స్టోరీస్

19-09-2026

19-09-2026 02:56 PM
శింగనమల మండలంలోని నాగలగుడ్డం, వెస్ట్‌ నరసాపురం, సోదనపల్లి, నరసాపురం గ్రామాల్లో పర్యటించిన సాకే శైలజానాథ్‌.. నీరు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితిని పరిశీలించారు
19-09-2026 02:47 PM
వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించారంటూ జరిగిన ప్రచారం రాజకీయ ప్రయోజనాల కోసం సాగిందని భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు.
19-09-2026 02:36 PM
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో అక్టోబర్‌ 1న కరువు మండలాలను ప్రకటించేలా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినట్లు నివేదికలు వెల్లడించాయి.
19-09-2026 02:29 PM
ఈ సందర్భంగా బీసీ నాయకులతో సమావేశమైన నాయకులు రాజమండ్రిలో జరిగే బీసీ గర్జనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని కోరారు.
19-09-2026 02:16 PM
రైతులకు పంట బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం సకాలంలో అందించాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉషాశ్రీ చరణ్ కోరారు
19-09-2026 01:00 PM
ఎన్టీఆర్ జిల్లాలో 48.2 శాతం వర్షపాతం లోటు ఉందని, జిల్లాలో 50 శాతానికి పైగా పంటలు సాగు కాలేదని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఉన్న 140 చెరువుల్లో 90 చెరువులు ఎండిపోయాయని తెలిపారు
19-09-2026 12:51 PM
పచ్చి పాలు లాంటి మనసు జగనన్నదని, పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదని ఆర్‌.కే. రోజా పేర్కొన్నారు. అదే విధంగా జగనన్న పాలనలోనూ కల్తీకి ఆస్కారం లేకుండా అంతా పవిత్రంగానే సాగిందనే విషయం బ్రహ్మాండ నాయకుడి...
19-09-2026 12:38 PM
ఖరీఫ్‌ సీజన్‌లో చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందేలా కాలువల నిర్వహణ, పూడికతీత, నీటి సరఫరాపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ కోరింది.
19-09-2026 12:24 PM
గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం సమగ్రంగా పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు

18-09-2026

18-09-2026 10:57 PM
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధ్యక్షుల ఆదేశాలతో ఈ నియామకం జరిగింది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల సమన్వయం,
18-09-2026 10:53 PM
ఈ శుభకార్యానికి వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు...
18-09-2026 10:51 PM
ఈ నేపధ్యంలో ఈడీ, సీబీఐ, సీఐడీ, పోలీసు వ్యవస్థలతో  భయపెట్టాలని చూస్తే బెదిరే వ్యక్తిని కానన్న అంబటి రాంబాబు.. చంద్రబాబును తిట్టానంటూ ఇప్పటికే 30 అక్రమ కేసులు పెట్టారని..
18-09-2026 10:47 PM
తాడేపల్లి:  రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న వార్డుల పునర్విభజన ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దాలని వైఎస్సార్ కాంగ్రె
18-09-2026 05:19 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రూ.75 వేల చెక్కును తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, లీగల్‌ సెల్‌...
18-09-2026 05:17 PM
   రాష్ట్రంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, సోషల్‌ మీడియా కార్యకర్తలు, స్వతంత్ర జర్నలిస్టులు, సోషల్‌ మీడియా ప్రభావితులను టార్గెట్‌ చేసింది.
18-09-2026 05:15 PM
తాడేపల్లి:  మెగా డీఎస్సీ పేరుతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ క్రీడా కోటా ఉద్యోగాలను తన అనుచరులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచుకున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ట
18-09-2026 04:31 PM
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన వేంపాడ శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)గా నియమించారు. ఆయన విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు
18-09-2026 04:17 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, వివిధ వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా కాకుండా కొన్ని వర్గాలకే పరిమితమై పనిచేస్తోందని...
18-09-2026 04:11 PM
 శ్రీశైలం జలాశయంలో గత నెలలో దాదాపు 880 అడుగుల మేర, 185 టీఎంసీల నీరున్నా, రాయలసీమ రిజర్వాయర్లు నింపేలా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ నుంచి నీరు విడుదల చేయలేదు.
18-09-2026 04:08 PM
సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో సాగునీటితో పాటు తాగునీటి అవసరాలపైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాకాణి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకుని సోమశిల, కండలేరు...
18-09-2026 12:55 PM
గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు అందిన ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
18-09-2026 12:52 PM
ఓటర్ల జాబితాలో అక్రమాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఒక ఓటరు ఒకే ఓటు వేసే విధంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.  
18-09-2026 12:43 PM
ఈ సందర్భంగా వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ గోపీ మృతి ఘటనకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, పోలీసుల వేధింపులు, చిత్రహింసలకు సంబంధించిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ
18-09-2026 12:41 PM
ఇటీవల టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి ₹230 కోట్ల ప్రణాళికను టీటీడీ ఆమోదించినట్లు వార్తలు వెలువడ్డాయి. 5,192 మంది ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద మౌలిక వసతుల...
18-09-2026 12:35 PM
డాక్టర్ ధార సుధీర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు,...
18-09-2026 12:32 PM
గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల,...
18-09-2026 12:27 PM
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మరింత...
18-09-2026 12:19 PM
ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని, అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం

17-09-2026

17-09-2026 07:36 PM
రాష్ట్రంలో నెల‌కొన్న తీవ్ర క‌రువు ప‌రిస్థితులు, సాగునీరు లేక పంట‌లు ఎండిపోతున్న దుస్థితిపై ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని ఎండ‌గడుతూ వీడియోలో కాన్ఫ‌రెన్సులో నాయ‌కులు ఏం మాట్లాడారంటే....
17-09-2026 07:26 PM
మైనార్టీ ఆడబిడ్డల వివాహానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. పేద ముస్లిం కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

Pages

Back to Top