స్టోరీస్

19-09-2026

19-09-2026 10:28 PM
అమ‌రావ‌తి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖ అభివృద్ధిని అడ్డుకునేలా విలువైన భూములను అనామక కంపెనీలకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ మండిప‌డ్డారు.  
19-09-2026 10:25 PM
జగన్ గారికి డబ్బులు చేరాయని ఆయన చెబితే వెంటనే నమ్మేస్తారా? ఆయన చెప్పిన దానికి ఆధారాలు ఏమిటి? ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇత‌ర‌ ఎల్లో మీడియా సత్యప్రసాద్‌ను ఎక్సైజ్ శాఖలో దిగువస్థాయి ఉద్యొగిగా నుండి...
19-09-2026 10:22 PM
ఈ నేపధ్యంలో చిన్నారుల ప్రాణాలకు ముప్పుగా మారిన బాలామృతం అక్రమ టెండర్లను తక్షణమే రద్దు చేయడంతో పాటు, ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం, ల్యాబ్ సౌకర్యాలు ఉన్న సంస్థలకే న్యూట్రిషన్ పౌడర్ తయారీ బాధ్యతలు
19-09-2026 10:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్. సుధాకర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు సంస్థాగత, ప్రజా సమస్యలపై చర్చించారు.
19-09-2026 04:49 PM
వినాయక చవితి అనేది పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి హిందువు అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భక్తులు మండపాలు వేసి పూజలు చేసుకుంటే,
19-09-2026 04:39 PM
ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే ప్రక్రియలో చట్టబద్ధత, పారదర్శకత, సహజ న్యాయ సూత్రాలు పాటించారా అనే సందేహాలను నివృత్తి చేయాలని పిల్లి సూర్యప్రకాష్,
19-09-2026 04:33 PM
ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే ప్రక్రియలో చట్టబద్ధత, పారదర్శకత, సహజ న్యాయ సూత్రాలు పాటించారా అనే సందేహాలను నివృత్తి చేయాలని పిల్లి సూర్యప్రకాష్
19-09-2026 04:27 PM
ఐదు జిల్లాల ఎస్సీ సెల్‌ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచడం, అవసరమైన సమన్వయం చేయడం, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై
19-09-2026 04:24 PM
ఇదే సందర్భంగా రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తోందని పేర్ని నాని విమర్శించారు
19-09-2026 04:15 PM
రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి డివిజన్, ప్రతి వార్డులో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని అన్నా రాంబాబు సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని
19-09-2026 04:10 PM
తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిరసనకారులు కోరారు. నీటి సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు...
19-09-2026 04:02 PM
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఎమ్మెల్యే పలు విమర్శలు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని, ‘తల్లికి వందనం’లో కోతలు...
19-09-2026 03:08 PM
సనాతన ధర్మం అంటూ 11 రోజులు దీక్షలు చేసి, దుస్తులు మార్చి, గుడి మెట్లు కడిగి మీడియా ముందు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?  రాజకీయ స్వార్థం కోసం
19-09-2026 02:56 PM
శింగనమల మండలంలోని నాగలగుడ్డం, వెస్ట్‌ నరసాపురం, సోదనపల్లి, నరసాపురం గ్రామాల్లో పర్యటించిన సాకే శైలజానాథ్‌.. నీరు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితిని పరిశీలించారు
19-09-2026 02:47 PM
వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించారంటూ జరిగిన ప్రచారం రాజకీయ ప్రయోజనాల కోసం సాగిందని భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు.
19-09-2026 02:36 PM
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో అక్టోబర్‌ 1న కరువు మండలాలను ప్రకటించేలా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినట్లు నివేదికలు వెల్లడించాయి.
19-09-2026 02:29 PM
ఈ సందర్భంగా బీసీ నాయకులతో సమావేశమైన నాయకులు రాజమండ్రిలో జరిగే బీసీ గర్జనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని కోరారు.
19-09-2026 02:16 PM
రైతులకు పంట బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం సకాలంలో అందించాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉషాశ్రీ చరణ్ కోరారు
19-09-2026 01:00 PM
ఎన్టీఆర్ జిల్లాలో 48.2 శాతం వర్షపాతం లోటు ఉందని, జిల్లాలో 50 శాతానికి పైగా పంటలు సాగు కాలేదని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఉన్న 140 చెరువుల్లో 90 చెరువులు ఎండిపోయాయని తెలిపారు
19-09-2026 12:51 PM
పచ్చి పాలు లాంటి మనసు జగనన్నదని, పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదని ఆర్‌.కే. రోజా పేర్కొన్నారు. అదే విధంగా జగనన్న పాలనలోనూ కల్తీకి ఆస్కారం లేకుండా అంతా పవిత్రంగానే సాగిందనే విషయం బ్రహ్మాండ నాయకుడి...
19-09-2026 12:38 PM
ఖరీఫ్‌ సీజన్‌లో చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందేలా కాలువల నిర్వహణ, పూడికతీత, నీటి సరఫరాపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ కోరింది.
19-09-2026 12:24 PM
గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం సమగ్రంగా పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు

18-09-2026

18-09-2026 10:57 PM
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధ్యక్షుల ఆదేశాలతో ఈ నియామకం జరిగింది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల సమన్వయం,
18-09-2026 10:53 PM
ఈ శుభకార్యానికి వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు...
18-09-2026 10:51 PM
ఈ నేపధ్యంలో ఈడీ, సీబీఐ, సీఐడీ, పోలీసు వ్యవస్థలతో  భయపెట్టాలని చూస్తే బెదిరే వ్యక్తిని కానన్న అంబటి రాంబాబు.. చంద్రబాబును తిట్టానంటూ ఇప్పటికే 30 అక్రమ కేసులు పెట్టారని..
18-09-2026 10:47 PM
తాడేపల్లి:  రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న వార్డుల పునర్విభజన ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దాలని వైఎస్సార్ కాంగ్రె
18-09-2026 05:19 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రూ.75 వేల చెక్కును తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, లీగల్‌ సెల్‌...
18-09-2026 05:17 PM
   రాష్ట్రంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, సోషల్‌ మీడియా కార్యకర్తలు, స్వతంత్ర జర్నలిస్టులు, సోషల్‌ మీడియా ప్రభావితులను టార్గెట్‌ చేసింది.
18-09-2026 05:15 PM
తాడేపల్లి:  మెగా డీఎస్సీ పేరుతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ క్రీడా కోటా ఉద్యోగాలను తన అనుచరులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచుకున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ట
18-09-2026 04:31 PM
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన వేంపాడ శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)గా నియమించారు. ఆయన విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు

Pages

Back to Top