స్టోరీస్

18-09-2026

18-09-2026 04:31 PM
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన వేంపాడ శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)గా నియమించారు. ఆయన విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు
18-09-2026 04:17 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, వివిధ వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా కాకుండా కొన్ని వర్గాలకే పరిమితమై పనిచేస్తోందని...
18-09-2026 04:11 PM
 శ్రీశైలం జలాశయంలో గత నెలలో దాదాపు 880 అడుగుల మేర, 185 టీఎంసీల నీరున్నా, రాయలసీమ రిజర్వాయర్లు నింపేలా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ నుంచి నీరు విడుదల చేయలేదు.
18-09-2026 04:08 PM
సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో సాగునీటితో పాటు తాగునీటి అవసరాలపైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాకాణి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకుని సోమశిల, కండలేరు...
18-09-2026 12:55 PM
గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు అందిన ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
18-09-2026 12:52 PM
ఓటర్ల జాబితాలో అక్రమాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఒక ఓటరు ఒకే ఓటు వేసే విధంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.  
18-09-2026 12:43 PM
ఈ సందర్భంగా వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ గోపీ మృతి ఘటనకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, పోలీసుల వేధింపులు, చిత్రహింసలకు సంబంధించిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ
18-09-2026 12:41 PM
ఇటీవల టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి ₹230 కోట్ల ప్రణాళికను టీటీడీ ఆమోదించినట్లు వార్తలు వెలువడ్డాయి. 5,192 మంది ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద మౌలిక వసతుల...
18-09-2026 12:35 PM
డాక్టర్ ధార సుధీర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు,...
18-09-2026 12:32 PM
గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల,...
18-09-2026 12:27 PM
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మరింత...
18-09-2026 12:19 PM
ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని, అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం

17-09-2026

17-09-2026 07:36 PM
రాష్ట్రంలో నెల‌కొన్న తీవ్ర క‌రువు ప‌రిస్థితులు, సాగునీరు లేక పంట‌లు ఎండిపోతున్న దుస్థితిపై ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని ఎండ‌గడుతూ వీడియోలో కాన్ఫ‌రెన్సులో నాయ‌కులు ఏం మాట్లాడారంటే....
17-09-2026 07:26 PM
మైనార్టీ ఆడబిడ్డల వివాహానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. పేద ముస్లిం కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
17-09-2026 07:22 PM
 అన్నమయ్య జిల్లా –75%, సత్యసాయి జిల్లా –66%, ప్రకాశం జిల్లా –65%, చిత్తూరు జిల్లా –58.5%, వైయస్సార్‌ కడప జిల్లా –57%, తూర్పు గోదావరి జిల్లా –57%, మార్కాపురం జిల్లా –56%, నంద్యాల జిల్లా –56%,...
17-09-2026 07:11 PM
“ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రాధాన్యతనిస్తూ సాంప్రదాయ వృత్తి కళాకారులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులను విస్మరిస్తోంది. విశ్వబ్రాహ్మణుల అత్యంత విశిష్టమైన కళా నైపుణ్యాన్ని...
17-09-2026 04:43 PM
జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మతో కలిసి సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి.. జిల్లా ఉన్నతాధికారులు ఎవరూ సభకు రాకపోవడంతో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు...
17-09-2026 04:32 PM
మన పురాణాలు, ఇతిహాస సంప్రదాయాల్లో విశ్వకర్మకు ప్రత్యేక స్థానం ఉందని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. లంక, ద్వారక, ఇంద్రప్రస్థంలోని మయసభ వంటి నిర్మాణాలతో విశ్వకర్మ, శిల్ప సంప్రదాయాలను అనుసంధానిస్తూ...
17-09-2026 04:21 PM
మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌, గాయత్రీ దేవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు

16-09-2026

16-09-2026 09:50 PM
క్షేత్రస్థాయిలో రైతాంగానికి అండగా ఉండేలా పార్టీ కార్యక్రమాలపై ఆయన నాయకులతో మాట్లాడనున్నారు.
16-09-2026 09:47 PM
“కంచికచర్ల మండలం మోగులూరు గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు బండి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది.
16-09-2026 09:44 PM
‘రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ఎఫ్‌బిఐ పేరును వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు. చంద్రబాబూ.. మీ పాలనలో ఇదేనా పోలీసింగ్‌ అంటే?. లేక రాజకీయ కక్ష సాధింపు...
16-09-2026 07:07 PM
కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైయ‌స్‌ఆర్‌సీపీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ చల్లా మధుసూదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహానేత వైయ‌స్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో...
16-09-2026 05:06 PM
గతంలో 2014-19 మ‌ధ్య సీఎంగా చేసిన చంద్ర‌బాబు పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి, టిడ్కో ఇళ్ల పేరుతో లబ్ధిదారులపై అప్పట్లోనే భారీగా భారం మోపాడు. 300 చదరపు అడుగుల ఇల్లు కేటాయించి పేదల నుంచి లక్షల్లో...
16-09-2026 05:02 PM
తమ హయాంలో రోడ్ల విస్తరణ, కొండరాళ్ల తొలగింపు, ఆలయాల పరిసరాల అభివృద్ధి, నిరాశ్రయులకు ప్రత్యామ్నాయ స్థలాల కల్పన వంటి పనులు చేపట్టామని తెలిపారు. ఘాట్ రోడ్డు నిర్మాణంలో సొంత యంత్రాలతో పనులు పూర్తి చేశామని
16-09-2026 04:36 PM
వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ డీఎస్సీలో భారీ అవినీతికి పాల్పడింది. బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు అమ్ముకున్న వ్యవహారం ఆధారాలతో సహా బయటపడుతుంటే
16-09-2026 04:32 PM
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఇకపై మోపిదేవి శ్రీనివాసరావుకు వైయ‌...
16-09-2026 04:03 PM
కౌలు రైతులకు కూడా కరవు సహాయం అందించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పనులను విస్తృతం చేయాలని సమావేశంలో కోరారు.
16-09-2026 03:44 PM
మూడు నెలలుగా నిరుద్యోగులు, విద్యార్థులు డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తున్నారు. కాకినాడలో తమ భవిష్యత్తు కోసం రోడ్డెక్కిన నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, కోచింగ్ సంస్థల నిర్వాహకులపై కేసులు పెట్టి...
16-09-2026 03:41 PM
ప్రస్తుతం కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్‌ఔట్‌కు సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు సంబంధించిన నియామక ప్రక్రియపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలి.

Pages

Back to Top