స్టోరీస్

01-08-2026

01-08-2026 04:06 PM
తప్పుడు విచారణలు, ఫేక్ అకౌంట్లు, ఫేక్ ఛానళ్లతో చంద్రబాబు నాయుడు సమాజంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి అంశాలపై అసత్యాలను ప్రచారం చేస్తున్న...
01-08-2026 03:00 PM
డీఎస్సీ-2025 నియామకాల్లో ప్రభుత్వం పారదర్శకత పాటించలేదని డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. ప్రశ్నపత్రాల తయారీ, అనువాద ప్రక్రియలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి జోన్-2లో మొదటి ర్యాంకు...
01-08-2026 02:01 PM
వైయస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ, నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, అవసరమైన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ప్రక్రియలు పూర్తయ్యాయని పార్టీ వెల్లడించింది
01-08-2026 01:08 PM
ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వైద్య సిబ్బందిని ఆదేశించారు
01-08-2026 12:44 PM
ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
01-08-2026 12:23 PM
తాడిపత్రిలో రాజకీయ హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.  
01-08-2026 12:17 PM
శ్రీకాకుళం జిల్లోని అంపోలు జిల్లా జైలు వద్ద శ్రీ జగన్ గారి పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న నా పట్ల కూడా  నాపై కూడా అవమానకరంగా వ్యవహరించారు.

31-07-2026

31-07-2026 05:11 PM
పాడేరులో డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పాడేరు ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పార్టీ నేతలు కలెక్టర్ కార్యాలయంలో...
31-07-2026 04:43 PM
చంద్రబాబు ‘మాట ఇస్తే తప్పరు’ అంటూ భువనేశ్వరి చేసిన వ్యాఖ్య ఈ ఏడాది అతిపెద్ద జోక్‌ అని లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున...
31-07-2026 04:38 PM
వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియాను గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేసి ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని నేతలు సూచించారు. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి వేదికలను...
31-07-2026 03:46 PM
డీఎస్సీ వ్యవహారంలో వస్తున్న ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి. నియామకాల్లో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు సిద్ధం కావాలి.
31-07-2026 03:16 PM
ఈ జీవోల ప్రకారం క్రీడల్లో పాల్గొన్నట్లు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టేస్తున్నారు. ఇలా మొత్తం 400 చిల్లర పోస్టుల్లో ఇప్పటికే 380 కి పైగా ఉద్యోగాలను నియామకం...
31-07-2026 02:54 PM
కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి పెదనాన్న వైయస్‌ ఆనంద్‌రెడ్డి (87) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పులివెందులలో తుదిశ్వాస విడిచారు.
31-07-2026 02:07 PM
విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
31-07-2026 02:04 PM
డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పకుండా నారా లోకేష్‌తో పాటు అధికార పార్టీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లోకేష్ చర్చకు రావాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.
31-07-2026 02:01 PM
మెగా డీఎస్సీ పేరుతో 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టగా, నియామక ప్రక్రియలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు
31-07-2026 01:57 PM
డీఎస్సీ వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని నేతలు డిమాండ్ చేశారు
31-07-2026 01:54 PM
రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. ఉద్యోగాల కల్పన, పారదర్శక నియామకాలు, విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని...
31-07-2026 01:52 PM
విజయవాడ: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల
31-07-2026 01:03 PM
మెగా డీఎస్సీ పేరుతో చేపట్టిన 16 వేలకుపైగా టీచర్ పోస్టుల నియామకాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు.
31-07-2026 12:56 PM
తిరుపతి నగరంలో ఇప్పటికే సుమారు 5,500 హోమ్ స్టేలు, అనేక స్టార్ హోటళ్లు ఉన్నాయని భూమన పేర్కొన్నారు. వాటి నిర్వాహకులు ప్రైవేటు వ్యక్తుల నుంచి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టారని,
31-07-2026 12:48 PM
విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడాన్ని వైయ‌స్ఆర్‌సీపీ హర్షిస్తోంది.
31-07-2026 12:44 PM
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐతో నిష్పక్షపాతంగా, సమగ్ర విచారణ జరిపించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.
31-07-2026 12:38 PM
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లీకేజీలు, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు
31-07-2026 12:11 PM
డీఎస్సీ నియామకాల్లో నిబంధనలకు పాతర వేసి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల అమ్మకాలకు పాల్పడ్డారు. జీవోలతో మాయ చేసి అభ్యర్థులను మోసం చేశారు
31-07-2026 11:50 AM
  ‘నా ఫస్ట్‌ ఎయిర్‌పోర్టు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టు. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్‌ వేశారు. మళ్లీ ఆయనే సీఎంగా ప్రారంభోత్సవం చేశారు.
31-07-2026 11:28 AM
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  
31-07-2026 11:16 AM
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమవడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడమే టీడీపీ నుంచి నాయకులు, కార్యకర్తలు వైయస్సార్‌సీపీలోకి చేరడానికి ప్రధాన కారణమని
31-07-2026 09:58 AM
మధ్యాహ్నం  12.30 గంటలకు పులివెందులకు చేరుకుని వైయస్‌ ఆనంద్‌రెడ్డి గారి అంత్యక్రియల్లో పాల్గొంటారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
31-07-2026 09:55 AM
జూలై 31న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం నుంచి ప్రారంభించి, టౌన్‌హాల్ సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు, భారీ ర్యాలీల వరకు పార్టీ ప్రకటించిన కార్యాచరణను విజయవంతం చేయాలి.

Pages

Back to Top