Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
బాధిత కుటుంబానికి అండగా వైయస్ఆర్సీపీ
ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
గుంటూరు ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం..
రైతుల దుస్థితికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణం
దివంగత జీ.ఎస్. రావుకు వైయస్ఆర్సీపీ నేతల ఘన నివాళి
సాంకేతికతతో సైన్యంగా కదులుదాం..
మహిళను అవమానించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి
రామాయపట్నంలో స్కామ్!
లాకప్డెత్లపై లోక్సభలో చర్చకు వైయస్ఆర్సీపీ నోటీసు
క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా వైయస్ఆర్సీపీ
స్టోరీస్
20-07-2026
బాధిత కుటుంబానికి అండగా వైయస్ఆర్సీపీ
20-07-2026 03:31 PM
బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ పార్టీ తరఫున కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా...
ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
20-07-2026 03:27 PM
దేవినేని అవినాష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్న కార్మికులే నేడు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. రెండు రోజులుగా ధర్నా...
గుంటూరు ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం..
20-07-2026 03:14 PM
మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, మహిళపై జరిగిన దాడి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. బాధిత కుటుంబం పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా
రైతుల దుస్థితికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణం
20-07-2026 03:03 PM
వేల ఎకరాల్లో నారుమళ్లు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు ఇప్పుడు పంటలు వేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు....
దివంగత జీ.ఎస్. రావుకు వైయస్ఆర్సీపీ నేతల ఘన నివాళి
20-07-2026 02:29 PM
నాయకులు జీ.ఎస్. రావు ప్రజా జీవితంలో అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజాసేవకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
సాంకేతికతతో సైన్యంగా కదులుదాం..
20-07-2026 02:22 PM
జగన్ 2.0 సూపర్ యాప్ మన నాయకుడు వైయస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన శక్తివంతమైన అస్త్రం` అని పేర్కొన్నారు
అక్రమ ఇసుక దోపిడీని వెంటనే అరికట్టాలి
20-07-2026 12:10 PM
పెనగలూరు మండలం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను చిట్వేలి మండలం పెద్దూరు గ్రామం వద్ద గ్రామస్తులు అడ్డుకున్న ఘటనను ప్రస్తావిస్తూ,
మహిళను అవమానించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి
20-07-2026 12:04 PM
తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల గొంతు నొక్కే పార్టీ అని విమర్శించిన మార్గాని భరత్, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు
రామాయపట్నంలో స్కామ్!
20-07-2026 11:34 AM
రామాయపట్నం పోర్టు సాధించిన అద్భుత ప్రగతికి, తద్వారా లభించనున్న ఆర్థిక వృద్ధికి ఇక్కడికి వస్తున్న భారీ ప్రాజెక్టులే నిదర్శనం. అందులో ఒకటి బీపీసీఎల్ ప్రతిష్టాత్మకంగా నిర్మీస్తున్న గ్రీన్ఫీల్డ్...
లాకప్డెత్లపై లోక్సభలో చర్చకు వైయస్ఆర్సీపీ నోటీసు
20-07-2026 11:28 AM
ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పలు కస్టడీ మరణాలు, పోలీసుల తీరుపై చర్చకు అనుమతించాలని ఆయన నోటీసుల్లో కోరారు. గాదె సాయి కృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతి కుమార్, దరియా హుస్సేన్
19-07-2026
క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా వైయస్ఆర్సీపీ
19-07-2026 08:57 PM
అణగారిన వర్గాల పట్ల వైయస్.జగన్ మరోసారి తన జాలి గుణాన్ని, దయార్థ హృదయాన్ని చాటుకున్నారు. ఓ సరైన నాయకుడి నాయకత్వంలో, ఈ రాజకీయ పార్టీలో పని చేస్తున్నందుకు మా ఎస్సీ విభాగం అంతా ఆత్మసంతృప్తితో, గర్వంగా తల...
పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేసిన వైయస్ జగన్
19-07-2026 07:06 PM
ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ, వైయస్ జగన్ మానవతా దృక్పథంతో క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు.
రాజధాని అసైన్డ్ భూముల తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం
19-07-2026 06:58 PM
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా, నాటి ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు హడావుడిగా ఏపీకి వచ్చారు. తమకు కావలసిన...
కరవు సంక్షోభంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం
19-07-2026 05:07 PM
ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారమే జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 6 వారాలు గడిచినా రాష్ట్రంలో 48.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ప్రాక్టికల్గా 11 జిల్లాలు మైనస్ 40 శాతం కంటే ఎక్కువ...
హంద్రీనీవా ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం
19-07-2026 05:01 PM
అనంతపురం: రాయలసీమ రైతుల జీవితాధారమైన హంద్రీనీవా ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం ఆగ్రహం వ్యక్తం చేస
అధికారంలోకి రాగానే ఒక్కో కుటుంబానికి రూ. కోటి పరిహారం
19-07-2026 04:52 PM
విశాఖపట్నం: ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టకుండా దాదాపు 18 గంటల పాటు ఆలస్యం చేయడం వల్లే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని వైయస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు.
రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటుపరం చేయడం ప్రజా ఆస్తులపై ప్రభుత్వ ప్రత్యక్ష దాడి
19-07-2026 04:46 PM
రిజిస్ట్రేషన్ శాఖ అనేది సాధారణ ప్రభుత్వ శాఖ కాదని, భూముల యాజమాన్య హక్కులు, మార్కెట్ విలువలు, నిషేధిత భూముల వివరాలు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్కంబ్రెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ), స్టాంప్ డ్యూటీ వసూళ్లు,...
కొండల్ని కొల్లగొడుతున్నారు
19-07-2026 03:35 PM
సీఎం రమేష్ తన పీఏ విజయ్కుమార్నాయుడు పేరిట మే నెలలో రెండున్నర హెక్టార్లు లీజుకు ఇప్పించడంతో పాటు, మరికొందరికి అడ్డగోలుగా పర్మిట్లు ఇచ్చేలా చేశారని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అప్పటి నుంచి...
18-07-2026
రామాయపట్నం పోర్టు ప్రజల ఆస్తి
18-07-2026 06:20 PM
ప్రజల ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యంగా మారింది. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కలలుగన్న రామాయపట్నం పోర్టును వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించి, వేల...
గుంటూరు ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం
18-07-2026 06:10 PM
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా
మహిళను వివస్త్రను చేసి కొట్టడం సిగ్గుచేటు
18-07-2026 06:00 PM
ఈ మూడు రోజులు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళలుగా హోంమంత్రి, ఎమ్మెల్యే, మహిళా కమిషన్ చైర్పర్సన్ పట్టించుకోకపోవడం...
రాష్ట్రంలో రెడ్ బుక్ ఆటవిక రాజ్యం.
18-07-2026 05:57 PM
గుంటూరు నగర నడిబొడ్డున ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీ నేత మూర్తి కొడుతుంటే సమాజం తలదించుకోవాల్సి వస్తోంది. ఇంతకంటే ఆటవిక రాజ్యం, విశృంఖలత్వం, బరితెగింపు మరొకటి ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు...
జగన్ 2.0 సూపర్ యాప్తో కార్యకర్తలకు డిజిటల్ భరోసా
18-07-2026 04:42 PM
సోషల్ మీడియాలో నిజాలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సొంత డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకురావడం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమన్నారు.
విజయవాడ పశ్చిమలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ
18-07-2026 03:24 PM
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వెలంపల్లి విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను విస్మరించడమే కాకుండా, విద్య, వైద్యం, సంక్షేమ
జగన్ 2.0 సూపర్ యాప్తో కార్యకర్తలకు బలమైన అనుసంధానం
18-07-2026 03:18 PM
సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్ఆర్సీపీ కార్యకర్తలు చేసే పోస్టులను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని
గిరిపురంలో డయేరియా బాధితులను పరామర్శించిన మల్లాది విష్ణు
18-07-2026 03:15 PM
గతంలో న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ఘటన జరిగినా ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు.
గోదావరిలో ఐదుగురు గిరిజనుల మృతిపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
18-07-2026 02:48 PM
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలా అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని వైయస్ జగన్ కోరారు
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటుపై చర్చ
18-07-2026 02:16 PM
వైయస్ఆర్ కడప జిల్లాలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నిర్వహించనున్న ప్రాజెక్టుల పర్యటనకు సంబంధించి తేదీలు, పర్యటన రూపకల్పన,
అక్రమ మైనింగ్ లీజులు వెంటనే రద్దు చేయాలి
18-07-2026 02:06 PM
ఉమా ధర్మలింగేశ్వర ఆలయ పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటానికి ప్రజలు, భక్తులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ జూలై 21న జరిగే ఛలో పంచదార్ల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని
డిజిటల్ రాజకీయాలకు నాంది పలికిన జగన్ 2.0 సూపర్ యాప్
18-07-2026 01:57 PM
గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడమే జగన్ 2.0 సూపర్ యాప్ లక్ష్యమని తెలిపారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »