స్టోరీస్

03-08-2026

03-08-2026 06:34 PM
ఇందులో భాగంగానే ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బలహీన వర్గాలు (బీసీ), ఎస్సీ, మైనార్టీ ప్రజాప్రతినిధులను, మాజీ...
03-08-2026 06:29 PM
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విద్యార్థి విభాగం ప్రతినిధులు, డీఎస్సీ అభ్యర్థులు...
03-08-2026 03:51 PM
నాణ్యమైన మందులు, ఇంజెక్షన్లు, వైద్య వినియోగ పరికరాలు, వస్తువుల సరఫరాకు టెండర్లలో పాల్గొనాలంటే ఇప్పటివరకు కనీస రూ.100 కోట్ల టర్నోవర్‌ కలిగిన సంస్థలకే అర్హత ఉండేదని,
03-08-2026 03:46 PM
గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తున్న సమయంలో కూడా భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడం అత్యంత ప్రమాదకరమని మార్గాని భరత్‌రామ్‌ అన్నారు.
03-08-2026 03:40 PM
జీవో-3 విషయంలో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించిన కళావతి, 2020లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ తీర్మానం చేసి రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని...
03-08-2026 03:35 PM
డీఎస్సీ కన్వీనర్‌ను పూర్తిగా పక్కనపెట్టి పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీ, డిజిటల్ ప్రక్రియల బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించడం వల్ల పారదర్శకత దెబ్బతిన్నదని నేతలు ఆరోపించారు
03-08-2026 03:29 PM
శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలు, నిరసనలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాకాని గోవర్ధన్‌రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు.
03-08-2026 03:11 PM
ఎన్నికల సమయంలో యువతకు ఏటా జాబ్ క్యాలెండర్, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని
03-08-2026 02:44 PM
 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, కేంద్ర అనుమతులు, ఆర్థిక సమీకరణ, ప్రాజెక్టు మౌలిక ప్రక్రియలన్నీ వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని ధర్మాన ప్రసాదరావు తెలిపారు
03-08-2026 02:31 PM
డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, స్పోర్ట్స్ కోటా భర్తీలు, మెరిట్ లిస్టు విడుదల చేయకపోవడం, నిబంధనల మార్పులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నేతలు పేర్కొన్నారు.
03-08-2026 02:23 PM
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయడంతో పాటు
03-08-2026 02:18 PM
వరద బాధితుల కోసం తక్షణమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు అందించాలని కోరారు
03-08-2026 02:15 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల కాక వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాలేజీలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని ఆయన అన్నారు.
03-08-2026 02:10 PM
డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్న పరిణామాలు లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని అన్నారు.
03-08-2026 11:33 AM
 ఎస్‌ఐ ప్రవళ్లిక గురించి కూన రవికుమార్‌ విలేకరుల సమావేశంలో మా ట్లాడిన మాటలు ఆమెను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. రెండేళ్లుగా ఎస్‌ఐ ప్రవళ్లిక తనకు తెలుసని, ఇప్పుడు కేసు పెట్టిన వారిలో చాలా మందికి ఆమె...
03-08-2026 11:24 AM
ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరైంది కాదని వైయస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు

02-08-2026

02-08-2026 10:40 PM
చంద్రబాబుగారూ… నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం...
02-08-2026 10:36 PM
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదారల గ్రామంలోని 32 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రంపై గత ఏడాది డిసెంబర్ నుంచే ఇష్టారాజ్యంగా మైనింగ్ దందా సాగుతోంది
02-08-2026 05:57 PM
సీసీటీవీ కెమెరాల హార్డ్ డిస్క్‌లను పోలీసులు తీసుకెళ్లడం ద్వారా ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తను కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధిగా వెళ్లడం తప్పా
02-08-2026 04:03 PM
విజ‌య‌వాడ‌: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆదివారం జెన్ జి వార్ సమావేశం నిర్వహించారు.
02-08-2026 03:50 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పరిపాలన బదులు అటవిక రాజ్యం, జంగిల్ రాజ్ నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తి రాక్షస పాలన. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి,
02-08-2026 03:41 PM
సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, సకల శాఖ మంత్రి నలుగురూ కలిసి ఒకటే అబద్ధపు స్క్రిప్ట్ చదివారు.

01-08-2026

01-08-2026 05:41 PM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ ప్రారంభమైంది. దీనిపై కొన్ని రోజులుగా బాగా ప్రచారం జరుగుతోంది. అది మంచిదే. ఏపీకి సంబంధించిన మంచి బ్రాండ్ ఇది
01-08-2026 05:12 PM
ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జరిగిన వైఫల్యాలను వివరించారు.
01-08-2026 04:57 PM
ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రతి విద్యాసంస్థలో మానసిక ఆరోగ్య నిపుణులతో క్రమం తప్పకుండా కౌన్సిలింగ్‌...
01-08-2026 04:54 PM
గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2024-25 నాటికి రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల వృద్ధి రేటు 13 శాతంగా ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక 2025-26 నాటికి అది 5.9 శాతానికి పడిపోయింది.
01-08-2026 04:44 PM
"కృష్ణా డెల్టా సాగునీటి కోసం 2003లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. అప్పట్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులమై ఉన్నప్పటికీ రైతుల పక్షాన నిలబడ్డాం
01-08-2026 04:06 PM
తప్పుడు విచారణలు, ఫేక్ అకౌంట్లు, ఫేక్ ఛానళ్లతో చంద్రబాబు నాయుడు సమాజంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి అంశాలపై అసత్యాలను ప్రచారం చేస్తున్న...
01-08-2026 03:00 PM
డీఎస్సీ-2025 నియామకాల్లో ప్రభుత్వం పారదర్శకత పాటించలేదని డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. ప్రశ్నపత్రాల తయారీ, అనువాద ప్రక్రియలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి జోన్-2లో మొదటి ర్యాంకు...
01-08-2026 02:01 PM
వైయస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ, నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, అవసరమైన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ప్రక్రియలు పూర్తయ్యాయని పార్టీ వెల్లడించింది

Pages

Back to Top