Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్టు దారుణం
చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతంలో కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమ రవాణా
మంత్రి గుమ్మడి సంధ్యారాణికి శాఖపై కనీస అవగాహన లేదు
ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లే విధానం అవసరం
ఏనుగుల బీభత్సంతో గిరిజన రైతులకు భారీ నష్టం
గిరిజన వ్యతిరేక జీవోలను రద్దు చేయాలి
రేపల్లెలో టీడీపీకి షాక్
పొగాకు రైతుల సంక్షోభానికి కూటమి ప్రభుత్వ అలసత్వమే కారణం
అందరి నోటా ఒకే మాట..
సీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు
స్టోరీస్
04-08-2026
మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్టు దారుణం
04-08-2026 08:04 PM
మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను తప్పుడు కేసులో గుజరాత్ లో అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసి, పోలీసుల వేధింపులకు గురికాకుండా ఉండేందుకే ఆయన గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తోంది
చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతంలో కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమ రవాణా
04-08-2026 07:51 PM
ఇటీవల రాజంపేట ఎమ్మెల్యేతో కలిసి చెయ్యేరు నది ప్రాంతాన్ని పరిశీలించాం. అక్కడ జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం.
మంత్రి గుమ్మడి సంధ్యారాణికి శాఖపై కనీస అవగాహన లేదు
04-08-2026 05:12 PM
"కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్కు క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలని ప్లాన్ చేసి, దిబ్బలపాలెంలో శంకుస్థాపన...
ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లే విధానం అవసరం
04-08-2026 05:08 PM
జనన, మరణాల ఆలస్య నమోదు దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే డిజిటల్ విధానంలో స్వీకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు.
ఏనుగుల బీభత్సంతో గిరిజన రైతులకు భారీ నష్టం
04-08-2026 05:04 PM
ఏనుగుల దాడిలో నిమ్మల లింగన్న, నిమ్మల గణేష్, నిమ్మల సుధాకర్, కొండగొర్రి దాలయ్యలకు చెందిన ఇళ్లు, ధాన్యం, నిత్యావసర వస్తువులు, కోళ్ల ఫారం, అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైయస్ఆర్సీపీ నాయకులు...
గిరిజన వ్యతిరేక జీవోలను రద్దు చేయాలి
04-08-2026 04:58 PM
హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు
రేపల్లెలో టీడీపీకి షాక్
04-08-2026 04:52 PM
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పీటా నాగమోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు,...
పొగాకు రైతుల సంక్షోభానికి కూటమి ప్రభుత్వ అలసత్వమే కారణం
04-08-2026 04:48 PM
ఈ నేపథ్యంలో రైతుల తరఫున క్షేత్రస్థాయి పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైందని నాగిరెడ్డి ప్రకటించారు. గతంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో ఇచ్చిన హామీ మేరకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...
అందరి నోటా ఒకే మాట..
04-08-2026 04:21 PM
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి...
సీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు
04-08-2026 03:41 PM
రాయలసీమ ఎప్పటి నుంచో కరువు, నీటి కొరతతో పోరాడుతున్న ప్రాంతమని శైలజానాథ్ అన్నారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో గత ప్రభుత్వాలు చిత్తశుద్ధి...
దర్శిలో డీఎస్సీ అక్రమాలపై రౌండ్ టేబుల్ సమావేశం
04-08-2026 03:38 PM
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే
ప్రజాస్వామ్య పరిరక్షణకు చైతన్యవంతమైన సమాజమే బలం
04-08-2026 03:33 PM
పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని, అనంతరం వైయస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో సంస్కరణలు
జెన్-జీకి అండగా జెన్-జే (జనరేషన్ జగన్)
04-08-2026 03:28 PM
పాదయాత్రలో ప్రతి ఏడాది జనవరి 1న ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తానని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని, ఫీజు రీయింబర్స్మెంట్ను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేస్తానని లోకేష్...
డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి
04-08-2026 03:24 PM
సమావేశంలో మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలు,
బీసీలపై కక్షసాధింపే కూటమి ప్రభుత్వ అసలు ఎజెండా
04-08-2026 03:18 PM
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం బీసీ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు.
ఈనాడు తప్పుడు కథనాల ఆధారంగా అక్రమ కేసులు
04-08-2026 02:55 PM
టీడీపీ నాయకుడు నాగరాజు పోలీసుల సమక్షంలోనే తన భార్య దుస్తులు చించి అరాచకానికి పాల్పడితే వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారిపై కేసు పెట్టడం అత్యంత అమానుషం. ఆ ఘటనకు సంబంధించిన వీడియా బయటకు రాకపోతే...
పోతిరెడ్డిపాడు నుంచి వెంటనే నీటి విడుదల చేయాలి
04-08-2026 01:18 PM
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గత రెండేళ్లలో పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. శ్రీశైలం పూర్తిగా నిండే వరకు విద్యుత్ ఉత్పత్తి లేదా దిగువ ప్రాంతాల పేరుతో నీటిని విడుదల చేయకుండా రాయలసీమ...
డీఎస్సీ అక్రమాలపై పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
04-08-2026 12:55 PM
యువత, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
డీఎస్సీ స్కాంపై పెనుకొండలో టౌన్హాల్ సమావేశం
04-08-2026 12:45 PM
డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్సీపీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు. ఆగస్టు 6 నుంచి 9 వరకు పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు
డీఎస్సీ అక్రమాలపై తునిలో టౌన్హాల్ సమావేశం
04-08-2026 12:40 PM
నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించి, అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ అక్రమాలపై ఏలూరులో టౌన్హాల్ సమావేశం
04-08-2026 12:35 PM
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు హాజరయ్యారు.
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమానికి సిద్ధం కావాలి
04-08-2026 12:32 PM
ప్రొద్దుటూరు: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వై
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
04-08-2026 11:30 AM
పొగాకు రైతులు ఎకరానికి సుమారు రూ.2.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఐదు నెలలు శ్రమిస్తున్నప్పటికీ కనీస గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని జక్కంపూడి రాజా ఆవేదన వ్యక్తం చేశారు
ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపై కేసు నమోదు
04-08-2026 11:21 AM
అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సంబంధించిన భూ అక్రమాలపై నిరసన చేపట్టిన వైయస్ఆర్సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.
టీడీపీ కార్యకర్త కుటుంబం వైయస్ఆర్సీపీలో చేరిక
04-08-2026 09:46 AM
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వైయస్ఆర్సీపీ ముందుకు సాగుతోందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో ప్రజలు
సాగునీరు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం
04-08-2026 09:40 AM
మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కిట్టు మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించలేని ప్రభుత్వం రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయిందన్నారు.
03-08-2026
కేంద్రమంత్రి పెమ్మసాని డైరెక్షన్లోనే ముస్తఫాపై కక్ష సాధింపు చర్యలు
03-08-2026 09:30 PM
ముస్తఫా గారికి, కొయ్యలగూడేనికి చెందిన పొగాకు వ్యాపారి సూర్యచంద్రంకు మధ్య రూ.36 లక్షల అడ్వాన్స్ బకాయిల విషయమై చిన్న వ్యాపార వివాదం జరిగింది
ఎల్లుండి తూర్పుగోదావరి జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
03-08-2026 09:24 PM
పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 9.30 గంటలకు శ్రీ వైయస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు.
రాష్ట్రంలో "క్యాష్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"
03-08-2026 06:54 PM
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని సకల శాఖల మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప,
లోపభూయిష్టంగా రివర్ ఫ్రంట్ సుందరీకరణ పనులు
03-08-2026 06:49 PM
కోటిలింగాల రేవులో స్క్రీన్ ఏర్పాటు చేశారు, కానీ అది ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయింది. మరొక పది అడుగుల ఎత్తులో ఆ నిర్మాణం చేసి ఉంటే పోయేదేముంది? కంబాలచెరువు పార్కులో పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేశాం
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »