స్టోరీస్

23-06-2026

23-06-2026 09:27 PM
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. విపక్షానికి చెందిన నాయకులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.
23-06-2026 09:21 PM
నరసరాపుపేట: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టగలరు కానీ, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణను ఏమాత్రం తగ్గించలేరని, 2029లో ఆయన తిర
23-06-2026 09:14 PM
ప్రజాదర్బార్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు పలువురితో సెల్ఫీలు...
23-06-2026 07:30 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దళితుల పరిస్ధితి ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనం క్రాంతి కుమార్ ఆత్మహత్య. ఈ రెండేళ్లలో 17 మంది దళిత యువకులు ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయారు.
23-06-2026 07:26 PM
బీఎల్‌వోలతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని ఆయన ఆదేశించారు
23-06-2026 07:23 PM
 ఈ కేసులో కనీస చట్టపరమైన నిబంధనల
23-06-2026 04:49 PM
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, ఇప్పటివరకు పలువురు దళితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
23-06-2026 04:43 PM
రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం దామాషా ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. రైతులకు న్యాయం జరిగేలా ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలు, ఒప్పందాల...
23-06-2026 03:48 PM
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరిన తర్వాతే తమ విద్యాసంస్థలపై అధికారులు గంటల తరబడి సోదాలు నిర్వహించారని చెప్పారు.
23-06-2026 03:30 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉపయోగించిన పదజాలాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. ఇతరులను విమర్శించే ముందు తమ నాయకుల వ్యాఖ్యలను కూడా పరిశీలించుకోవాలని హితవు పలికారు
23-06-2026 03:26 PM
పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుత రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన వైయ‌స్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య రాజకీయాలకు
23-06-2026 03:16 PM
వ్య‌వ‌సాయాధారిత రాష్ట్రం మ‌న ఆంధ్రప్ర‌దేశ్‌. దాదాపు 65 శాతం కుటుంబాలు వ్య‌వ‌సాయాన్ని న‌మ్ముకుని జీవ‌నం సాగిస్తుంటాయి. ఇలాంటి వ్య‌వ‌సాయ రంగాన్ని కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక పూర్తిగా నిర్వీర్యం చేసేసింది...
23-06-2026 03:08 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కూడా కూటమి నేతలు వదలడం లేదు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న కొత్తూరు తాడేపల్లిలో పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లను ఇష్టం వచ్చినట్లు తవ్వేసి
23-06-2026 03:00 PM
గాదె సాయికృష్ణ లాక‌ప్‌డెత్ పై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచార‌ణ న‌త్త‌న‌డ‌క‌న, నిందితులైన పోలీస్ అధికారుల‌ను కాపాడ‌టానికి సాగుతున్న‌ట్టుగా ఉంది. గ‌త నెల 9 నుంచి కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ సీసీ...
23-06-2026 12:47 PM
గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మృతి చెందిన త్రిష, రత్నకుమారి, పవిత్ర కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.50,000 చొప్పున మొత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు
23-06-2026 12:37 PM
బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ తక్షణ స్పందన లేకపోవడం, ఫిర్యాదు స్వీకరణలో ఆలస్యం జరగడం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది
23-06-2026 12:28 PM
వైయ‌స్‌ జగన్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, ఆ పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఎవరూ దెబ్బతీయలేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, శాంతిభద్రతల అంశాలు, అభివృద్ధి...
23-06-2026 11:00 AM
గతంలో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉండేది. అయితే, కొత్త జీఓల ద్వారా వారిని పరీక్ష నుంచి మినహాయించారు. నియామకాలు పూర్తయ్యాక మళ్లీ పాత విధానాన్నే పునరుద్ధరిస్తూ
23-06-2026 10:46 AM
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, రాజకీయ ప్రస్థానం అన్నీ చిరంజీవి ప్రభావంతోనే వచ్చాయని జక్కంపూడి రాజా అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, అవి వ్యక్తిగత స్థాయికి దిగజారకూడదని ఆయన స్పష్టం...
23-06-2026 10:19 AM
ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైయస్‌ జగన్‌ కోరారు. అలాగే ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలని సూచించారు
23-06-2026 10:07 AM
దళిత నాయకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ చనిపోవడానికి కారణం అందరికీ తెలిసిందే. అనేక మంది కోసం ఉద్యమాలు చేసిన నాయకుడి కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం, అదీ వ్యవస్థలు కాపాడే పోలీసుల...
23-06-2026 09:59 AM
కాపు యువకుడు గాదె సాయికృష్ణ, మాదిగ యువకుడు క్రాంతికుమార్‌, అలాగే కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ, విజయనగరం జిల్లాలో కళావతి, శ్రీకాకుళం జిల్లాలో తిరుపతమ్మ సహా ఈ రాష్ట్రంలో జరిగిన లాకప్‌డెత్‌లు, ఆ...

22-06-2026

22-06-2026 06:50 PM
డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలు, అవినీతిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బయటపెట్టినందుకే ఆయనకు చెందిన విద్యాసంస్థలపై ప్రభుత్వం తనిఖీల పేరుతో కక్షసాధింపు చర్యలకు దిగింది.
22-06-2026 04:43 PM
 విజయవాడ, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్, గాదె సాయికృష్ణ మరణం, పోలీసుల దారుణ వేధింపులు తాళలేక దళిత యువకుడు క్రాంతికుమార్‌ ఆత్మహత్య, కర్నూలు జిల్లాకు చెందిన దళిత మహిళ గంగమ్మ, విజయనగరం జిల్లా...
22-06-2026 04:18 PM
విజయవాడలో గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్, అలాగే పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. రక్షించాల్సిన పోలీసు స్టేషన్‌లోనే నేరస్తులుగా ముద్ర వేసి భక్షించే...
22-06-2026 04:11 PM
చంద్రబాబు, నారా లోకేష్, పవన్‌ సహా జనసేన ఎమ్మెల్యేలందరిపైనా పదుల సంఖ్యలో క్రిమినల్‌ కేసులున్నాయని,  ఆయనే క్రిమినల్స్‌ని పెంచి పోషిస్తున్నాడన్న  కారుమూరు వెంకటరెడ్డి, క్రిమినల్స్‌కి తొక్కి పెట్టి నార...
22-06-2026 03:34 PM
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 56 వేల మంది కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుందన్నారు.
22-06-2026 02:15 PM
ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల భద్రతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సేవలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
22-06-2026 01:13 PM
ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ అత్యవసరంగా మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శ్రీ వైయస్ జగన్ కోరారు.
22-06-2026 01:10 PM
రైతు కుటుంబాలు ఒకవైపు అప్పుల భారంతో కుప్పకూలిపోతుంటే, మరోవైపు ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా ప్రచారాలకే పరిమితమైందన్నారు. అన్నం పెట్టే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని,

Pages

Back to Top