Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు క్రెడిట్ చోరీ
స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్సీపీ సన్నద్ధం
పల్నాడు రైతాంగానికి కూటమి పాలనలో అన్యాయం
విద్యార్థులు, తల్లిదండ్రులు, వైయస్ఆర్సీపీ పోరాటంతో దిగొచ్చిన కూటమి ప్రభుత్వం
శ్రీశైలం నీటిని వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
కరువు ఛాయల్లో 625 మండలాలు..
ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారులకే అండగా ఉంటాం
వెలిగొండపై చంద్రబాబు క్రెడిట్ చోరీ..
అనంతపురం రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి
రాయలసీమ రైతుల సమస్యలపై భారీ నిరసనలకు సిద్ధం కావాలి
స్టోరీస్
29-08-2026
వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు క్రెడిట్ చోరీ
29-08-2026 03:32 PM
మరోవైపు, ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల వెన్నుపోటు కూటమి ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్సీపీ సన్నద్ధం
29-08-2026 03:15 PM
స్థానిక పరిస్థితులు, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
పల్నాడు రైతాంగానికి కూటమి పాలనలో అన్యాయం
29-08-2026 02:57 PM
వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల, బొల్లాపల్లి, వినుకొండ ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు
విద్యార్థులు, తల్లిదండ్రులు, వైయస్ఆర్సీపీ పోరాటంతో దిగొచ్చిన కూటమి ప్రభుత్వం
29-08-2026 02:42 PM
అల్లూరి జిల్లా నుంచి మారికవలస పాఠశాలకు బస్సుల్లో విద్యార్థులను తరలించే అంశంపై కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు
శ్రీశైలం నీటిని వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
29-08-2026 02:37 PM
మరోవైపు తెలంగాణ శ్రీశైలం నీటిని విస్తృతంగా వినియోగించుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాకాణి అన్నారు.
కరువు ఛాయల్లో 625 మండలాలు..
29-08-2026 02:28 PM
కడప: రాష్ట్రంలోని 687 మండలాలకు గాను 625 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు.
ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారులకే అండగా ఉంటాం
29-08-2026 01:58 PM
ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కార్పొరేట్ వ్యాపారాలకు ప్రొద్దుటూరులో అనుమతులు ఇస్తే, వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అడ్డుకుని స్థానిక
వెలిగొండపై చంద్రబాబు క్రెడిట్ చోరీ..
29-08-2026 01:57 PM
చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన మినహా పనులు ముందుకు సాగలేదని వారు తెలిపారు. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో టన్నెల్కు
అనంతపురం రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి
29-08-2026 01:37 PM
ఈ సమావేశంలో జిల్లా టాస్క్ఫోర్స్ కోఆర్డినేటర్ నార్పల సత్యనారాయణరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య
రాయలసీమ రైతుల సమస్యలపై భారీ నిరసనలకు సిద్ధం కావాలి
29-08-2026 01:30 PM
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి అన్నారు.
ప్రజల చెవిలో పువ్వులు పెట్టొద్దు.. వాస్తవాలు మాట్లాడండి
29-08-2026 10:05 AM
ఎన్నికల సమయంలో టిడ్కో ఇళ్ల రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని తోట త్రిమూర్తులు ఆక్షేపించారు.
గిడుగు వెంకట రామమూర్తి పంతులు భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి
29-08-2026 10:01 AM
ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమని
మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం
29-08-2026 09:56 AM
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని భరోసా
రైతుల సాగునీటి పోరుపై పోలీసు కేసులు
29-08-2026 09:52 AM
రైతులకు సాగునీరు అందించాలని శాంతియుతంగా నిర్వహించిన నిరసనపై కేసులు పెట్టడం అన్యాయమని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు.
28-08-2026
వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేది లేదు
28-08-2026 05:26 PM
తనపై ఉద్యోగాల పేరుతో ఎఫ్ఐఆర్ నమోదైందంటూ చేస్తున్న ప్రచారంపై గురవయ్య తీవ్రంగా స్పందించారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని చెబుతున్న ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే ఆ ఎఫ్ఐఆర్ను బహిరంగంగా చూపించాలని
వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో అన్స్టాపబుల్ దోపిడీ
28-08-2026 04:50 PM
రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏ ఒక్క మేలు చేయకపోయినా, అన్స్టాపబుల్గా అప్పు మాత్రం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర కోవిడ్ పరిస్థితి ఉన్నా,
కూటమి పాలనలో పల్నాడు రైతాంగానికి తీవ్ర అన్యాయం
28-08-2026 04:32 PM
వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ-క్రాప్ ద్వారా రైతులకు పంటల బీమా అందించి అండగా నిలిచామని బొల్లా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు బీమా పరిహారం అందించడంలో విఫలమైందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ
28-08-2026 04:26 PM
1978లో మార్కాపురం ఎమ్మెల్యే పూల వెంకట సుబ్బయ్య ఈ ప్రాజెక్టు కోసం డిమాండ్ లేవనెత్తగా, 1994లో డీపీఆర్ సిద్ధమైంది. 1996 మార్చి 5న చంద్రబాబు దీనికి శంకుస్థాపన మినహా చేసిందేమీ లేదు
కరువు కోరల్లో రాయలసీమ.. ప్రభుత్వం మొద్దునిద్ర
28-08-2026 04:05 PM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం ద్వారా కరువును పారద్రోలేందుకు శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్ల ఆధారంగా రాయలసీమలో అనేక ప్రాజెక్టులు నిర్మించారు.
వైయస్ఆర్సీపీ నాయకుడు అంబటి సురేష్ కిడ్నాప్..
28-08-2026 02:58 PM
భయపెడితే వైయస్ఆర్సీపీ నాయకులు భయపడరని నరేన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి దాడులను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో స్పందిస్తారని అన్నారు.
కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వాలి.. లేకపోతే కరువు ప్రాంతంగా ప్రకటించాలి
28-08-2026 02:51 PM
కృష్ణా డెల్టాలో వరి సాగు కేవలం ఒక పంటకు సంబంధించిన అంశం కాదని, ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, నీటిపారుదల వ్యవస్థ, నేల స్వభావం, రైతుల అనుభవం, మార్కెట్ వ్యవస్థతో ముడిపడిన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని...
శ్రీశైలం నీరు ఉన్నా.. రాయలసీమకు తాగునీరు ఎందుకు ఇవ్వరు?
28-08-2026 12:21 PM
ప్రజల కనీస తాగునీటి అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని, అవసరమైతే అవుకు రిజర్వాయర్ను ముట్టడిస్తామని కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు.
రాయలసీమ రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందే
28-08-2026 12:14 PM
తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో కర్ణాటక రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని, మరోవైపు శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు నీటి తరలింపు జరుగుతోందని పేర్కొన్నారు.
మీ ప్రేమాభిమానాలే నా బలం
28-08-2026 09:55 AM
“మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అని వైయస్ జగన్ తన సందేశంలో తెలిపారు.
27-08-2026
బీదా రవిచంద్ర సవాల్ స్వీకరిస్తున్నా
27-08-2026 06:15 PM
బీదా రవిచంద్ర సవాల్ స్వీకరిస్తున్నా. బహిరంగ చర్చకు నేను సిద్ధం. ప్లేస్, టైమ్, లొకేషన్ అన్నీ ఆయనకే వదిలేస్తున్నా. 1995లో ఎన్టీఆర్ గారిని మానసికంగా క్షోభపెట్టి, ఆయన దగ్గర పార్టీని, పదవిని
ఆత్మీయత, అనురాగాలకు ప్రతీక రక్షాబంధనం
27-08-2026 06:03 PM
ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నట్లు వైయస్ జగన్ తన సందేశంలో తెలిపారు.
రాష్ట్రంలో ఏరులై పారుతున్న గంజాయి
27-08-2026 04:49 PM
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, డ్రోన్లతో గంజాయి సాగును అరికడతామని సీఎం చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనిత పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు.
డీఎస్సీ అక్రమాల గుట్టు రట్టవుతుందనే భయమా?
27-08-2026 04:42 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు డీఎస్సీలో జరిగిన అవకతవకలపై చాలా స్పష్టమైన ఆధారాలతో ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ పేపర్ లీక్ అయిందా లేదా? పరీక్ష పేపర్ నిర్వహణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నారా లేదా...
అభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొట్టడం సరికాదు
27-08-2026 04:37 PM
కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి దుకాణదారుడికి తగిన నష్టపరిహారం అందించాలని, రహదారి వెంబడి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి తిరిగి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
గిరిజన బిడ్డల చదువులపై వెన్నుపోటు కూటమి సర్కార్ కర్కశత్వం
27-08-2026 04:31 PM
మారికవలస గురుకుల పాఠశాలలో 480 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. మంచి వాతావరణం, నాణ్యమైన విద్య, మౌలిక వసతులతో పాటు ఇంగ్లీష్ మీడియంలో విద్య అందుతున్న ఈ పాఠశాలలో తమ పిల్లలకు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »