స్టోరీస్

13-09-2026

13-09-2026 02:59 PM
కూటమి పాలనలో ప్రచారం పీక్స్‌లో ఉంటే, గ్రౌండ్ రియాలిటీ మాత్రం అత్యంత వీక్‌గా ఉందని కొండా రాజీవ్ గాంధీ పేర్కొన్నారు. పోలవరం నీళ్లు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న
13-09-2026 02:54 PM
ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను గుర్తించాలని కోరారు. కాగితాలపై ఉన్న లెక్కలను కాకుండా, నీరు లేక ఎండిపోయిన పంట పొలాలు, పండ్ల తోటలను స్వయం
13-09-2026 10:59 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ఆర్‌ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు వైయ‌స్‌ఆర్‌...

12-09-2026

12-09-2026 04:41 PM
స్కిల్‌ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతోనే చంద్రబాబు ప్రతిసారీ ఆమెను టార్గెట్‌ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఒత్తిడి చేయడం వల్లే
12-09-2026 04:33 PM
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్ మాజీ శాసనసభ్యులు వై. వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పార్లమెంట్ అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డి,
12-09-2026 04:22 PM
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, డీజిల్, సాగునీటి ఖర్చులు పెరుగుతున్నా, వర్షాభావం కారణంగా దిగుబడులు తగ్గడంతో రైతుల ఆదాయం పడిపోయిందని నాగిరెడ్డి తెలిపారు
12-09-2026 04:19 PM
స్థానిక ఎన్నికల్లో గెలుపు 2029 సార్వత్రిక ఎన్నికలకు పునాది వేస్తుందని బొత్సా సత్యనారాయణ తెలిపారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ విభేదాలను పక్కనపెట్టి
12-09-2026 04:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లు, డ్రైన్లు, కాలువల అభివృద్ధితో పాటు వరద ముంపు నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని గుర్తుచేశారు.
12-09-2026 04:11 PM
రాష్ట్రంలోని 3,700కు పైగా మద్యం షాపుల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పుత్తా శివశంకర్
12-09-2026 04:08 PM
డీఏ అనేది ప్రభుత్వ దయతో ఇచ్చే కానుక కాదని, ఉద్యోగులు, పెన్షనర్ల హక్కు అని స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిలను వాయిదాల పేరుతో కాకుండా వెంటనే నగదు
12-09-2026 04:00 PM
వైఎస్ జగన్ గారు పేదవాడికి భూమిపై సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించాలనే ఆలోచనతో భూ సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు అసైన్‌దారు లేదా అతని చట్టబద్ధ వారసులు 20 సంవత్సరాలుగా భూమిని అనుభవిస్తూ, వారి పేర్లతో...
12-09-2026 11:16 AM
మాజీ ఎంపీ డాక్టర్ వై.వి. సుబ్బారెడ్డిని ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించింది. అలాగే ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా
12-09-2026 11:06 AM
జగన్‌కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రీ-వెరిఫికేషన్ పేరుతో 27 నెలలుగా కాలయాపన చేసిందని కాకాణి పేర్కొన్నారు.
12-09-2026 11:00 AM
భాస్కర్‌రెడ్డి పార్టీ కోసం చేసిన సేవలు, నాయకులు, కార్యకర్తలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనను అభిమానించే నాయకులు, కార్యకర్తలు
12-09-2026 10:57 AM
వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి అధికారపక్ష నాయకుల్లో భయం నెలకొందని, నిద్ర లేవగానే చంద్రబాబు జగన్‌ జపం చేస్తున్నారని బొల్లా బ్రహ్మనాయుడు ఎద్దేవా చేశారు

11-09-2026

11-09-2026 10:47 PM
అర్హత పరీక్ష నిబంధనను తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా?.నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించిన దానిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.  
11-09-2026 10:40 PM
వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకే ఈ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించినట్లు పేర్ని నాని తెలిపారు.
11-09-2026 05:13 PM
విజయనగరం జిల్లా రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, ఇక్కడ జరిగే ప్రతి అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు.
11-09-2026 05:07 PM
ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించకుండా, ఒకే ఇంటి చిరునామాలో ఉన్న కుటుంబ సభ్యులను సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉంచాలని వైయ‌స్ఆర్‌సీపీ కోరింది.
11-09-2026 04:37 PM
“బాబు–కరవు కవల పిల్లలు”: చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కరవు వెంటే వస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, ఇప్పుడు అదే నిజమైందని సాకే శైలజానాథ్ పేర్కొన్నారు.
11-09-2026 04:19 PM
రాయలసీమకు నీరు అందించాల్సిన ప్రాజెక్టులు, కాలువలు, హెడ్‌ రెగ్యులేటర్ల నిర్వహణను పట్టించుకోకుండా ప్రాంత ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని కాటసాని పేర్కొన్నారు.
11-09-2026 04:13 PM
రాప్తాడు నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న కరువు, సాగునీరు, విద్యుత్ సమస్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక బోర్లు ఎండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని
11-09-2026 04:10 PM
సమావేశం అనంతరం నూతన కమిటీలలో నియమితులైన పార్టీ నాయకులు, కార్యకర్తలకు టి.ఎన్. దీపికా వేణు రెడ్డి పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు.
11-09-2026 04:06 PM
మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ పోరాటాలు వైయ‌స్ఆర్‌సీపీకి కొత్త కాదని, గొంచితండాలో ప్రారంభించిన పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఆర్డీటీ కోసం పోరాడామని తెలిపారు.
11-09-2026 03:44 PM
కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు తాగునీటి కోసం కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాటాలు చేస్తోందని, వైయ‌స్ఆర్‌సీపీ...
11-09-2026 03:38 PM
విద్యార్థినుల ఆత్మగౌరవం, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రశేఖర్ యాదవ్ స్పష్టం చేశారు. బాధిత విద్యార్థినికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
11-09-2026 03:31 PM
ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది.
11-09-2026 03:26 PM
2014లో అజీజ్‌ను మేయర్ చేసే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో తాము లేమని, వేమిరెడ్డి వద్ద క్యాంపు పెట్టలేదని తెలిపారు.
11-09-2026 02:51 PM
పత్తి పంటకు విత్తనం మొలకెత్తిన తర్వాత మొక్క ఎదుగుదల, పూత, కాయ ఏర్పడే దశల్లో తగినంత నేల తేమ అవసరమని, ప్రస్తుతం దీర్ఘకాలిక పొడి వాతావరణం, నేలలో తేమ తగ్గడం వల్ల పంట తీవ్ర ఒత్తిడికి గురవుతోందని యం.వి.యస్...

Pages

Back to Top