స్టోరీస్

28-07-2026

28-07-2026 12:51 PM
డాక్టర్‌ సీదిరి అప్పలరాజును పరామర్శించి, ఆయనకు, కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున పూర్తి భరోసా కల్పించనున్నారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురవుతున్న పార్టీ నాయకులు,
28-07-2026 12:41 PM
‘మెగా డీఎస్సీ’ అని చెప్పి నిరుద్యోగులను ‘దగా డీఎస్సీ’తో మోసం చేశారని మండిపడ్డారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న
28-07-2026 12:18 PM
టీచర్‌ పోస్టుల కోసం బేరసారాలు జరిగాయంటూ వీడియోలు బయటకు వచ్చినా, ఫిర్యాదులు అందినా అసలు సూత్రధారులను ఎందుకు బయటకు తీసుకురాలేదని ప్రశ్నించారు.
28-07-2026 09:45 AM
ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వైయ‌స్ జగన్‌ను చర్చకు రావాలంటూ ప్రస్తుతం మంత్రిగా ఉన్న లోకేశ్‌ పిలవడం అర్థరహితమని పేర్ని నాని పేర్కొన్నారు.
28-07-2026 09:40 AM
ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా పేరుతో భారీ కుంభకోణానికి తెరతీశారని, అడ్డగోలుగా పోస్టులు అమ్ముకున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. ఇందుకోసం నిబంధనలను మార్చడంతో పాటు ఏకంగా జీవోలు కూడా తీసుకొచ్చారని...

27-07-2026

27-07-2026 07:51 PM
 ఇటీవల వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణ బృందం బదినేహాల్‌ గ్రామానికి వెళ్లినప్పుడు గంగమ్మ మృతి గురించి మాట్లాడేందుకు గ్రామస్తులు భయపడుతున్న పరిస్థితి కనిపించింది. ఆమె కుటుంబ సభ్యుల ఇంటికి వెళితే తాళం వేసి...
27-07-2026 06:14 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 24 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు తెస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది.
27-07-2026 04:54 PM
భ్రమర వెంచర్స్‌ నిర్వాహకులు చట్టవ్యతిరేకంగా చెరువు తొట్టిలో నిర్మించిన రోడ్డు, పైప్ కల్వర్టును వెంటనే తొలగించాలని కోరారు. చెరువు బఫర్ జోన్ పరిధిలో వేస్తున్న లేఅవుట్లను నిలిపివేసి,
27-07-2026 04:51 PM
ఎం.మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పౌరహక్కులు, ప్రశ్నించే గొంతులపై అణచివేత పెరిగిందని ఆరోపించారు. మాల గంగమ్మ తన కుమారుడి ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో హైకోర్టును...
27-07-2026 04:00 PM
చెరువు మట్టి విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా ట్రాక్టర్లు ఉన్న రైతులందరికీ సమానంగా అనుమతి ఇవ్వాలని శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు.
27-07-2026 03:50 PM
స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండానే లక్షల రూపాయలకు అమ్ముకున్నారని, లోకేష్ కనుసన్నల్లోనే డీఎస్సీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
27-07-2026 03:43 PM
దేశవ్యాప్తంగా నీట్‌ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం యువతను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. దానికి బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా స‌మ‌ర్పించారు.
27-07-2026 03:05 PM
ఆయన దార్శనికత, విలువలు మనకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయి’’ అని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు.  
27-07-2026 03:01 PM
విద్యార్థుల హక్కులు, నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జూలై 28న జరిగే ర్యాలీలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం
27-07-2026 02:58 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు
27-07-2026 02:24 PM
ఏపీని 'గ్లోబల్ స్పోర్ట్స్ హబ్' చేస్తామని పెద్ద పెద్ద మాటలు రాశారు. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ని నేషనల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతారా? అంతే కాకుండా గ్లోబల్ హబ్ అని చెబుతున్నారు.
27-07-2026 02:14 PM
మెగా డీఎస్సీలో అడుగడుగునా జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌తో న‌చ్చిన వారికి టీచ‌ర్ పోస్టులు క‌ట్ట‌బెట్టి విద్యార్థుల భ‌విష్య‌త్తును అంధ‌కారంలోకి నెడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
27-07-2026 02:11 PM
తల్లిదండ్రుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణ విద్యార్థులతో కలిసి ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లారు. ఐటీడీఏ పీఓ అందుబాటులో లేకపోవడంతో ఏపీఓకు వినతిపత్రం అందజేసి సమస్యను...
27-07-2026 01:13 PM
డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, నిరుద్యోగ భృతి అమలులో ప్రభుత్వ వైఫల్యం, నీట్ పరీక్షలో వెలుగుచూసిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు
27-07-2026 01:05 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మైదుకూరులో బాలికల పాఠశాల పనులు 80 శాతం పూర్తి చేశామని, మిగిలిన 20 శాతం పనులను రెండేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు.
27-07-2026 12:58 PM
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలతో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం సహా విద్యార్థులు, యువత
27-07-2026 12:55 PM
మరణానంతరం కూడా అవయవదానం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని ప్రసాదించి రమాకాంత్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన చివరి కోరిక మేరకు కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయం తదితర అవయవాలను దానం చేయాలని
27-07-2026 12:39 PM
ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు
27-07-2026 12:14 PM
రాష్ట్రంలో అనధికారిక ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజల ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారని విరుపాక్షి విమర్శించారు.
27-07-2026 12:08 PM
తాడిపత్రికి చెందిన 24 మంది వైయ‌స్ఆర్‌సీపీ నేతల అంతు చూస్తామంటూ జేసీ అస్మిత్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
27-07-2026 12:05 PM
డీఎస్సీ అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని,
27-07-2026 12:02 PM
కృష్ణా డెల్టా నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని, వరి సాగు మానుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
27-07-2026 11:54 AM
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష కాపు సామాజికవర్గంలో ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.  
27-07-2026 11:16 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. చదువు పూర్తయినా ఫీజులు..
27-07-2026 11:04 AM
రెండేళ్లలో రాష్ట్రంలోకి రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయని చంద్రబాబు సర్కారు నమ్మబలికినా అందులో ఏమాత్రం నిజం లేదని, వచ్చినవి రూ.6,962 కోట్లేనని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చి...

Pages

Back to Top