంక్షోభం. వ‌ర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి వచ్చే ప్రమాదం గురించి హెచ్చరికలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం ముందస్తు...
15-09-2026 01:12 PM
 తాడేపల్లి : పేదలకు నాణ్యమైన వైద్యం, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాటి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
15-09-2026 12:54 PM
రాష్ట్రంలో కూటమి పాలన మొదలైన రెండున్నర సంవత్సరాలుగా శాంతిభద్రతలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. పరిపాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించి పోలీస్ యంత్రాంగాన్ని చేతుల్లో
15-09-2026 12:35 PM
నెల్లూరు నగర అభివృద్ధిని మంత్రి నారాయణ పూర్తిగా విస్మరించారని కాకాణి ఆరోపించారు. నారాయణ వల్ల నెల్లూరు ప్రజలకు రూపాయి ఉపయోగం లేదని,
15-09-2026 12:04 PM
“ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం” అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
15-09-2026 11:57 AM
ప్రస్తుతం తుమ్మల బాబు ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున, కేవలం తనపైనే కాకుండా కాకినాడ డీసీసీబీ బ్యాంకు కుంభకోణాలపైనా ఒకేసారి నిష్పాక్షిక విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని
15-09-2026 11:54 AM
విశాఖ నగరంలో మంచినీటి సంక్షోభం నెలకొన్నా పాలకులు మొద్దు నిద్రపోతున్నారని కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
15-09-2026 11:51 AM
వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా అరకు నియోజకవర్గ నాయకుడు పాంగి నరసింగరావు ఆధ్వర్యంలో యువ నాయకుల బృందం సొవ్వ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి రోడ్ల పరిస్థితిని పరిశీలించింది.

14-09-2026

14-09-2026 10:23 PM
“చంద్రబాబు గారూ.. న్యాయంగా పరీక్షలు నిర్వహించి, అర్హులకు అవకాశం కల్పించడం ప్రభుత్వానికి ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం కాదు. అది ప్రభుత్వ బాధ్యత. మరి, ఏళ్ల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థుల శ్రమకు...
14-09-2026 12:44 PM
అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు సాధించిన విజయాలు ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు.
14-09-2026 12:37 PM
కమలమ్మ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే ఆమె కుమార్తె మెర్సీ వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అక్కడే ప్రాణాలు విడిచారు.
14-09-2026 12:34 PM
ఈ పవిత్ర పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని..
14-09-2026 12:31 PM
భ‌విష్య‌త్తులో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ తలపెట్టే అన్ని కార్యక్రమాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని ప్రార్థించినట్లు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు స్పష్టం...

13-09-2026

13-09-2026 11:09 PM
పండుగ వేళ నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం కలచివేసిందని వైయస్‌ జగన్‌ అన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
13-09-2026 07:05 PM
విశాఖపట్నం: చంద్రబాబు వాటర్‌మెన్‌ కాదు.. క్వార్టర్‌మెన్‌.. మంచి నీరు ఇవ్వలేదు.. మందు మాత్రం ఇస్తున్నారని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు.
13-09-2026 06:53 PM
డీఎస్సీలో అక్రమాల ట్విస్టులను వివరిస్తూ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు. 
13-09-2026 06:46 PM
ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు సిద్ధించాలని శ్రీ వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.
13-09-2026 06:44 PM
పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పానుగంటి చైతన్య, రవిచంద్ర స్పష్టం చేశారు.
13-09-2026 02:59 PM
కూటమి పాలనలో ప్రచారం పీక్స్‌లో ఉంటే, గ్రౌండ్ రియాలిటీ మాత్రం అత్యంత వీక్‌గా ఉందని కొండా రాజీవ్ గాంధీ పేర్కొన్నారు. పోలవరం నీళ్లు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న
13-09-2026 02:54 PM
ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను గుర్తించాలని కోరారు. కాగితాలపై ఉన్న లెక్కలను కాకుండా, నీరు లేక ఎండిపోయిన పంట పొలాలు, పండ్ల తోటలను స్వయం
13-09-2026 10:59 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ఆర్‌ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు వైయ‌స్‌ఆర్‌...

12-09-2026

12-09-2026 04:41 PM
స్కిల్‌ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతోనే చంద్రబాబు ప్రతిసారీ ఆమెను టార్గెట్‌ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఒత్తిడి చేయడం వల్లే
12-09-2026 04:33 PM
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్ మాజీ శాసనసభ్యులు వై. వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పార్లమెంట్ అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డి,
12-09-2026 04:22 PM
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, డీజిల్, సాగునీటి ఖర్చులు పెరుగుతున్నా, వర్షాభావం కారణంగా దిగుబడులు తగ్గడంతో రైతుల ఆదాయం పడిపోయిందని నాగిరెడ్డి తెలిపారు
12-09-2026 04:19 PM
స్థానిక ఎన్నికల్లో గెలుపు 2029 సార్వత్రిక ఎన్నికలకు పునాది వేస్తుందని బొత్సా సత్యనారాయణ తెలిపారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ విభేదాలను పక్కనపెట్టి

Pages

Back to Top