స్టోరీస్

11-09-2026

11-09-2026 03:44 PM
కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు తాగునీటి కోసం కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాటాలు చేస్తోందని, వైయ‌స్ఆర్‌సీపీ...
11-09-2026 03:38 PM
విద్యార్థినుల ఆత్మగౌరవం, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రశేఖర్ యాదవ్ స్పష్టం చేశారు. బాధిత విద్యార్థినికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
11-09-2026 03:31 PM
ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది.
11-09-2026 03:26 PM
2014లో అజీజ్‌ను మేయర్ చేసే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో తాము లేమని, వేమిరెడ్డి వద్ద క్యాంపు పెట్టలేదని తెలిపారు.
11-09-2026 02:51 PM
పత్తి పంటకు విత్తనం మొలకెత్తిన తర్వాత మొక్క ఎదుగుదల, పూత, కాయ ఏర్పడే దశల్లో తగినంత నేల తేమ అవసరమని, ప్రస్తుతం దీర్ఘకాలిక పొడి వాతావరణం, నేలలో తేమ తగ్గడం వల్ల పంట తీవ్ర ఒత్తిడికి గురవుతోందని యం.వి.యస్...
11-09-2026 11:46 AM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీని ఘన విజయం సాధించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు
11-09-2026 11:20 AM
ఎస్వీ యూనివర్సిటీ రెండో గేట్ నుంచి మెయిన్ గేట్ వరకు భారీ నిరసన ర్యాలీ కొనసాగింది. భూమన అభినయ్ రెడ్డితో పాటు ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి
11-09-2026 11:10 AM
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేశారు.
11-09-2026 11:06 AM
జీడీ నెల్లూరు నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీకి రెండో పులివెందులగా నిలిచిందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ రానున్న
11-09-2026 11:02 AM
కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. కేసులు నమోదు చేసి కార్యకర్తలను వేధించే విధానాన్ని ప్రభుత్వం విడనాడాలి

10-09-2026

10-09-2026 07:47 PM
నర్సీపట్నంలో నిర్వహించిన ‘జయహో బీసీ’ సభ కేవలం ఎన్నికల స్టంట్ అని, బీసీలకు నిజమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారత కల్పించింది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
10-09-2026 07:38 PM
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర డిప్యూటీ జాయింట్‌ సెక్రటరీ చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు తెలుగు ప్రజల గుండెల్లో...
10-09-2026 05:10 PM
డీఎస్సీలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఇంకా ఇంకా బయటపడుతున్న వాస్తవాలు నివ్వెరపోయేలా ఉన్నాయి. ఆ స్థాయిలో ఆధారాలు బయటకు వస్తున్నాయి.
10-09-2026 04:06 PM
గుంటూరు నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని డబుల్‌ ఓట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వినతిపత్రాలు...
10-09-2026 03:58 PM
ఈసారి కూడా జిల్లాలో అన్ని స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయం సాధిస్తుందని మిథున్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి పార్టీ నాయకత్వం అండగా నిలుస్తుందని
10-09-2026 02:56 PM
వ్యక్తులు రావచ్చు.. పోవచ్చు.. పార్టీ మాత్రం శాశ్వతమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.
10-09-2026 02:36 PM
పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు.
10-09-2026 02:24 PM
తెలుగు భాషా వికాసానికి, సాహిత్య పునరుజ్జీవనానికి విశ్వనాథ సత్యనారాయణ చేసిన కృషిని భవిష్యత్‌ తరాలు స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని మల్లాది విష్ణు అన్నారు.
10-09-2026 02:17 PM
కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో పెన్షన్లు, డీఎస్సీ, ఎరువుల కొరత, విద్యుత్‌ సమస్యలు, సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో వైఫల్యాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలని డాక్టర్‌ సతీష్‌ కోరారు
10-09-2026 01:58 PM
ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారని, దొడ్డిదారిన జీవో నెంబర్‌ 4 తీసుకురావాలని ప్రయత్నించారని తెలిపారు.
10-09-2026 01:55 PM
టెట్‌ పాస్‌ కాకుండానే కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
10-09-2026 01:50 PM
పోలీస్‌ శాఖలో 11,630 పోస్టులు భర్తీ చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు కేవలం 1,669 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించి నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వంచించిందని...
10-09-2026 12:45 PM
ఈ సమావేశానికి నియోజకవర్గంలోని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, పార్టీ శ్రేణులు తప్పనిసరిగా హాజరుకావాలని
10-09-2026 12:35 PM
డీఎస్సీ కుంభకోణంలో పై నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారని, తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చేశారని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
10-09-2026 12:31 PM
డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని, స్కామ్‌ జరిగిందని ఆధారాలు చూపిస్తే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతోందని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు
10-09-2026 12:26 PM
ఎన్ని కేసులు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కడప కార్పొరేషన్‌లో వైయ‌స్ఆర్‌సీపీని గెలిపించుకోవాలని వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు.
10-09-2026 11:56 AM
కూటమి పాలనలో ప్రశ్నించే ప్రతి ఒక్కరి గొంతును నొక్కిపెట్టడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను, విలేకరులను వరుసగా వేధిస్తున్నారని పేర్కొన్నారు.
10-09-2026 11:50 AM
విజయవాడ వాసిగా తెలుగువారందరూ గర్వించదగ్గ గొప్ప సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ అని అన్నారు. ఆయన సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. 
10-09-2026 11:46 AM
ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా ప్రజా పోరుబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ,

09-09-2026

09-09-2026 06:55 PM
మన 5 ఏళ్ల పాలన, చంద్రాబాబుగారి రెండున్నర ఏళ్ల పాలనలో ఎంతో తేడా ఉంది. దీనిపైనే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదు సంవత్సరాల మన పరిపాలనలో నిజంగా ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగరేసుకుని ఫలానావాడు మా నాయకుడు

Pages

Back to Top