స్టోరీస్

06-08-2026

06-08-2026 09:58 PM
భారతి సిమెంట్స్ సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 15 వేల కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తోంది.
06-08-2026 06:44 PM
దీనిలో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌
06-08-2026 06:05 PM
తాడేపల్లి:     రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడకగా అని, కనీసం ఆ లెక్కలకు ఆధారాలు కూడా చూపించలేకపోయారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ
06-08-2026 05:16 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్న ధర్నా శిబిరాన్ని ధ్వంసం చేసి, కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేయడం
06-08-2026 05:06 PM
ఏపీఎస్‌యూ జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్ర ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ ఉద్యోగాల కోసం కఠోరంగా శిక్షణ పొందుతున్నారని తెలిపారు.
06-08-2026 05:02 PM
ఈ సందర్భంగా అరకు ఎంపీ డా. గుమ్మ తనూజరాణి మాట్లాడుతూ, జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను, గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
06-08-2026 04:35 PM
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని
06-08-2026 04:30 PM
   అమెరికాలోని డల్లాస్‌లో వెన్నుపోటు పార్టీకి చెందిన ఓ మంత్రి తనను వేధించారంటూ ఎన్‌ఆర్‌ఐ తెలుగు మహిళ సోషల్‌ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసినా,
06-08-2026 04:27 PM
ఈ కూటమి పాలనలో అడుగుకొక కీచకుడు, గజానికొక దుశ్శాసనుడు తయారయ్యారు. రాష్ట్రంలో రోజూ సగటున నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే, 70 మందిపై భౌతిక దాడులు
06-08-2026 04:23 PM
ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని
06-08-2026 04:18 PM
శ్రీకాకుళం : డీఎస్సీ–2025 పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.
06-08-2026 04:15 PM
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాలంటే స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
06-08-2026 04:10 PM
దేవరపల్లిలో వైయస్ జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా సునామీలా తరలివచ్చారని, జెడ్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం కనీస పోలీసు భద్రత కూడా కల్పించలేదని విమర్శించారు
06-08-2026 04:01 PM
రామచంద్రపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని...
06-08-2026 03:54 PM
 విజయవాడలో దీక్షా శిబిరంలోని టెంట్‌పై వెన్నుపోటు పార్టీ కార్యకర్త ఒకరు మూత్ర విసర్జన చేయడం ఆ పార్టీ ఉన్మాద ఆలోచనలకు, వారి చేష్టలకు నిదర్శనం.
06-08-2026 03:48 PM
తాము వైయ‌స్ఆర్‌సీపీ కుటుంబానికి చెందిన వారమేనని, వైయ‌స్ జగన్ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం పలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిందని చందన వరలక్ష్మి
06-08-2026 03:41 PM
ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన నాయకుడిగా జక్కంపూడి రామ్మోహన్‌రావు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని శ్రీ వైఎస్ జగన్ అన్నారు
06-08-2026 03:39 PM
విజయవాడలో  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు డీఎస్సీ అక్రమాలపై నిరసన తెలుపుతుండగా టెంట్లు లాగిపడేసి, కార్యకర్తలు, మహిళలపై కోడిగుడ్లతో దాడి చేయడం రౌడీయిజానికి పరాకాష్ట
06-08-2026 01:27 PM
పలుచోట్ల దీక్షలు కొనసాగుతుండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ ఆరోపణల ప్రకారం, టీడీపీకి చెందిన వ్యక్తులు...

05-08-2026

05-08-2026 04:51 PM
చంద్రబాబునాయుడుగారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నారు.
05-08-2026 04:15 PM
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన అన్నారు.
05-08-2026 02:33 PM
ఈ రాష్ట్రంలో 67 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి రాష్ట్రంలో గత 27 నెలలుగా ఒక్క రైతుకైనా, ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర దక్కలేదు.
05-08-2026 01:47 PM
ఒకేచోట భారీగా జనసమీకరణ జరగకుండా పార్టీ ముందుగానే కార్యకర్తలకు సూచనలు చేసినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని ధర్మాన చెప్పారు
05-08-2026 01:14 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు ధర రూ.365 వరకు లభించేదని రైతులు గుర్తు చేశారు. ప్రస్తుతం అదే పొగాకుకు సగటున రూ.260 మాత్రమే వస్తోందని, దీంతో ప్రతి రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు...
05-08-2026 12:59 PM
టోబాకో బోర్డు పరిధిలోని పొగాకు రైతులు గత రెండేళ్లుగా గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వైయ‌స్...
05-08-2026 12:17 PM
రెండు సంవత్సరాల్లో 22 లక్షల ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు చెబుతున్నారని, ఆ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో ప్రజల ముందు వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
05-08-2026 12:12 PM
వైయ‌స్ఆర్‌సీపీ క్యాంపు కార్యాలయం నుంచి దేవరపల్లి వరకు జరిగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు
05-08-2026 11:56 AM
అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు

04-08-2026

04-08-2026 09:21 PM
పార్టీ బలోపేతం, సంస్థాగత వ్యవహారాల నిర్వహణ, ప్రజా సమస్యలపై పార్టీ విధాన రూపకల్పనలో దువ్వూరి కృష్ణ తన అనుభవాన్ని వినియోగించి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి
04-08-2026 09:15 PM
బీఎల్‌వోలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఇతర అధికారులకు కూడా రోజువారీ విధులు అప్పగిస్తున్నారు

Pages

Back to Top