స్టోరీస్

05-08-2026

05-08-2026 04:15 PM
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన అన్నారు.
05-08-2026 02:33 PM
ఈ రాష్ట్రంలో 67 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి రాష్ట్రంలో గత 27 నెలలుగా ఒక్క రైతుకైనా, ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర దక్కలేదు.
05-08-2026 01:47 PM
ఒకేచోట భారీగా జనసమీకరణ జరగకుండా పార్టీ ముందుగానే కార్యకర్తలకు సూచనలు చేసినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని ధర్మాన చెప్పారు
05-08-2026 01:14 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు ధర రూ.365 వరకు లభించేదని రైతులు గుర్తు చేశారు. ప్రస్తుతం అదే పొగాకుకు సగటున రూ.260 మాత్రమే వస్తోందని, దీంతో ప్రతి రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు...
05-08-2026 12:59 PM
టోబాకో బోర్డు పరిధిలోని పొగాకు రైతులు గత రెండేళ్లుగా గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వైయ‌స్...
05-08-2026 12:17 PM
రెండు సంవత్సరాల్లో 22 లక్షల ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు చెబుతున్నారని, ఆ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో ప్రజల ముందు వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
05-08-2026 12:12 PM
వైయ‌స్ఆర్‌సీపీ క్యాంపు కార్యాలయం నుంచి దేవరపల్లి వరకు జరిగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు
05-08-2026 11:56 AM
అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు

04-08-2026

04-08-2026 09:21 PM
పార్టీ బలోపేతం, సంస్థాగత వ్యవహారాల నిర్వహణ, ప్రజా సమస్యలపై పార్టీ విధాన రూపకల్పనలో దువ్వూరి కృష్ణ తన అనుభవాన్ని వినియోగించి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి
04-08-2026 09:15 PM
బీఎల్‌వోలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఇతర అధికారులకు కూడా రోజువారీ విధులు అప్పగిస్తున్నారు
04-08-2026 08:27 PM
ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న
04-08-2026 08:04 PM
మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను తప్పుడు కేసులో గుజరాత్ లో అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసి, పోలీసుల  వేధింపులకు గురికాకుండా ఉండేందుకే ఆయన గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తోంది
04-08-2026 07:51 PM
ఇటీవల రాజంపేట ఎమ్మెల్యేతో కలిసి చెయ్యేరు నది ప్రాంతాన్ని పరిశీలించాం.  అక్కడ జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం.
04-08-2026 05:12 PM
"కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 15,000 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ కట్టాలని ప్లాన్ చేసి, దిబ్బలపాలెంలో శంకుస్థాపన...
04-08-2026 05:08 PM
జనన, మరణాల ఆలస్య నమోదు దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే డిజిటల్ విధానంలో స్వీకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు.
04-08-2026 05:04 PM
ఏనుగుల దాడిలో నిమ్మల లింగన్న, నిమ్మల గణేష్, నిమ్మల సుధాకర్, కొండగొర్రి దాలయ్యలకు చెందిన ఇళ్లు, ధాన్యం, నిత్యావసర వస్తువులు, కోళ్ల ఫారం, అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు...
04-08-2026 04:58 PM
హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు
04-08-2026 04:52 PM
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్‌ పీటా నాగమోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు, నాయకులు,...
04-08-2026 04:48 PM
ఈ నేపథ్యంలో రైతుల తరఫున క్షేత్రస్థాయి పోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైందని నాగిరెడ్డి ప్రకటించారు. గతంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో ఇచ్చిన హామీ మేరకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...
04-08-2026 04:21 PM
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి...
04-08-2026 03:41 PM
రాయలసీమ ఎప్పటి నుంచో కరువు, నీటి కొరతతో పోరాడుతున్న ప్రాంతమని శైలజానాథ్ అన్నారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో గత ప్రభుత్వాలు చిత్తశుద్ధి...
04-08-2026 03:38 PM
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే
04-08-2026 03:33 PM
పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని, అనంతరం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో సంస్కరణలు
04-08-2026 03:28 PM
 పాదయాత్రలో ప్రతి ఏడాది జనవరి 1న ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తానని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేస్తానని లోకేష్...
04-08-2026 03:24 PM
సమావేశంలో మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలు,
04-08-2026 03:18 PM
తాడేప‌ల్లి:  కూటమి ప్రభుత్వం బీసీ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని వైయ‌స్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు.
04-08-2026 02:55 PM
టీడీపీ నాయకుడు నాగరాజు పోలీసుల సమక్షంలోనే తన భార్య దుస్తులు చించి అరాచకానికి పాల్పడితే వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారిపై కేసు పెట్టడం అత్యంత అమానుషం. ఆ ఘటనకు సంబంధించిన వీడియా బయటకు రాకపోతే...
04-08-2026 01:18 PM
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గత రెండేళ్లలో పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. శ్రీశైలం పూర్తిగా నిండే వరకు విద్యుత్ ఉత్పత్తి లేదా దిగువ ప్రాంతాల పేరుతో నీటిని విడుదల చేయకుండా రాయలసీమ...
04-08-2026 12:55 PM
యువత, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
04-08-2026 12:45 PM
డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు. ఆగస్టు 6 నుంచి 9 వరకు పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు

Pages

Back to Top