స్టోరీస్

08-09-2026

08-09-2026 05:02 PM
వైయ‌స్ఆర్‌సీపీకి కార్యకర్తలే అసలైన బలం, వెన్నెముక అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్త కృషిని అభినందించారు.
08-09-2026 04:54 PM
నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి, వివిధ...
08-09-2026 04:50 PM
తాడేప‌ల్లి: రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగాల కుంభకోణంపై విజిలెన్స్ ఎంక్వయిరీ కాదు, వెంటనే సీబీఐ ఎంక్వయిరీ జరగాలన్నదే వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన డిమాండ్.
08-09-2026 04:37 PM
 వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీలో చేసిన మోసాలు పూర్తి సాక్ష్యాధారాలతో బయట పడటంతో సమాధానం చెప్పుకోలేక, ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను మీడియా ముందుకు నెట్టి పచ్చి, వారితో పచ్చి అబద్ధాలు...
08-09-2026 02:59 PM
ఏలూరు జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన పార్వతీపురం ఏ కన్వెన్
08-09-2026 02:29 PM
విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నా అందుకు అనుగుణంగా సరఫరా పెరగడం లేదని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. జూలై 15న విద్యుత్‌ డిమాండ్‌ 285 మిలియన్‌ యూనిట్లకు చేరిందని, రోజువారీ సగటు డిమాండ్‌ 269 మిలియన్‌...
08-09-2026 02:27 PM
చిత్తూరు జిల్లా : కుప్పం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి.
08-09-2026 02:19 PM
గతంలో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అర్హులైన నాయీ బ్రాహ్మణులకు ‘చేయూత’ పథకం ద్వారా సుమారు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారని రాచమల్లు గుర్తుచేశారు.
08-09-2026 02:15 PM
కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని వారికి అండగా నిలవాలని నేతలు సూచించారు
08-09-2026 12:44 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నేతలు సూచించారు.
08-09-2026 12:28 PM
జిల్లాలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి అనంతపురం జిల్లాకు
08-09-2026 12:14 PM
సోమశిల జలాశయం డెడ్‌స్టోరేజీ దశకు చేరుకుంటున్నా శ్రీశైలం నుంచి నీటిని సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోందని కాకాణి ప్రశ్నించారు.
08-09-2026 11:21 AM
సర్టీఫికెట్లు చూపించాలని అడిగితే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది. ఉన్నతాధికారులను రంగంలోకి దించి తప్పులను కప్పిపుచ్చే యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా...

07-09-2026

07-09-2026 09:36 PM
గత ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ఇచ్చిన నోటిఫికేషన్లను పక్కనబెట్టి మెగా డీఎస్సీ పేరుతో భారీ అక్రమాలకు తెరలేపారని, దీనిపై ప్రశ్నించే వారి గొంతులను నొక్కుతూ సోషల్ మీడియాలో సెన్సార్‌షిప్‌కు
07-09-2026 09:31 PM
డీఎస్సీ అక్రమాలకు, పేపర్‌ లీకేజీలకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌దేనని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఆరోపించారు
07-09-2026 09:20 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా తమ జీవితాల్లో వైయ‌స్‌ఆర్‌ కీలకమైన మార్పు తీసుకొచ్చారని పలువురు గుర్తుచేసుకున్నారు.
07-09-2026 04:29 PM
పానుగంటి చైతన్య మాట్లాడుతూ డీఎస్సీ తరహాలోనే కానిస్టేబుల్ నియామకాల్లోనూ పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైయ‌స్ జగన్ ప్రభుత్వ హయాంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు
07-09-2026 03:04 PM
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.
07-09-2026 02:59 PM
డీఎస్సీ నియామకాలపై సుమోటోగా సీబీఐ విచారణ చేపట్టాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజాయితీ ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.
07-09-2026 02:33 PM
తమతో చర్చకు రావాలని సవాళ్లు విసరడం కాదని, డీఎస్సీపై ఫిర్యాదులు చేసిన 30 వేల మంది అభ్యర్థులతో చర్చ పెట్టి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైయస్ అవినాష్ రెడ్డి కోరారు
07-09-2026 02:25 PM
సమావేశంలో పార్టీ నాయకులకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. పార్టీ కార్యక్రమాల్లో నాయకుల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తూ, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
07-09-2026 02:20 PM
వారి అద్భుతమైన పునరాగమనాన్ని ప్రశంసిస్తూ, పట్టుదల, దృఢ సంకల్పం, పోరాట స్ఫూర్తి యావత్ దేశానికి గర్వకారణమని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు.
07-09-2026 02:02 PM
పెంచిన ఫీడ్ ధరలను తక్షణమే అదుపు చేయకపోతే ఆక్వా రైతుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తుందని, రైతులకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు.
07-09-2026 01:04 PM
రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని ఈరలక్కప్ప కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు శ్రీరాములు, ఓం కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి నాగభూషణ్ రెడ్డి
07-09-2026 01:00 PM
మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి మాట్లాడుతూ ఒక వ్యక్తి ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో, ఆ ప్రాంతానికి సంబంధం లేని వార్డులో ఆయన ఓటును ఎందుకు చేర్చారో అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.
07-09-2026 12:56 PM
శింగనమల నియోజకవర్గానికి రావాల్సిన హెచ్‌ఎల్‌సీ నీటిని సక్రమంగా, న్యాయబద్ధంగా అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, దిగువ ఆయకట్టు భూములకు సాగునీరు విడుదల చేయాలని డాక్టర్ సాకే శైలజనాథ్
07-09-2026 11:47 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగ్గయ్యపేట పట్టణంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, గతంలో అభివృద్ధి పనులతో ముందుకు సాగిన మున్సిపాలిటీ నేడు నిర్లక్ష్యానికి గురవుతోందని తన్నీరు నాగేశ్వరరావు...
07-09-2026 11:41 AM
నిర్వాసితుల సమస్యలను తెలుసుకున్న అనంతరం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అక్కడే అధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు.
07-09-2026 11:35 AM
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు తప్పుడు సర్టిఫికెట్‌ సమర్పించినట్లు నిర్ధారించినట్లు సమాచారం. తహసీల్దార్‌ ఇచ్చిన ఓసీ-ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ను మెగా డీఎస్సీలో అక్రమంగా ఉపయోగించారని ఆర్డీవో...
07-09-2026 11:30 AM
పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, వైయస్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని నేతలు భరోసా కల్పించారు.

Pages

Back to Top