Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
మాల గంగమ్మ లాకప్డెత్ను కప్పిపుచ్చేదెవరు?
విజయవాడలో గుర్రం జాషువా 55వ వర్ధంతి
కేటీఆర్కు వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సర్ ఆర్థర్ కాటన్కు వైయస్ జగన్ నివాళులు
గుర్రం జాషువాకు వైయస్ జగన్ నివాళులు
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
జేసీ అరాచకాలకు పోలీసులు ప్రేక్షకులుగా మారడం బాధాకరం
వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడిగా పీవీఎల్ నరసింహరాజు
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
బీసీల్ని నిండా ముంచిన కూటమి సర్కార్
స్టోరీస్
24-07-2026
మాల గంగమ్మ లాకప్డెత్ను కప్పిపుచ్చేదెవరు?
24-07-2026 03:38 PM
బద్దెనహల్లో అసలు ఏం జరిగింది? మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకే వైయస్ఆర్సీపీ తరఫున నిజనిర్ధారణ కమిటీగా వచ్చాం.
విజయవాడలో గుర్రం జాషువా 55వ వర్ధంతి
24-07-2026 03:15 PM
సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, అసమానతలపై తన రచనలతో పోరాటం సాగించిన గొప్ప కవి జాషువా అని నేతలు కొనియాడారు.
కేటీఆర్కు వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
24-07-2026 01:17 PM
ప్రియమైన సోదరుడు తారక్కు జన్మదిన శుభాకాంక్షలు
సర్ ఆర్థర్ కాటన్కు వైయస్ జగన్ నివాళులు
24-07-2026 01:00 PM
‘కృష్ణా–గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ గారు
గుర్రం జాషువాకు వైయస్ జగన్ నివాళులు
24-07-2026 12:56 PM
కాలం మారినా ఆయన ఆలోచనలు, ఆయన సాహిత్యం సమాజానికి చైతన్యాన్ని, సమానత్వానికి స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
24-07-2026 12:12 PM
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల రూ.10 వేల స్టైఫండ్ను వెంటనే అమలు చేయాలని న్యాయవాదులు కోరారు.
జేసీ అరాచకాలకు పోలీసులు ప్రేక్షకులుగా మారడం బాధాకరం
24-07-2026 11:55 AM
తాడిపత్రి నియోజకవర్గంలో 24 మంది వైయస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్రెడ్డి బహిరంగంగా ప్రకటించినా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని పెద్దారెడ్డి ప్రశ్నించారు.
23-07-2026
వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడిగా పీవీఎల్ నరసింహరాజు
23-07-2026 09:57 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను పార్టీ కీలక పదవుల్లో నియమించింది.
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
23-07-2026 09:53 PM
ఈ సమావేశంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు కురసాల...
బీసీల్ని నిండా ముంచిన కూటమి సర్కార్
23-07-2026 09:47 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో బలహీనుడి బలపరిస్తే, మళ్లీ చంద్రబాబు బలహీనుడిని మరింత బలహీనుడిని చేసేలా పాలన చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆగస్టు 9న రాష్ట్రంలో బీసీ
దేవాలయాల భద్రతలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం
23-07-2026 07:35 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక తిరుమలలో ఎప్పుడూ జరగని అపచారాలన్నీ వరుసగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ప్రాణాలు కోల్పోవడం, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి...
కేంద్ర, రాష్ట్రాల వైఫల్యం వల్లే నీట్, డీఎస్సీ అక్రమాలు
23-07-2026 07:26 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర చూస్తే ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా హామీలు
వైయస్ జగన్ను కలిసిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ప్రతినిధులు
23-07-2026 07:22 PM
థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానం కారణంగా అనేక జిల్లాల్లో కార్మికులకు చెల్లించాల్సిన ఎస్ఎస్ఆర్ రేట్లను తగ్గించి ఇస్తున్నారని శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు.
చిన్నారి వైద్య ఖర్చులకు వాసుపల్లి రూ.20 వేల సాయం
23-07-2026 04:07 PM
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో దివంగత వైయస్ రాజశేఖర్రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తరించారని వాసుపల్లి
పెట్టుబడులపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు
23-07-2026 03:59 PM
చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్నారు. కానీ పార్లమెంట్లో ఎంపీ మిథున్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని
పంచదర్లలో మైనింగ్ను వెంటనే నిలిపివేయాలి
23-07-2026 03:50 PM
2024–25లో మైనింగ్ విస్తరణ జరిగినట్లు సాటిలైట్ చిత్రాల్లో స్పష్టమవుతోందని తెలిపారు. బౌద్ధ, హిందూ వారసత్వ సంపదను పరిరక్షించేందుకు వెంటనే క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని,
కడప జిల్లా రైల్వే అభివృద్ధిపై కేంద్ర మంత్రికి ఎంపీ అవినాష్రెడ్డి వినతి
23-07-2026 03:47 PM
కడప జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పించాలని కోరారు. జిల్లా ప్రజలకు మెరుగైన రైల్వే సేవలు, సౌకర్యాలు అందేలా ఈ అంశాలపై సానుకూల
భూమనపై టీడీపీ ప్రభుత్వ కక్ష సాధింపు అన్యాయం
23-07-2026 03:45 PM
ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపైనే భూమన కరుణాకర్రెడ్డి ప్రశ్నిస్తున్నారని, ఎవరినీ వ్యక్తిగతంగా దూషించే వ్యక్తి కాదని మిథున్రెడ్డి పేర్కొన్నారు.
పలాస వైపు దాసన్న దండయాత్ర..
23-07-2026 03:36 PM
సీదిరి అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ పలాసలో నిరసన చేపట్టిన వైయస్సార్సీపీ నేత పేరాడ తిలక్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మెలియాపుట్టి పోలీసు స్టేషన్కు తరలించడంతో కృష్ణదాస్ అక్కడికి వెళ్లి ఆయనను...
మెగా డీఎస్సీలో అక్రమాలపై పార్లమెంటులో చర్చ జరగాలి
23-07-2026 03:18 PM
లోకసభలో ఎంపీ ఎం.గురుమూర్తి, రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆ తీర్మానాలు ప్రవేశపెట్టారు
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పేరుతో దోపిడీకి ద్వారాలు
23-07-2026 02:57 PM
ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్న డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వంలో బడుగులకు భద్రత కరవు
23-07-2026 02:44 PM
రాయదుర్గం, కళ్యాణదుర్గం, కనగానపల్లి సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీసీలు, మహిళలపై జరిగిన పలు ఘటనలను ప్రస్తావిస్తూ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తోంది
23-07-2026 02:37 PM
మేము రివ్యూ పిటిషనే వేయలేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదే పదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఐఏఎస్ అధికారులు, లా సెక్రటరీలతో
మా భూమిపై బుల్డోజర్లు.. హెరిటేజ్ ఆక్రమణలపై ఎందుకు మౌనం?
23-07-2026 02:26 PM
తిరుచానూరులో ఉన్న తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని దాదాపు 24, 25 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశాం. అక్కడ ఎలాంటి భవనాలు, ఇతర నిర్మాణాలు లేవు. మామిడి చెట్లను సాగు చేస్తూ వ్యవసాయం చేస్తున్నాం.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అక్రమం
23-07-2026 12:24 PM
కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం పరాకాష్టకు చేరిందని కక్షపూరిత చర్యలు చేయడంలో తాము ముందున్నామని మరోసారి నిరూపించుకున్నారు.
`తల్లికి వందనం’లో 20 లక్షల మంది పిల్లలకు చంద్రబాబు మొండిచేయి
23-07-2026 12:14 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, ఇప్పుడు ఆ పనులు నిలిచిపోయాయని రాచమల్లు తెలిపారు
లోకమాన్య బాల గంగాధర్ తిలక్కు వైయస్ జగన్ నివాళి
23-07-2026 11:44 AM
వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ‘‘స్వరాజ్యం నా జన్మహక్కు.. దానిని సాధించి తీరుతాను అనే నినాదంతో
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే మాపై తప్పుడు ప్రచారం
23-07-2026 11:40 AM
మందబయలు ప్రాంతంలో దళితుడి పేరుతో ఉన్న స్థలాన్ని కూడా తమదిగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. వాస్తవాలతో సంబంధం లేకుండా తమ కుటుంబంపై ఆరోపణలు చేయడం
నేతన్న నేస్తం అమలు చేయాలంటూ కేతిరెడ్డి పోరుబాట
23-07-2026 11:35 AM
నేతన్న నేస్తం కింద మూడేళ్లకు సంబంధించిన మొత్తాన్ని కలిపి ఒక్కో చేనేత కార్మికుడికి రూ.75 వేలు అందించాలని డిమాండ్ చేశారు.
22-07-2026
మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్ట్ రాజకీయ కక్షసాధింపే
22-07-2026 10:37 PM
రాష్ట్రంలో ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, అలాంటి కేసుల్లో చట్ట ప్రకారం విచారణ జరిపి 41ఏ నోటీసులు జారీ చేసి కోర్టు పరిధిలో కేసు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »