స్టోరీస్

04-08-2026

04-08-2026 04:21 PM
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి...
04-08-2026 03:41 PM
రాయలసీమ ఎప్పటి నుంచో కరువు, నీటి కొరతతో పోరాడుతున్న ప్రాంతమని శైలజానాథ్ అన్నారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో గత ప్రభుత్వాలు చిత్తశుద్ధి...
04-08-2026 03:38 PM
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే
04-08-2026 03:33 PM
పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని, అనంతరం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో సంస్కరణలు
04-08-2026 03:28 PM
 పాదయాత్రలో ప్రతి ఏడాది జనవరి 1న ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తానని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేస్తానని లోకేష్...
04-08-2026 03:24 PM
సమావేశంలో మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలు,
04-08-2026 03:18 PM
తాడేప‌ల్లి:  కూటమి ప్రభుత్వం బీసీ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని వైయ‌స్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు.
04-08-2026 02:55 PM
టీడీపీ నాయకుడు నాగరాజు పోలీసుల సమక్షంలోనే తన భార్య దుస్తులు చించి అరాచకానికి పాల్పడితే వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారిపై కేసు పెట్టడం అత్యంత అమానుషం. ఆ ఘటనకు సంబంధించిన వీడియా బయటకు రాకపోతే...
04-08-2026 01:18 PM
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గత రెండేళ్లలో పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. శ్రీశైలం పూర్తిగా నిండే వరకు విద్యుత్ ఉత్పత్తి లేదా దిగువ ప్రాంతాల పేరుతో నీటిని విడుదల చేయకుండా రాయలసీమ...
04-08-2026 12:55 PM
యువత, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
04-08-2026 12:45 PM
డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు. ఆగస్టు 6 నుంచి 9 వరకు పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు
04-08-2026 12:40 PM
నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించి, అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
04-08-2026 12:35 PM
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంభం విజయరాజు హాజరయ్యారు.
04-08-2026 12:32 PM
 ప్రొద్దుటూరు: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వై
04-08-2026 11:30 AM
పొగాకు రైతులు ఎకరానికి సుమారు రూ.2.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఐదు నెలలు శ్రమిస్తున్నప్పటికీ కనీస గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని జక్కంపూడి రాజా ఆవేదన వ్యక్తం చేశారు
04-08-2026 11:21 AM
అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సంబంధించిన భూ అక్రమాలపై నిరసన చేపట్టిన వైయ‌స్ఆర్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.
04-08-2026 09:46 AM
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ ముందుకు సాగుతోందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో ప్రజలు
04-08-2026 09:40 AM
మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కిట్టు మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించలేని ప్రభుత్వం రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయిందన్నారు.

03-08-2026

03-08-2026 09:30 PM
ముస్తఫా గారికి, కొయ్యలగూడేనికి చెందిన పొగాకు వ్యాపారి సూర్యచంద్రంకు మధ్య రూ.36 లక్షల అడ్వాన్స్ బకాయిల విషయమై చిన్న వ్యాపార వివాదం జరిగింది
03-08-2026 09:24 PM
పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 9.30 గంటలకు శ్రీ వైయస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు.
03-08-2026 06:54 PM
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని సకల శాఖల మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప,
03-08-2026 06:49 PM
కోటిలింగాల రేవులో స్క్రీన్ ఏర్పాటు చేశారు, కానీ అది ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయింది. మరొక పది అడుగుల ఎత్తులో ఆ నిర్మాణం చేసి ఉంటే పోయేదేముంది? కంబాలచెరువు పార్కులో పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేశాం
03-08-2026 06:34 PM
ఇందులో భాగంగానే ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బలహీన వర్గాలు (బీసీ), ఎస్సీ, మైనార్టీ ప్రజాప్రతినిధులను, మాజీ...
03-08-2026 06:29 PM
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విద్యార్థి విభాగం ప్రతినిధులు, డీఎస్సీ అభ్యర్థులు...
03-08-2026 03:51 PM
నాణ్యమైన మందులు, ఇంజెక్షన్లు, వైద్య వినియోగ పరికరాలు, వస్తువుల సరఫరాకు టెండర్లలో పాల్గొనాలంటే ఇప్పటివరకు కనీస రూ.100 కోట్ల టర్నోవర్‌ కలిగిన సంస్థలకే అర్హత ఉండేదని,
03-08-2026 03:46 PM
గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తున్న సమయంలో కూడా భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడం అత్యంత ప్రమాదకరమని మార్గాని భరత్‌రామ్‌ అన్నారు.
03-08-2026 03:40 PM
జీవో-3 విషయంలో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించిన కళావతి, 2020లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ తీర్మానం చేసి రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని...
03-08-2026 03:35 PM
డీఎస్సీ కన్వీనర్‌ను పూర్తిగా పక్కనపెట్టి పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీ, డిజిటల్ ప్రక్రియల బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించడం వల్ల పారదర్శకత దెబ్బతిన్నదని నేతలు ఆరోపించారు
03-08-2026 03:29 PM
శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలు, నిరసనలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాకాని గోవర్ధన్‌రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు.
03-08-2026 03:11 PM
ఎన్నికల సమయంలో యువతకు ఏటా జాబ్ క్యాలెండర్, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని

Pages

Back to Top