స్టోరీస్

30-06-2026

30-06-2026 12:12 PM
2018లో ఎన్నికల ముందు కంబాలదిన్నెలో ఇదే స్టీల్ ప్లాంట్‌కు శిలాఫలకం వేసిన చంద్రబాబు, ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదన్నారు
30-06-2026 12:00 PM
రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి సర్కార్‌ విఫలమైందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.
30-06-2026 11:50 AM
విజయవాడ విద్యాధరపురం డిపోను పూర్తిగా కూల్చివేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రారంభించడం ఆర్టీసీ ప్రైవేటీకరణకు తొలి సంకేతమని ఆయన పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతో, ఉద్యోగుల కష్టంతో నిర్మితమైన...
30-06-2026 10:01 AM
రాష్ట్రవ్యాప్తంగా బస్‌ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నుముక. ఆ వెన్నుముకను చంద్రబాబు ప్రభుత్వం విరిచేస్తోంది. రాష్ట్రంలో వేలకోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం...
30-06-2026 09:58 AM
సాధుకొండపై 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాక్‌గా విభజించి ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ)కు కేటాయించారు. ఈ బ్లాక్‌కు నిర్వహించిన ఈ–వేలంలో ఏపీఎండీసీ ఖనిజ విలువపై 130.30 శాతం...
30-06-2026 09:48 AM
కొంతమంది అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రతీ చర్యను నిశితంగా పరిశీలించాలని సజ్జల సూచించారు. బీఎల్ ్వలు సహకరించకపోతే పార్టీ సీనియర్ నేతలను సంప్రదించాలని,

29-06-2026

29-06-2026 04:51 PM
ఈ సందర్భంగా పార్టీ నేతలు బొల్లా బ్రహ్మనాయుడికి ధైర్యం చెబుతూ, పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై కూడా వారు చర్చించినట్లు...
29-06-2026 04:47 PM
డ్వాక్రా మహిళలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ రహిత రుణాల పరిమితిని పెంచుతామని టీడీపీ–జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఓట్లు అడిగింది నిజం కాదా అని బుగ్గన ప్రశ్నించారు.
29-06-2026 04:42 PM
ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర శాసనసభ నియోజకవర్గం నెం.117కు ఎన్నికల నమోదు అధికారి (ERO)గా పనిచేస్తున్న, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వై....
29-06-2026 04:39 PM
ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు మల్లెమీద నరసింహులు మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి ని ప్రజలే ఛీకొట్టే రోజులు దగ్గర లోనే ఉన్నాయని హెచ్చరించారు.
29-06-2026 04:33 PM
కూటమి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటూ, కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని.. ఈ అకృత్యాలపై బాధితులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ కి...
29-06-2026 04:30 PM
ఆ మహిళపై దాడి చేసిన ఇబ్రహీం గురించి స్థానికులను అడిగి తెలుసుకుంటే, ఆయన వల్ల బాధపడిన వారు ఈ కాలనీలో చాలామంది ఉన్నారని చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావలికి కాపు కాస్తానని ప్రజల ఓట్లు పొందారు.
29-06-2026 04:26 PM
రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలు కావడం లేదు, కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తిగా తుంగలో తొక్కింది. ఏపీ పోలీసు శాఖ ఐపీసీ సెక్షన్లను పక్కనబెట్టి, మంత్రి నారా లోకేష్ తన 'రెడ్...
29-06-2026 04:20 PM
ఈ బెల్ట్ షాపుల ద్వారా వస్తున్న అక్రమ ఆదాయం అంతా నేరుగా ఎమ్మెల్యే అమిలినేని జేబుల్లోకే వెళ్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార బలాన్ని ఉపయోగించి నియోజకవర్గంలో సమాంతర మద్యం సామ్రాజ్యాన్ని...
29-06-2026 02:26 PM
సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాల పరిరక్షణ గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అలియాస్ ప‌వ‌నానంద‌స్వామి ముందుగా ఇటువంటి ఘటనలపై సమాధానం చెప్పాలని భూమన డిమాండ్ చేశారు
29-06-2026 12:59 PM
తాము టీటీడీ అధికారులు చిత్రపటాలను అక్కడ పడేశారని చెప్పడం లేదని, కానీ టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెబుతున్నామని భూమన స్పష్టం చేశారు. ఇంతటి అపచారం జరుగుతున్నా టీటీడీ ఈవో, పాలకమండలి...
29-06-2026 12:43 PM
విజయవాడ నగరంలో కోట్ల రూపాయల విలువైన కార్పొరేషన్ స్థలాలు వరుసగా కబ్జాలకు గురవుతున్నాయని, దీనికి వీఎంసీ ఎస్టేట్ విభాగ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మల్లాది విష్ణు విమర్శించారు
29-06-2026 12:38 PM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల నానాజీ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయని, ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
29-06-2026 12:34 PM
రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతాయని నాయకులు అన్నారు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే పంతం నానాజీ
29-06-2026 11:49 AM
ఈ సందర్భంగా దయాసాగర్ రెడ్డి కుటుంబ సభ్యులతో శ్రీ వైయస్ జగన్ ఆత్మీయంగా ముచ్చటించారు. వివాహ రిసెప్షన్‌కు హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు...
29-06-2026 11:46 AM
అమరావతిలో జరుగుతున్న దారుణాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందన్నారు. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం గడువు 2015 ఫిబ్రవరి 28 నాటికే...

28-06-2026

28-06-2026 09:42 PM
పెనుమాక గ్రామ రైతుల భూముల భూసేకరణ సమస్యలపై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీ రాజధాని రైతు పరిరక్షణ కమిటీ సభ్యులుగా మేము వెళ్తున్న సమయంలో
28-06-2026 09:40 PM
రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మా బృందంపై దాడి చేశారు. నా కారును ధ్వంసం చేయడమే కాకుండా బండరాళ్లు విసిరి హత్యాయత్నానికి...
28-06-2026 07:04 PM
గుంటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, అమరావతి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ దోపిడీకి తెరలేపారని గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత
28-06-2026 07:01 PM
రాష్ట్ర హోం మంత్రిని ప్రశ్నిస్తే ఎస్సీ కార్డును బయటకు తీస్తున్నారని విమర్శించారు. ఇటీవల దళిత యువకుడు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
28-06-2026 06:49 PM
సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా అమరావతిలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నిజంగానే అక్కడ అంతా సక్రమంగా జరిగితే, ప్రతిపక్షాలు వెళ్లి చూడటానికి వస్తే ఎందుకు...
28-06-2026 06:44 PM
భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్ జగన్ ట్వీట్‌ చేశారు.
28-06-2026 06:41 PM
‘ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా.. లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసులు దగ్గరుండి ఈ దాడిని సమన్వయం చేయడం అత్యంత దారుణం’ అని ఆగ్రహం...

27-06-2026

27-06-2026 07:04 PM
రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ బృందం వెళ్తుంటే ఇవాళ అన్యాయంగా కొంతమంది తాగుబోతుల్ని రోడ్డుపై కూర్చోబెట్టి పోలీసుల సాయంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
27-06-2026 06:59 PM
వెలిగొండ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది. టీ-5 కాల్వ పనులు పూర్తి చేయకుండానే లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే.

Pages

Back to Top