Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రేపు సీఎం వైయస్ జగన్ ఎన్నికల షెడ్యూల్ ఇలా..
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివబాల వైయస్ఆర్సీపీలో చేరిక
చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ
ప్రజారాజ్యం ఎందుకు మూసేశాడో నీ అన్న చిరంజీవినే అడుగు..
వైయస్ఆర్సీపీ మేనిఫెస్టోపై ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం
ఓటమి భయంతో చంద్రబాబులో వణుకుమొదలైంది
రైతును రాజును చేసేలా వైయస్ జగన్ మేనిఫెస్టో రూపొందించారు
వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో
మేనిఫెస్టో అంటే.. నీలా అరచేతిలో వైకుంఠం చూపించేది కాదు బాబూ.!
మార్పులు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి
You are here
హోం
» ప్రత్యేక కథలు
ప్రత్యేక కథలు
27-04-2024
ఐదేళ్ల ప్రయాణం అద్భుతం
27-04-2024 10:44 AM
దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్రలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. శ్రీకాకుళంలో దశాబ్దాలుగా ఉద్దానం ప్రజలను వేధిస్తున్న కిడ్నీ సమస్యకు సీఎం వైఎస్ జగన్ శాశ్వత పరిష్కారం చూపించారు. ఇక్కడ...
25-04-2024
అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులు
25-04-2024 05:33 PM
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎస్ఎల్ ఈరలక్కప్ప రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి. ఈయన అఫిడవిట్లోని వివరాలను...
22-04-2024
విశాఖ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ‘మేమంతా సిద్ధం’
22-04-2024 12:07 PM
లక్ష్మీపురం సెంటర్లో విద్యార్థినులు, యువతులు పూలుచల్లి స్వాగతం పలికారు. నాయుడుతోట మీదుగా సాగిన యాత్ర మధ్యాహ్నం భోజన విరామానికి గోపాలపట్నం చేరుకునే సరికి బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం జనంతో నిండిపోయింది...
19-04-2024
‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
19-04-2024 04:22 PM
కాకినాడ జిల్లాలో కొందరు మహిళలు సీఎం జగన్ బస్సు యాత్రకు గుమ్మడికాయలతో దిష్టితీసి స్వాగతం పలికారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవాలని, క్షేమంగా ఉండాలని సీఎం జగన్ను దీవించారు.
17-04-2024
ఏపీలో ‘ఫ్యాన్’దే హవా..
17-04-2024 04:44 PM
అమరావతి: రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు.
15-04-2024
తల్లడిల్లిన జన హృదయాలు
15-04-2024 10:59 AM
అమరావతి: ప్రతి ఇంటికీ పెద్ద కొడుకయ్యాడు.. కష్టం వచ్చిన ప్రతిసారి అన్నగా తోడయ్యాడు.. అడగకుండానే ప్రజల అవసరాలు తెలుసుకుని మరీ తీరుస్తున్నాడు.. కులం చూడం.. మతం చూడం..
13-04-2024
ఆప్కోను ఆదుకున్న మనసున్న నేత సీఎం వైయస్ జగన్
13-04-2024 02:54 PM
12-04-2024
ప్రభం‘జనం’..మేమంతా సిద్ధం
12-04-2024 10:51 AM
మండుటెండైనా అర్ధరాత్రయినా ఊరూరా అభిమాన సంద్రం ఉప్పొంగుతోంది. వైయస్ఆర్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో సీఎం వైయస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు...
10-04-2024
రాబోయేది వైయస్ఆర్సీపీ సునామీయే
10-04-2024 12:09 PM
మళ్లీ మీరే రావాలి. మిమ్మిల్నే గెలిపించుకుంటాం’ అంటూ యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు హామీలు ఇస్తుండటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి మహోజ్వల ఘట్టాలను...
09-04-2024
నేనున్నాను.. నేను విన్నాను
09-04-2024 12:32 PM
నాకు సీతారామపురం గ్రామంలో 2.46 ఎకరాల భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. కేవలం 80 సెంట్లు మాత్రమే ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో చూపారు. నేను డాక్టర్ను....
06-04-2024
గూగుల్ ట్రెండ్స్లోనూ సీఎం వైయస్ జగన్దే హవా..!
06-04-2024 01:08 PM
సిఎం వైయస్ జగన్ కోసం వెతుకులాటలు పెరగడం ఆయన పాలన, కార్యక్రమాలకు సంబంధించి ప్రజల ఆసక్తి,అవగాహనలో స్పష్టమైన మార్పును సూచిస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి , అతని పరిపాలన గురించి ప్రజలు చురుకుగా...
04-04-2024
వన్స్ మోర్ వైయస్ జగన్..
04-04-2024 09:03 AM
ఎర్రటి ఎండను ఏ మాత్రం లెక్క చేయకుండా వేల సంఖ్యలో ప్రజలు దామలచెరువుకు చేరుకున్నారు. రోడ్డు అంతా జనాలతో కిటకిటలాడింది. మధ్యాహ్నం ఒంటి గంట దాటాక దామలచెరువు చేరుకున్న సీఎం.. ఎరట్రి ఎండలోనే బస్ పైకి...
03-04-2024
జన సంద్రం.. సర్వం జగనన్న మంత్రం
03-04-2024 11:09 AM
శ్రీ సత్యసాయి జిల్లా చీకటిమానిపల్లెలో ఏర్పాటు చేసిన బస కేంద్రం నుంచి ఉదయం 10:25 గంటలకు సీఎం వైయస్ జగన్ రోడ్షో ప్రారంభించారు. కూత వేటు దూరంలోనే అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశిస్తున్న సీఎం వైయస్ జగన్...
02-04-2024
మేమంతా మీ వెంటే..
02-04-2024 11:16 AM
అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, జగనన్న చేదోడు తదితర పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా తాము నిలదొక్కుకోవడానికి, గౌరవ ప్రదమైన జీవనం కొనసాగించడానికి దోహదపడ్డ నాయకుడిని ఒక్కసారైనా చూడాలనే పట్టుదలతో ఆ...
01-04-2024
మాస్.. లీడర్!
01-04-2024 10:29 AM
ఆత్మీయ నేత కోసం అర్ధరాత్రయినా అభిమానం ఉప్పొంగుతోంది. ఐదేళ్లు తమను కాపు కాసిన నాయకుడిని చూసేందుకు జనం ఆరాటపడుతున్నారు. తమ నాయకుడిని కళ్ల నిండా నిలుపుకొనేందుకు తాపత్రయపడుతున్నారు. జననేత తమకు చేసిన...
25-03-2024
వైయస్ఆర్సీపీలో నయా జోష్
25-03-2024 10:54 AM
ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం వైయస్ జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.
21-03-2024
మేనిఫెస్టో.. ఓ పవిత్ర గ్రంథం 'ఈసారీ జనరంజకమే'
21-03-2024 11:18 AM
ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి హామీలు గుప్పిస్తూ మేనిఫెస్టో విడుదల చేయడం.. గద్దెనెక్కాక ఐదేళ్ల పాటు సాగదీసి దిగిపోయే వేళ మళ్లీ ఓటర్లను ఆకట్టుకోవడానికి అరకొరగా హామీలు అమలు చేయడం...
20-03-2024
సామాన్యులకే సై..
20-03-2024 12:33 PM
1. ఖలీల్ అహ్మద్ (నెల్లూరు, సాధారణ కార్యకర్త) 2. సర్నాల తిరుపతిరావు (మైలవరం, రైతు) 3. ఈర లక్కప్ప (మడకశిర, ఉపాధి హామీ కూలీ)
18-03-2024
వైయస్ఆర్సీపీ మేనిఫెస్టోపైనే సర్వత్రా ఆసక్తి
18-03-2024 11:47 AM
2024లో మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది..?. గత ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలపై వైయస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన మొదలు.. నవరత్నాల సంక్షేమ పథ...
ఉపాధి కూలీకి మడకశిర టికెట్
18-03-2024 11:36 AM
ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.కోట్లకొద్దీ డబ్బుండాలి. కానీ ఇక్కడ సీఎం వైయస్ జగన్ నోట్ల కట్టలు చూడలేదు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. అదే ప్రామాణికంగా సీట్లు కేటాయించారు. రూ.కోట్లు ఇస్తే...
14-03-2024
ఏపీలో ఫ్యాన్దే హవా
14-03-2024 07:50 PM
వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99 శాతం అమలు చేయడంతో పేదవర్గాల్లో అధికార వైయస్ఆర్సీపీకి ఆదరణ మరింత పెరిగింది
12-03-2024
తిరుగులేని శక్తిగా వైయస్ఆర్సీపీ
12-03-2024 10:49 AM
11-03-2024
రాజకీయ కుంభమేళా!
11-03-2024 12:33 PM
బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక వైయస్ఆర్సీపీ నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తడంతో పార్టీ శ్రేణుల్లో సరి కొత్త ఉత్సాహాన్ని నింపింది. వైయస్ఆర్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి...
10-03-2024
సమరోత్సాహంతో కదం తొక్కుతూ..సిద్ధం ..
10-03-2024 03:50 PM
జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేనని మరోసారి రుజువు కాబోతోంది. సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు మేదరమెట్ల వైఎస్సార్సీపీ సభకు జన వాహిని తరలి రానుంది.
09-03-2024
నాడు బతుకు భయం..నేడు కొండంత ధైర్యం..
09-03-2024 02:19 PM
ఏనాటికైనా ప్రభుత్వ సహాయం అందకుండా పోతుందా... అని నెలల తరబడి నిరీక్షించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. పిల్లల పోషణకు తోడ్పాటు అందక, కుటుంబ అవసరాలు తీర్చే ఆధారం లేక, ఒంటికి కష్టం వస్తే నయం చేయించుకునే...
08-03-2024
ఏపీలో వైయస్ఆర్సీపీదే హవా
08-03-2024 10:27 PM
ఎన్టీయే కూటమికి 0(ఇంకా టీడీపీ-జనసేనలతో పొత్తు ఖరారు కాలేదు), ఇతరులు సున్నా కైవసం చేసుకుంటారని వెల్లడించింది. ఇక లోక్సభ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి 49 శాతం ఓటింగ్, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం,
ఇంతింతై.. ఆకాశమంతై..
08-03-2024 03:44 PM
మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ‘నేనున్నా..’ అని మహిళాలోకాన్ని అన్నింటా ముందు వరుసలో నిలిపి, ఊహలకు ఆచరణ రూపమిచ్చిన ధైర్యశాలి. అచ్చమైన మహిళా పక్షపాతి. కందుకూరి, గురజాడల ఆదర్శబాటసారి.
06-03-2024
చరిత్ర సృష్టించిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం
06-03-2024 11:15 AM
వచ్చే సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరి, నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు చేరుకున్న వెంటనే వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు...
05-03-2024
విశ్వవ్యాప్తం.. విశాఖ వైభవం
05-03-2024 11:21 AM
పరిశ్రమలకు పట్టుగొమ్మగా.. ఉపాధి కల్పనకు ఆలంబనగా.. పెట్టుబడులకు స్వర్గధామంగా.. అంతర్జాతీయ నగరంగా భాసిల్లుతున్న విశాఖ.. భవిష్యత్తులో మరింత గొప్పగా అభివృద్ధి చెందేందుకు ఉన్న వనరులేంటి..? వాటిని ఎలా...
ఇంటింటికీ రక్ష.. జగనన్న ఆరోగ్య సురక్ష
05-03-2024 11:17 AM
ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభించగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా వైద్య శాఖ 6,710 శిబిరాలు నిర్వహించగా.. ఒక్కోచోట సగటున 359 చొప్పున 24,11,785...
04-03-2024
వైఎస్ వివేకాను చంపిందెవరు?
04-03-2024 11:43 AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినపుడు ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడే ఇప్పుడు అమాయకంగా... హత్య చేసిందెవరు?
28-02-2024
రైతులకు ఇచ్చిన మాట కంటే మిన్నగా..
28-02-2024 11:15 AM
దేశంలో మరెక్కడా లేనివిధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ), దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు...
27-02-2024
త్వరలో కొత్త అధ్యాయానికి వైయస్ఆర్ కాంగ్రెస్ శ్రీకారం
27-02-2024 05:19 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గత పుష్కరకాలంగా తెలుగు జనంలో చైతన్యం నింపుతూ, ప్రగతికి కొత్త నిర్వచనం చెబుతోంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
26-02-2024
కుప్పానికి ‘కృష్ణా’ జలాలు
26-02-2024 11:30 AM
జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ను చేపట్టి.. సాగు, తాగునీరు అందిస్తానని కుప్పం ప్రజలకు 2015లో అప్పటి సీఎం...
19-02-2024
'సీమ'లో జనసముద్రం
19-02-2024 10:43 AM
అనంతపురం: రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రజా సభగా రాప్తాడు సిద్దం సభ నిలిచింది. వైఎస్ జగన్ వస్తే ప్రభంజనమేనని మరోసారి ప్రజలు చాటిచెప్పారు.
17-02-2024
సర్వం ‘సిద్ధం’
17-02-2024 11:25 AM
‘వాక్ వే’ ద్వారా పార్టీ కేడర్ దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా పలకరించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. 110 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభా వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు నిర్మించారు.
16-02-2024
11/11 : రాజ్యసభలో వైయస్ఆర్సీపీ 100% స్కోరు
16-02-2024 10:05 AM
పార్టీ ఏర్పడిన 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ సభ్యులు లేని పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ దీనస్థితికి ఇది
15-02-2024
వలంటీర్లకు అభినందనం
15-02-2024 11:14 AM
ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి సేవావజ్ర అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని 50 శాతం...
13-02-2024
యువతలో క్రీడా స్ఫూర్తిని నింపిన..‘ఆడుదాం ఆంధ్రా’
13-02-2024 11:01 AM
మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి...
12-02-2024
ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్
12-02-2024 11:52 AM
రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ...
09-02-2024
విశాఖలో ఆడుదాం ఆంధ్రా ఫైనల్ మ్యాచ్లు
09-02-2024 11:59 AM
13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు
08-02-2024
ఏపీ బడ్జెట్ ఏడు రంగుల ఆంధ్ర ధనుస్సు
08-02-2024 10:38 AM
‘రోటి, కపడా, ఔర్ మకాన్’ ఎవరు అవునన్నా, కాదన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇదో నినాదం. ప్రజలకు వీటిని సమకూర్చడం పాలకుల కనీస బాధ్యత.
05-02-2024
'సిద్ధం' సభ సూపర్ హిట్..! ప్రత్యర్థులు ఫట్..!!
05-02-2024 03:38 PM
'మళ్లీ చారిత్రక విజయానికి మీరంతా సిద్దమా..? అవును సిద్దమే..!' ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దెందులూరు 'సిద్దం' సభలో ఈ ప్రశ్న వేయగానే, మొత్తం ఆ
03-02-2024
నేడు ఏలూరులో ‘సిద్ధం’ సభ
03-02-2024 11:26 AM
02-02-2024
ఏలూరు ‘సిద్ధం’
02-02-2024 12:28 PM
ఎన్నికలకు వైయస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమంటే గోదావరి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, ఉభయగోదావరి జిల్లాలు జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
వైద్యశాఖలో ఉద్యోగాల పండుగ
02-02-2024 11:18 AM
ఎన్హెచ్ఎం పరిధిలో 234 స్పెషలిస్ట్ వైద్య పోస్టులకు http://apmsrb.ap.gov.in/msrb/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 7 వరకు గడువు ఉంది. ఓసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్సర్వీస్...
01-02-2024
వైయస్ఆర్ ‘కానుక’ తలుపు తడుతోంది!
01-02-2024 11:44 AM
రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక జిల్లా వాసులకు పింఛన్ రూపంలోనే (2019–2023) రూ.4,131 కోట్లు లబ్ధి చేకూరింది. జిల్లాలో ప్రస్తుతం 2,64,725 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా,...
31-01-2024
పేదల చెంతకు శ్రీమంతుల చదువులు
31-01-2024 10:35 AM
2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది,...
30-01-2024
‘అమ్మఒడి’ ప్రోత్సాహం..విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
30-01-2024 11:35 AM
2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది.
29-01-2024
ఆదుకున్న ‘దీవెన’..అందిన ఉద్యోగం
29-01-2024 05:29 PM
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ను సక్రమంగా అందించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు...
22-01-2024
నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు
22-01-2024 10:19 AM
నేను గృహిణిగా ఉంటూ, తీరిక సమయాల్లో ఇంట్లోనే టైలరింగ్ చేస్తుంటాను. తద్వారా కుటుంబానికి ఆసరాగా నిలిచాను. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నాకు వైఎస్సార్ ఆసరా పథకం కింద ఇప్పటివరకూ రూ. 12,500లు వచ్చిది. అమ్మ...
20-01-2024
అంబర చుంబనం.. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సంబరం
20-01-2024 11:30 AM
18.81 ఎకరాల స్వరాజ్ మైదానంలో రూ.404 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన స్మృతివనం అంతా కలియతిరిగారు. జీవ కళ ఉట్టిపడే మైనపు విగ్రహాలు, అంబేడ్కర్ జీవిత విశేషాలు తెలియజేసే ఎక్స్పీరియన్స్...
19-01-2024
సామాజిక న్యాయ మహా శిల్పం..నేడు జాతికి అంకితం
19-01-2024 10:21 AM
స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈ అరుదైన అంబేడ్కర్ సామాజిక న్యాయ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి జనవరి 19న...
15-01-2024
ఊరు మారింది
15-01-2024 03:41 PM
లంచాల బెడద లేకుండా లబ్ధిదారుల ఇంటి వద్దే టంఛన్గా పింఛన్లు, రేషన్ సరుకులు, వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందచేస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా...
13-01-2024
జగనన్న పాలన.. పల్లెకు పండగొచ్చింది
13-01-2024 11:19 AM
కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం, డిజిటల్ బోధనతో మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ రూ.17,805 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని 56,703 విద్యా సంస్థల్లో మౌలిక...
12-01-2024
జగనన్న ఆరోగ్య సురక్ష ..జనాలకు రక్ష
12-01-2024 11:21 AM
ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్లు మూడు వేల మంది వరకూ వైద్యులను...
09-01-2024
`ప్రజా సంకల్పం`..నెరవేరుతోంది..!
09-01-2024 11:55 AM
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అలుపెరగని పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది.
08-01-2024
‘సీఎం వైయస్ జగన్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’
08-01-2024 03:09 PM
పేద, దిగువ మధ్య తరగతి ప్రజల అవసరాలు తీర్చడానికి, వారు అన్ని విధాలా తమ జీవితాలను మెరుగుపరుకోవడానికి వైఎస్సార్సీపీ సర్కారు వివిధ పథకాల కింద వారి బ్యాంకు ఖాతాల్లోకి ఇప్పటి వరకూ రూ. 2,46,000 కోట్లు బదిలీ...
వాడవాడలా పెన్షన్ వేడుకలు
08-01-2024 11:25 AM
ఈ నెల నుంచి పెన్షన్ను రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచిన నేపథ్యంలో.. ఒకటోతేదీ నుంచి 8వ తేదీ వరకు మండల, మున్సిపాలిటీల వారీగా స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ లబ్దిదారులతో మమేకమవుతూ...
07-01-2024
మార్చిలో వచ్చే ఎన్నికల షెడ్యూలు ప్రకటనపై ఆంధ్రా ఓటర్లలో పెరుగుతున్న ఆసక్తి!
07-01-2024 07:31 PM
. అమ్మ ఒడి, రైతు భరోసా, వైయస్ఆర్ ఆసరా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు వంటి జన సంక్షేమ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ లేదా నగదు బదిలీ) పథకాల ద్వారా గడచిన 55...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More