స్టోరీస్

04-07-2026

04-07-2026 09:06 PM
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల ఆత్మగౌరవానికి, హక్కులకు ప్రతీక అని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి,
04-07-2026 08:10 PM
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా ? ప్రజల బాగోగుల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం దురదృష్టవశాత్తూ ఆలోచన లేకుండా పోతోంది. ఎంతసేపూ రావణ్, కేవీ రెడ్డి వంటి యూట్యూబర్లు,
04-07-2026 08:06 PM
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హృదయవిదారక ఘటన. ఒక యువకుడిని పోలీస్ కస్టడీలో హింసించి చంపడమే కాకుండా, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం జరిగిందనే...
04-07-2026 08:02 PM
"ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకుని,  రాజకీయంగా ఎదిగిన తర్వాత.. చంద్రబాబూ, మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులను ఎవరికైనా చూపించారా? వారిని హైదరాబాద్ పిలిపించి భోజనం పెట్టి ప్రేమగా పలకరించారా?...
04-07-2026 07:54 PM
తాడేపల్లి: "అమరావతి రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అంతులేని అప్పులు, సాగిస్తున్న దోపిడీ, రైతుల పట్ల చూపిస్తున్న అరాచకాలపై వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మం
04-07-2026 06:21 PM
 అమరావతి నిర్మాణంలో అవినీతి, మావిగన్‌పై జరుగుతున్న చర్చ, డీఎస్సీ–2025 స్కామ్, దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు, గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ వంటి అంశాల నుంచి డైవర్షన్‌ కోసమే ఆ అరెస్టులు జరిగాయని
04-07-2026 04:34 PM
   వైయస్‌ జగన్‌ హయాంలో ప్రభుత్వమే ఇసుక రీచ్‌లను నిర్వహించి పేదలకు ఉచితంగా ఇసుక అందించినా, రీచ్‌ల ద్వారా  ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరింది.
04-07-2026 04:15 PM
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ సమాజంలో ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని
04-07-2026 02:13 PM
పెనుమాక రైతుల పిలుపు మేరకే తాము వెళ్లామని, అక్కడ తమపై దాడి చేసి తిరిగి తప్పును వైయ‌స్ఆర్‌సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు
04-07-2026 01:21 PM
జేమ్స్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ
04-07-2026 01:15 PM
విజయవాడ, గుడివాడ, కైకలూరు, గుంటూరు, నందిగామ, తిరువూరు, కాకినాడ తదితర ప్రాంతాల్లో రంగా విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు
04-07-2026 12:52 PM
వైయ‌స్ఆర్‌ క‌డ‌ప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్స్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ పనులు పునఃప్రారంభం కావడం శుభపరిణామమే అయినప్పటికీ
04-07-2026 12:46 PM
ప్రకాశం జిల్లా : అద్దంకి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వైయ‌స్ఆర్‌సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో
04-07-2026 12:19 PM
ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన రోశయ్య అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి సమర్థవంతంగా సమాధానాలు ఇచ్చేవారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అదే స్థాయిలో ప్రశ్నించేవారని వెలంపల్లి...
04-07-2026 12:03 PM
ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవను చాటారు. అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావాలు భావితరాలకు ఆదర్శమని కేకే రాజు పేర్కొన్నారు.
04-07-2026 11:22 AM
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వైయ‌స్ జగన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ..  "అల్లూరి.. ఈ పేరే ఒక స్ఫూర్తి.. ధైర్యసాహసాలకు ప్రతీక. దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ పాలకుల తూటాలకు...
04-07-2026 11:06 AM
మీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ముందస్తు అనుమతులు, నిరంతర కృషి వల్లే ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిందని  ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంత యువత, కుటుంబాల కోసం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని ఆయన ఆ...
04-07-2026 11:01 AM
అమరావతి: వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ (స్టీల్‌ ప్లాంట్‌) నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌  హర్షం వ్యక్తం చేశారు.

03-07-2026

03-07-2026 10:11 PM
కందుకూరు:పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
03-07-2026 10:04 PM
 ఒకప్పుడు ప్రపంచ స్థాయి నగరం అన్న చంద్రబాబు, ఇప్పుడు రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌ కోసం అమరావతిని ఒక ’చిన్న మున్సిపాలిటీ’ అనడం చంద్రబాబు ద్వంద్వ విధానానికి నిదర్శనమని చెప్పారు.
03-07-2026 03:48 PM
కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జూన్ 15 నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ, బీఎల్‌ఓల కొరత, డిప్యూటేషన్‌లు, సాంకేతిక సమస్యలు, కంప్యూటర్‌పై అవగాహన లేకపోవడం
03-07-2026 03:41 PM
రైతులు ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదని నాగిరెడ్డి విమర్శించారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు నిర్వహించి మార్కెట్‌లో పోటీ
03-07-2026 03:37 PM
అమరావతి, మావిగన్ మధ్య తేడాను వైయ‌స్ జగన్ ఇప్పటికే పలుమార్లు వివరించారని సజ్జల అన్నారు. ప్రభుత్వ భూములతో, ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పోర్టు, విమానాశ్రయం, జాతీయ రహదారుల అనుసంధానంతో తక్కువ...
03-07-2026 03:31 PM
పైడిపాలెం రిజర్వాయర్ గెస్ట్ హౌస్ వద్ద విగ్రహం చేయి ధ్వంసం..  
03-07-2026 03:24 PM
ప్రజల ఓటు హక్కు పరిరక్షణే వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యమని పేర్కొన్న ఆమె, గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికీ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు విస్తృతంగా
03-07-2026 03:00 PM
మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు
03-07-2026 02:57 PM
ఈ అంశంపై టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు
03-07-2026 02:05 PM
దేశంలో, రాష్ట్రంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా అది 'నా వల్లే' అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. హైటెక్ సిటీ, చార్మినార్, సెల్ ఫోన్ అన్నీ తన వల్లే వచ్చాయనడానికి ఆయన వెనకాడరు
03-07-2026 01:17 PM
పొగాకు కొనుగోళ్లలో సిఫార్సులు, పలుకుబడి ఆధారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అనుకూల వ్యక్తుల బేళ్లను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు
03-07-2026 01:02 PM
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని సాకే శైల‌జానాథ్‌ అన్నారు

Pages

Back to Top