స్టోరీస్

24-07-2026

24-07-2026 04:10 PM
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. పార్లమెంట్‌లో చర్చ జరిగే పరిస్థితి వచ్చింది. విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం...
24-07-2026 04:07 PM
మా వీపులు పగలగొట్టినా, సంఘ బహిష్కరణలు చేసినా, అంటరానితనాన్ని మా మీద రుద్దినా.. వైఎస్ జ‌గ‌న్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే మా అంకితభావం నుంచి ప‌క్క‌కు త‌ప్పించ‌లేరు. గుర్రం జాషువా గారి...
24-07-2026 03:53 PM
వసతి గృహ భవనం పూర్తిగా పాడైపోయి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, పైకప్పు పెచ్చులూడి పడుతూ విద్యార్థినులు గాయపడుతున్నారని తెలిపారు.
24-07-2026 03:52 PM
కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి కుటుంబ ఆస్తులపై జరిగిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
24-07-2026 03:50 PM
సీదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుటుంబానికి పార్టీ నాయకత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడి న్యాయాన్ని సాధించుకుంటామని తెలిపారు.
24-07-2026 03:38 PM
బద్దెనహల్‌లో అసలు ఏం జరిగింది? మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకే వైయ‌స్ఆర్‌సీపీ తరఫున నిజనిర్ధారణ కమిటీగా వచ్చాం.
24-07-2026 03:15 PM
సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, అసమానతలపై తన రచనలతో పోరాటం సాగించిన గొప్ప కవి జాషువా అని నేతలు కొనియాడారు.
24-07-2026 01:17 PM
ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు
24-07-2026 01:00 PM
‘కృష్ణా–గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ గారు
24-07-2026 12:56 PM
కాలం మారినా ఆయన ఆలోచనలు, ఆయన సాహిత్యం సమాజానికి చైతన్యాన్ని, సమానత్వానికి స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి
24-07-2026 12:12 PM
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్‌ న్యాయవాదులకు ప్రతి నెల రూ.10 వేల స్టైఫండ్‌ను వెంటనే అమలు చేయాలని న్యాయవాదులు కోరారు.
24-07-2026 11:55 AM
తాడిపత్రి నియోజకవర్గంలో 24 మంది వైయ‌స్ఆర్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించినా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని పెద్దారెడ్డి ప్రశ్నించారు.

23-07-2026

23-07-2026 09:57 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను పార్టీ కీలక పదవుల్లో నియమించింది.
23-07-2026 09:53 PM
ఈ సమావేశంలో పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మాజీ మంత్రులు కురసాల...
23-07-2026 09:47 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి పాలనలో బలహీనుడి బలపరిస్తే, మళ్లీ చంద్రబాబు బలహీనుడిని మరింత బలహీనుడిని చేసేలా పాలన చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆగస్టు 9న రాష్ట్రంలో బీసీ
23-07-2026 07:35 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక తిరుమలలో ఎప్పుడూ జరగని అపచారాలన్నీ వరుసగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ప్రాణాలు కోల్పోవడం, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి...
23-07-2026 07:26 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర చూస్తే ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా హామీలు
23-07-2026 07:22 PM
థర్డ్‌ పార్టీ కాంట్రాక్ట్‌ విధానం కారణంగా అనేక జిల్లాల్లో కార్మికులకు చెల్లించాల్సిన ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లను తగ్గించి ఇస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.
23-07-2026 04:07 PM
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తరించారని వాసుపల్లి
23-07-2026 03:59 PM
చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్నారు. కానీ పార్లమెంట్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని
23-07-2026 03:50 PM
2024–25లో మైనింగ్ విస్తరణ జరిగినట్లు సాటిలైట్ చిత్రాల్లో స్పష్టమవుతోందని తెలిపారు. బౌద్ధ, హిందూ వారసత్వ సంపదను పరిరక్షించేందుకు వెంటనే క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని,
23-07-2026 03:47 PM
కడప జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పించాలని కోరారు. జిల్లా ప్రజలకు మెరుగైన రైల్వే సేవలు, సౌకర్యాలు అందేలా ఈ అంశాలపై సానుకూల
23-07-2026 03:45 PM
ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపైనే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారని, ఎవరినీ వ్యక్తిగతంగా దూషించే వ్యక్తి కాదని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
23-07-2026 03:36 PM
సీదిరి అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ పలాసలో నిరసన చేపట్టిన వైయ‌స్సార్‌సీపీ నేత పేరాడ తిలక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మెలియాపుట్టి పోలీసు స్టేషన్‌కు తరలించడంతో కృష్ణదాస్ అక్కడికి వెళ్లి ఆయనను...
23-07-2026 03:18 PM
లోకసభలో ఎంపీ ఎం.గురుమూర్తి, రాజ్యసభలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆ తీర్మానాలు ప్రవేశపెట్టారు
23-07-2026 02:57 PM
ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్న డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
23-07-2026 02:44 PM
రాయదుర్గం, కళ్యాణదుర్గం, కనగానపల్లి సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీసీలు, మహిళలపై జరిగిన పలు ఘటనలను ప్రస్తావిస్తూ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తారు.
23-07-2026 02:37 PM
మేము రివ్యూ పిటిషనే వేయలేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదే పదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఐఏఎస్ అధికారులు, లా సెక్రటరీలతో
23-07-2026 02:26 PM
తిరుచానూరులో ఉన్న తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని దాదాపు 24, 25 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశాం. అక్కడ ఎలాంటి భవనాలు, ఇతర నిర్మాణాలు లేవు. మామిడి చెట్లను సాగు చేస్తూ వ్యవసాయం చేస్తున్నాం.
23-07-2026 12:24 PM
కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పరాకాష్టకు చేరింద‌ని కక్షపూరిత చర్యలు చేయడంలో తాము ముందున్నామని మరోసారి నిరూపించుకున్నారు.

Pages

Back to Top