స్టోరీస్

29-08-2026

29-08-2026 05:19 PM
మేము చెబుతున్న ప్రతి అంశానికి ప్రభుత్వ శాఖల నుంచే వచ్చిన పత్రాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వివరాలు, టెట్‌ సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నాం
29-08-2026 03:57 PM
ములపేట పోర్టు తమ హయాంలోనే వచ్చిందంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రచారం చేసుకోవడం సరికాదని కృష్ణచైతన్య అన్నారు.
29-08-2026 03:36 PM
చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచీ ఒక అలవాటు ఉంది. ఎవరో కష్టపడి నిర్మించిన దాన్ని తన ఖాతాలో వేసుకోవడం, బొంబాయి మాటలతో ప్రచారం చేసుకోవడం ఆయన నైజం.
29-08-2026 03:32 PM
మరోవైపు, ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల వెన్నుపోటు కూట‌మి ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
29-08-2026 03:15 PM
స్థానిక పరిస్థితులు, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
29-08-2026 02:57 PM
వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల, బొల్లాపల్లి, వినుకొండ ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు
29-08-2026 02:42 PM
అల్లూరి జిల్లా నుంచి మారికవలస పాఠశాలకు బస్సుల్లో విద్యార్థులను తరలించే అంశంపై కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు
29-08-2026 02:37 PM
మరోవైపు తెలంగాణ శ్రీశైలం నీటిని విస్తృతంగా వినియోగించుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాకాణి అన్నారు.
29-08-2026 02:28 PM
కడప: రాష్ట్రంలోని 687 మండలాలకు గాను 625 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
29-08-2026 01:58 PM
ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కార్పొరేట్‌ వ్యాపారాలకు ప్రొద్దుటూరులో అనుమతులు ఇస్తే, వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అడ్డుకుని స్థానిక
29-08-2026 01:57 PM
చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన మినహా పనులు ముందుకు సాగలేదని వారు తెలిపారు. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో టన్నెల్‌కు
29-08-2026 01:37 PM
ఈ సమావేశంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కోఆర్డినేటర్‌ నార్పల సత్యనారాయణరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య
29-08-2026 01:30 PM
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి అన్నారు.
29-08-2026 10:05 AM
ఎన్నికల సమయంలో టిడ్కో ఇళ్ల రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని తోట త్రిమూర్తులు ఆక్షేపించారు.
29-08-2026 10:01 AM
ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమని
29-08-2026 09:56 AM
రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని భరోసా
29-08-2026 09:52 AM
రైతులకు సాగునీరు అందించాలని శాంతియుతంగా నిర్వహించిన నిరసనపై కేసులు పెట్టడం అన్యాయమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు.

28-08-2026

28-08-2026 05:26 PM
తనపై ఉద్యోగాల పేరుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందంటూ చేస్తున్న ప్రచారంపై గురవయ్య తీవ్రంగా స్పందించారు. తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని చెబుతున్న ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే ఆ ఎఫ్‌ఐఆర్‌ను బహిరంగంగా చూపించాలని
28-08-2026 04:50 PM
 రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏ ఒక్క మేలు చేయకపోయినా, అన్‌స్టాపబుల్‌గా అప్పు మాత్రం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర కోవిడ్‌ పరిస్థితి ఉన్నా,
28-08-2026 04:32 PM
వైయ‌స్ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఈ-క్రాప్‌ ద్వారా రైతులకు పంటల బీమా అందించి అండగా నిలిచామని బొల్లా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు బీమా పరిహారం అందించడంలో విఫలమైందన్నారు.
28-08-2026 04:26 PM
 1978లో మార్కాపురం ఎమ్మెల్యే పూల వెంకట సుబ్బయ్య ఈ ప్రాజెక్టు కోసం డిమాండ్‌ లేవనెత్తగా, 1994లో డీపీఆర్‌ సిద్ధమైంది. 1996 మార్చి 5న చంద్రబాబు దీనికి శంకుస్థాపన మినహా చేసిందేమీ లేదు
28-08-2026 04:05 PM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం ద్వారా కరువును పారద్రోలేందుకు శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్‌ల ఆధారంగా రాయలసీమలో అనేక ప్రాజెక్టులు నిర్మించారు.
28-08-2026 02:58 PM
భయపెడితే వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు భయపడరని నరేన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి దాడులను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో స్పందిస్తారని అన్నారు.
28-08-2026 02:51 PM
కృష్ణా డెల్టాలో వరి సాగు కేవలం ఒక పంటకు సంబంధించిన అంశం కాదని, ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, నీటిపారుదల వ్యవస్థ, నేల స్వభావం, రైతుల అనుభవం, మార్కెట్‌ వ్యవస్థతో ముడిపడిన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని...
28-08-2026 12:21 PM
ప్రజల కనీస తాగునీటి అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని, అవసరమైతే అవుకు రిజర్వాయర్‌ను ముట్టడిస్తామని కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు.
28-08-2026 12:14 PM
తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో కర్ణాటక రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని, మరోవైపు శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు నీటి తరలింపు జరుగుతోందని పేర్కొన్నారు.
28-08-2026 09:55 AM
“మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అని వైయ‌స్ జగన్‌ తన సందేశంలో తెలిపారు.  

27-08-2026

27-08-2026 06:15 PM
 బీదా రవిచంద్ర సవాల్‌ స్వీకరిస్తున్నా. బహిరంగ చర్చకు నేను సిద్ధం. ప్లేస్, టైమ్, లొకేషన్‌ అన్నీ ఆయనకే వదిలేస్తున్నా. 1995లో ఎన్టీఆర్‌ గారిని మానసికంగా క్షోభపెట్టి, ఆయన దగ్గర పార్టీని, పదవిని
27-08-2026 06:03 PM
ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నట్లు వైయ‌స్‌ జగన్‌ తన సందేశంలో తెలిపారు.
27-08-2026 04:49 PM
అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, డ్రోన్లతో గంజాయి సాగును అరికడతామని సీఎం చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనిత పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు.

Pages

Back to Top