స్టోరీస్

21-07-2026

21-07-2026 07:19 PM
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కావు.
21-07-2026 07:17 PM
ప్రతి నెలా రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, పారిశ్రామికంగా రాష్ట్రం ఎక్కడికో వెళ్తోందని చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.
21-07-2026 07:12 PM
విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ వ్యవహారంలో అసలు నేరస్థులు క్రింది స్థాయి పోలీసులు మాత్రమే కాదని, ఉన్నతాధికారులైన అప్పటి డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, సీపీ రాజశేఖర్‌ బాబు, ఏసీప
21-07-2026 05:07 PM
రాష్ట్రంలో అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగిస్తూ ప్రజల రక్షణను, ముఖ్యంగా మహిళల...
21-07-2026 04:40 PM
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు దేశ ప్రజలకు కూడా తెలియాలని. అవసరమైతే ఈ అంశాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేసారు.
21-07-2026 04:36 PM
దస్తావేజు లేఖర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
21-07-2026 04:21 PM
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన నిర్వహించారు
21-07-2026 02:58 PM
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీసు వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోలీసులు స్వతంత్రంగా, చట్టప్రకారం వ్యవహరించే పరిస్థితి లేకుండా పోయింది. కేసు నమోదు చేయాలన్నా రాజకీయ నాయకుల అనుమతి...
21-07-2026 02:43 PM
నెల్లూరు సభలో తాను మాట్లాడిన మాటలను టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు
21-07-2026 12:54 PM
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో విభేదించే స్వరాలను అక్రమ కేసులతో అణచివేయాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ...
21-07-2026 12:42 PM
వీడియోలు బయటకు వచ్చిన తర్వాతే పోలీసులు స్పందించారని, ఆ వీడియోలు బయటకు పంపిన మహిళనే ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. పరువునష్టం దావా వేస్తానని
21-07-2026 11:51 AM
నిరసన కార్యక్రమాల అనంతరం ఆయా జిల్లా కేంద్రాల్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాలు

20-07-2026

20-07-2026 07:52 PM
మహిళల పట్ల కూటమి నాయకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు
20-07-2026 07:47 PM
రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి, ఇప్పటికే 41ఏ నోటీసు జారీ చేసిన అధికారులను బదిలీ చేసి, కొత్త అధికారులతో ఒకేరోజు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని...
20-07-2026 07:44 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రైతులకు అవసరమైన ఎరువులను గ్రామ స్థాయిలోనే, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉంచి ఐదేళ్లపాటు ఎలాంటి...
20-07-2026 07:34 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పోలీసు వ్యవస్థ అనేది ప్రజలకు రక్షణగా ఉండే వ్యవస్థలా కాకుండా, కొంతమంది అధికారుల స్వార్థ ప్రయోజనాల వల్ల జుగుప్స కలిగించేలా తయారైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ...
20-07-2026 07:31 PM
ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం, అధికార పార్టీ నాయకులకు లభిస్తున్న అండదండల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు.
20-07-2026 07:26 PM
రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది, అంటే 2023–24లో నిరుద్యోగిత రేటు 4.1 శాతంగా ఉండగా, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదలైన తొలి వార్షిక ‘పీరియాడిక్‌ లేబర్‌...
20-07-2026 04:37 PM
కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను ప్రజలకు చూపించాలని, క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను పరిశీలించాలని ఆయన సూచించారు
20-07-2026 04:33 PM
వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వస్తుందని ముద్రగడ బలంగా నమ్మారని పేర్కొన్నారు.
20-07-2026 04:30 PM
దేవనకొండ మండలం బి సెంటర్ గ్రామానికి చెందిన రైతు  కరుణ  మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకొచ్చిన సుమారు 12 క్వింటాళ్ల వేరుశనగ అకాల వర్షానికి పూర్తిగా తడిసి, డ్రైనేజీ నీరు చేరడంతో తీవ్ర నష్టం
20-07-2026 04:17 PM
రాష్ట్రంలో పోలీసులు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు నేరాలు పెరుగుతున్నాయని, ఎస్సీలపై దాడులు కొనసాగుతున్నాయని,
20-07-2026 04:10 PM
గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. బాధిత మహిళను, ఆమె కుటుంబాన్ని మాజీ సీఎం వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా...
20-07-2026 03:31 PM
బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ పార్టీ తరఫున కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా...
20-07-2026 03:27 PM
 దేవినేని అవినాష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్న కార్మికులే నేడు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. రెండు రోజులుగా ధర్నా...
20-07-2026 03:14 PM
మాజీ మంత్రి విడదల రజిని  మాట్లాడుతూ, మహిళపై జరిగిన దాడి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. బాధిత కుటుంబం పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా
20-07-2026 03:03 PM
వేల ఎకరాల్లో నారుమళ్లు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు ఇప్పుడు పంటలు వేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు....
20-07-2026 02:29 PM
నాయకులు జీ.ఎస్. రావు ప్రజా జీవితంలో అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజాసేవకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
20-07-2026 02:22 PM
జగన్ 2.0 సూపర్ యాప్ మన నాయకుడు వైయస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన శక్తివంతమైన అస్త్రం` అని పేర్కొన్నారు
20-07-2026 12:10 PM
పెనగలూరు మండలం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను చిట్వేలి మండలం పెద్దూరు గ్రామం వద్ద గ్రామస్తులు అడ్డుకున్న ఘటనను ప్రస్తావిస్తూ,

Pages

Back to Top