Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రచారానికి కేంద్రం లెక్కల చెక్
కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక విధ్వంసం..
లాకప్డెత్ కేసులో సీపీ, డీజీపీ అసలు ముద్దాయిలు
కూటమి పాలనలో దుశ్శాసన పర్వం
24 గంటల్లోగా పంచదార్ల క్షేత్రంను ఖాళీ చేయాలి
దస్తావేజు లేఖర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
మహిళను వివస్త్రను చేసిన ఘటనకు ఎమ్మెల్యే గల్లా మాధవే కారణం
హంద్రీనీవా పనుల్లో వందల కోట్ల దోపిడీ
మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పై అక్రమ కేసు నమోదు
స్టోరీస్
21-07-2026
పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రచారానికి కేంద్రం లెక్కల చెక్
21-07-2026 07:19 PM
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కావు.
కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక విధ్వంసం..
21-07-2026 07:17 PM
ప్రతి నెలా రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, పారిశ్రామికంగా రాష్ట్రం ఎక్కడికో వెళ్తోందని చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.
లాకప్డెత్ కేసులో సీపీ, డీజీపీ అసలు ముద్దాయిలు
21-07-2026 07:12 PM
విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో అసలు నేరస్థులు క్రింది స్థాయి పోలీసులు మాత్రమే కాదని, ఉన్నతాధికారులైన అప్పటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీపీ రాజశేఖర్ బాబు, ఏసీప
కూటమి పాలనలో దుశ్శాసన పర్వం
21-07-2026 05:07 PM
రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగిస్తూ ప్రజల రక్షణను, ముఖ్యంగా మహిళల...
24 గంటల్లోగా పంచదార్ల క్షేత్రంను ఖాళీ చేయాలి
21-07-2026 04:40 PM
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు దేశ ప్రజలకు కూడా తెలియాలని. అవసరమైతే ఈ అంశాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేసారు.
దస్తావేజు లేఖర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
21-07-2026 04:36 PM
దస్తావేజు లేఖర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
21-07-2026 04:21 PM
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన నిర్వహించారు
మహిళను వివస్త్రను చేసిన ఘటనకు ఎమ్మెల్యే గల్లా మాధవే కారణం
21-07-2026 02:58 PM
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీసు వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోలీసులు స్వతంత్రంగా, చట్టప్రకారం వ్యవహరించే పరిస్థితి లేకుండా పోయింది. కేసు నమోదు చేయాలన్నా రాజకీయ నాయకుల అనుమతి...
హంద్రీనీవా పనుల్లో వందల కోట్ల దోపిడీ
21-07-2026 02:43 PM
నెల్లూరు సభలో తాను మాట్లాడిన మాటలను టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు
మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పై అక్రమ కేసు నమోదు
21-07-2026 12:54 PM
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో విభేదించే స్వరాలను అక్రమ కేసులతో అణచివేయాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని వైయస్ఆర్సీపీ...
గుంటూరు ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి సమాధానం చెప్పాలి
21-07-2026 12:42 PM
వీడియోలు బయటకు వచ్చిన తర్వాతే పోలీసులు స్పందించారని, ఆ వీడియోలు బయటకు పంపిన మహిళనే ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని ఆమె సెల్ఫోన్ను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. పరువునష్టం దావా వేస్తానని
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
21-07-2026 11:51 AM
నిరసన కార్యక్రమాల అనంతరం ఆయా జిల్లా కేంద్రాల్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాలు
20-07-2026
వృద్ధ దంపతులను పరామర్శించిన ఎమ్మెల్యే దాసరి సుధా
20-07-2026 07:52 PM
మహిళల పట్ల కూటమి నాయకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు
రాజకీయ కక్షసాధింపుతో తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గం
20-07-2026 07:47 PM
రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి, ఇప్పటికే 41ఏ నోటీసు జారీ చేసిన అధికారులను బదిలీ చేసి, కొత్త అధికారులతో ఒకేరోజు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని...
రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమే కాంతమ్మ మృతికి కారణం
20-07-2026 07:44 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రైతులకు అవసరమైన ఎరువులను గ్రామ స్థాయిలోనే, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉంచి ఐదేళ్లపాటు ఎలాంటి...
కూటమి పాలనలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం..
20-07-2026 07:34 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పోలీసు వ్యవస్థ అనేది ప్రజలకు రక్షణగా ఉండే వ్యవస్థలా కాకుండా, కొంతమంది అధికారుల స్వార్థ ప్రయోజనాల వల్ల జుగుప్స కలిగించేలా తయారైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ...
రేపు రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ మహిళా విభాగం ఆందోళనలు
20-07-2026 07:31 PM
ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం, అధికార పార్టీ నాయకులకు లభిస్తున్న అండదండల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు.
కూటమి పాలనలో రాష్ట్రంలో తగ్గని నిరుద్యోగం
20-07-2026 07:26 PM
రాష్ట్రంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది, అంటే 2023–24లో నిరుద్యోగిత రేటు 4.1 శాతంగా ఉండగా, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదలైన తొలి వార్షిక ‘పీరియాడిక్ లేబర్...
జీడీ నెల్లూరులో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది
20-07-2026 04:37 PM
కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను ప్రజలకు చూపించాలని, క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను పరిశీలించాలని ఆయన సూచించారు
ముద్రగడ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి
20-07-2026 04:33 PM
వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వస్తుందని ముద్రగడ బలంగా నమ్మారని పేర్కొన్నారు.
'నమస్తే ఎమ్మిగనూరు'లో రైతు సమస్యలపై ఎర్రకోట రాజీవ్ రెడ్డి స్పందన
20-07-2026 04:30 PM
దేవనకొండ మండలం బి సెంటర్ గ్రామానికి చెందిన రైతు కరుణ మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకొచ్చిన సుమారు 12 క్వింటాళ్ల వేరుశనగ అకాల వర్షానికి పూర్తిగా తడిసి, డ్రైనేజీ నీరు చేరడంతో తీవ్ర నష్టం
రాష్ట్రంలో దారుణంగా దిగజారిన శాంతి భద్రతలు
20-07-2026 04:17 PM
రాష్ట్రంలో పోలీసులు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు నేరాలు పెరుగుతున్నాయని, ఎస్సీలపై దాడులు కొనసాగుతున్నాయని,
మహిళను వివస్త్రను చేసిన ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలి
20-07-2026 04:10 PM
గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. బాధిత మహిళను, ఆమె కుటుంబాన్ని మాజీ సీఎం వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా...
బాధిత కుటుంబానికి అండగా వైయస్ఆర్సీపీ
20-07-2026 03:31 PM
బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ పార్టీ తరఫున కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా...
ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
20-07-2026 03:27 PM
దేవినేని అవినాష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్న కార్మికులే నేడు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. రెండు రోజులుగా ధర్నా...
గుంటూరు ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం..
20-07-2026 03:14 PM
మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, మహిళపై జరిగిన దాడి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. బాధిత కుటుంబం పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా
రైతుల దుస్థితికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణం
20-07-2026 03:03 PM
వేల ఎకరాల్లో నారుమళ్లు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు ఇప్పుడు పంటలు వేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు....
దివంగత జీ.ఎస్. రావుకు వైయస్ఆర్సీపీ నేతల ఘన నివాళి
20-07-2026 02:29 PM
నాయకులు జీ.ఎస్. రావు ప్రజా జీవితంలో అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజాసేవకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
సాంకేతికతతో సైన్యంగా కదులుదాం..
20-07-2026 02:22 PM
జగన్ 2.0 సూపర్ యాప్ మన నాయకుడు వైయస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన శక్తివంతమైన అస్త్రం` అని పేర్కొన్నారు
అక్రమ ఇసుక దోపిడీని వెంటనే అరికట్టాలి
20-07-2026 12:10 PM
పెనగలూరు మండలం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను చిట్వేలి మండలం పెద్దూరు గ్రామం వద్ద గ్రామస్తులు అడ్డుకున్న ఘటనను ప్రస్తావిస్తూ,
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »