Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
శ్రీవారి ప్రసాదాల పవిత్రతపై నిజం నిర్ధారణ
కరువు మండలాల ప్రకటనలో ఎందుకు జాప్యం?
అన్నమయ్య జిల్లాలో తీవ్ర వర్షాభావం.. రైతులను ఆదుకోవాలి
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు వైయస్ జగన్
లిక్కర్ కేసులో నాకు నోటీసులు కక్షసాధింపే
వార్డుల పునర్విభజనలో తీవ్రమైన లోపాలు
వైయస్ఆర్సీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం
ఎఫ్బీఐ పేరుతో ఏపీ పోలీసుల ఫేక్ నోటీసులు
స్టోరీస్
19-09-2026
కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
19-09-2026 01:00 PM
ఎన్టీఆర్ జిల్లాలో 48.2 శాతం వర్షపాతం లోటు ఉందని, జిల్లాలో 50 శాతానికి పైగా పంటలు సాగు కాలేదని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఉన్న 140 చెరువుల్లో 90 చెరువులు ఎండిపోయాయని తెలిపారు
శ్రీవారి ప్రసాదాల పవిత్రతపై నిజం నిర్ధారణ
19-09-2026 12:51 PM
పచ్చి పాలు లాంటి మనసు జగనన్నదని, పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదని ఆర్.కే. రోజా పేర్కొన్నారు. అదే విధంగా జగనన్న పాలనలోనూ కల్తీకి ఆస్కారం లేకుండా అంతా పవిత్రంగానే సాగిందనే విషయం బ్రహ్మాండ నాయకుడి...
కరువు మండలాల ప్రకటనలో ఎందుకు జాప్యం?
19-09-2026 12:38 PM
ఖరీఫ్ సీజన్లో చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందేలా కాలువల నిర్వహణ, పూడికతీత, నీటి సరఫరాపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని వైయస్ఆర్సీపీ కోరింది.
అన్నమయ్య జిల్లాలో తీవ్ర వర్షాభావం.. రైతులను ఆదుకోవాలి
19-09-2026 12:24 PM
గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం సమగ్రంగా పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు
18-09-2026
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
18-09-2026 10:57 PM
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధ్యక్షుల ఆదేశాలతో ఈ నియామకం జరిగింది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల సమన్వయం,
ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు వైయస్ జగన్
18-09-2026 10:53 PM
ఈ శుభకార్యానికి వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు పలువురు వైయస్ఆర్సీపీ నాయకులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు...
లిక్కర్ కేసులో నాకు నోటీసులు కక్షసాధింపే
18-09-2026 10:51 PM
ఈ నేపధ్యంలో ఈడీ, సీబీఐ, సీఐడీ, పోలీసు వ్యవస్థలతో భయపెట్టాలని చూస్తే బెదిరే వ్యక్తిని కానన్న అంబటి రాంబాబు.. చంద్రబాబును తిట్టానంటూ ఇప్పటికే 30 అక్రమ కేసులు పెట్టారని..
వార్డుల పునర్విభజనలో తీవ్రమైన లోపాలు
18-09-2026 10:47 PM
తాడేపల్లి: రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న వార్డుల పునర్విభజన ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దాలని వైఎస్సార్ కాంగ్రె
వైయస్ఆర్సీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం
18-09-2026 05:19 PM
వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆదేశాల మేరకు రూ.75 వేల చెక్కును తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, లీగల్ సెల్...
ఎఫ్బీఐ పేరుతో ఏపీ పోలీసుల ఫేక్ నోటీసులు
18-09-2026 05:17 PM
రాష్ట్రంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వైయస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, స్వతంత్ర జర్నలిస్టులు, సోషల్ మీడియా ప్రభావితులను టార్గెట్ చేసింది.
ఈనెల 21న ‘శాప్’ కార్యాలయానికి వస్తాం
18-09-2026 05:15 PM
తాడేపల్లి: మెగా డీఎస్సీ పేరుతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్రీడా కోటా ఉద్యోగాలను తన అనుచరులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచుకున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ట
వైయస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ కమిటీలో ఇద్దరికి కీలక బాధ్యతలు
18-09-2026 04:31 PM
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన వేంపాడ శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)గా నియమించారు. ఆయన విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు
వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు
18-09-2026 04:17 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, వివిధ వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా కాకుండా కొన్ని వర్గాలకే పరిమితమై పనిచేస్తోందని...
రాష్ట్రంలో కరవు దుస్థితికి చంద్రబాబు కారణం
18-09-2026 04:11 PM
శ్రీశైలం జలాశయంలో గత నెలలో దాదాపు 880 అడుగుల మేర, 185 టీఎంసీల నీరున్నా, రాయలసీమ రిజర్వాయర్లు నింపేలా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేయలేదు.
ఎల్ నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక ఏదీ?
18-09-2026 04:08 PM
సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో సాగునీటితో పాటు తాగునీటి అవసరాలపైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాకాణి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకుని సోమశిల, కండలేరు...
రేపల్లెలో 26వ వార్డులో ఇంటింటి కార్యక్రమం
18-09-2026 12:55 PM
గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు అందిన ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలపై 20న సమావేశం
18-09-2026 12:52 PM
ఓటర్ల జాబితాలో అక్రమాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఒక ఓటరు ఒకే ఓటు వేసే విధంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
చీకటి గోపీ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
18-09-2026 12:43 PM
ఈ సందర్భంగా వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ గోపీ మృతి ఘటనకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, పోలీసుల వేధింపులు, చిత్రహింసలకు సంబంధించిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ
టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదే
18-09-2026 12:41 PM
ఇటీవల టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి ₹230 కోట్ల ప్రణాళికను టీటీడీ ఆమోదించినట్లు వార్తలు వెలువడ్డాయి. 5,192 మంది ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద మౌలిక వసతుల...
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి
18-09-2026 12:35 PM
డాక్టర్ ధార సుధీర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు,...
స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి
18-09-2026 12:32 PM
గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల,...
ఐక్యంగా పనిచేద్దాం
18-09-2026 12:27 PM
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మరింత...
భారీ గాలులు, వర్షానికి నేలకొరిగిన అరటి పంట
18-09-2026 12:19 PM
ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని, అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం
17-09-2026
వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
17-09-2026 07:36 PM
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్న దుస్థితిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వీడియోలో కాన్ఫరెన్సులో నాయకులు ఏం మాట్లాడారంటే....
మైనార్టీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
17-09-2026 07:26 PM
మైనార్టీ ఆడబిడ్డల వివాహానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. పేద ముస్లిం కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలో ఉన్నది ‘ఎల్నినో’ ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్’
17-09-2026 07:22 PM
అన్నమయ్య జిల్లా –75%, సత్యసాయి జిల్లా –66%, ప్రకాశం జిల్లా –65%, చిత్తూరు జిల్లా –58.5%, వైయస్సార్ కడప జిల్లా –57%, తూర్పు గోదావరి జిల్లా –57%, మార్కాపురం జిల్లా –56%, నంద్యాల జిల్లా –56%,...
విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవానికి వైయస్ఆర్సీపీ పాలనలో పెద్దపీట
17-09-2026 07:11 PM
“ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రాధాన్యతనిస్తూ సాంప్రదాయ వృత్తి కళాకారులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులను విస్మరిస్తోంది. విశ్వబ్రాహ్మణుల అత్యంత విశిష్టమైన కళా నైపుణ్యాన్ని...
ప్రజాస్వామ్యంలో చీకటి రోజు
17-09-2026 04:43 PM
జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి.. జిల్లా ఉన్నతాధికారులు ఎవరూ సభకు రాకపోవడంతో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు...
విశ్వకర్మలు మన సమాజపు తొలి ఇంజనీర్లు
17-09-2026 04:32 PM
మన పురాణాలు, ఇతిహాస సంప్రదాయాల్లో విశ్వకర్మకు ప్రత్యేక స్థానం ఉందని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. లంక, ద్వారక, ఇంద్రప్రస్థంలోని మయసభ వంటి నిర్మాణాలతో విశ్వకర్మ, శిల్ప సంప్రదాయాలను అనుసంధానిస్తూ...
ఘనంగా విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు
17-09-2026 04:21 PM
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి విరాట్ విశ్వకర్మ భగవాన్, గాయత్రీ దేవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »