స్టోరీస్

23-07-2026

23-07-2026 09:53 PM
ఈ సమావేశంలో పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మాజీ మంత్రులు కురసాల...
23-07-2026 09:47 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి పాలనలో బలహీనుడి బలపరిస్తే, మళ్లీ చంద్రబాబు బలహీనుడిని మరింత బలహీనుడిని చేసేలా పాలన చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆగస్టు 9న రాష్ట్రంలో బీసీ
23-07-2026 07:35 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక తిరుమలలో ఎప్పుడూ జరగని అపచారాలన్నీ వరుసగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ప్రాణాలు కోల్పోవడం, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి...
23-07-2026 07:26 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర చూస్తే ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా హామీలు
23-07-2026 07:22 PM
థర్డ్‌ పార్టీ కాంట్రాక్ట్‌ విధానం కారణంగా అనేక జిల్లాల్లో కార్మికులకు చెల్లించాల్సిన ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లను తగ్గించి ఇస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.
23-07-2026 04:07 PM
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తరించారని వాసుపల్లి
23-07-2026 03:59 PM
చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్నారు. కానీ పార్లమెంట్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని
23-07-2026 03:50 PM
2024–25లో మైనింగ్ విస్తరణ జరిగినట్లు సాటిలైట్ చిత్రాల్లో స్పష్టమవుతోందని తెలిపారు. బౌద్ధ, హిందూ వారసత్వ సంపదను పరిరక్షించేందుకు వెంటనే క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని,
23-07-2026 03:47 PM
కడప జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పించాలని కోరారు. జిల్లా ప్రజలకు మెరుగైన రైల్వే సేవలు, సౌకర్యాలు అందేలా ఈ అంశాలపై సానుకూల
23-07-2026 03:45 PM
ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపైనే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారని, ఎవరినీ వ్యక్తిగతంగా దూషించే వ్యక్తి కాదని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
23-07-2026 03:36 PM
సీదిరి అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ పలాసలో నిరసన చేపట్టిన వైయ‌స్సార్‌సీపీ నేత పేరాడ తిలక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మెలియాపుట్టి పోలీసు స్టేషన్‌కు తరలించడంతో కృష్ణదాస్ అక్కడికి వెళ్లి ఆయనను...
23-07-2026 03:18 PM
లోకసభలో ఎంపీ ఎం.గురుమూర్తి, రాజ్యసభలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆ తీర్మానాలు ప్రవేశపెట్టారు
23-07-2026 02:57 PM
ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్న డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
23-07-2026 02:44 PM
రాయదుర్గం, కళ్యాణదుర్గం, కనగానపల్లి సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీసీలు, మహిళలపై జరిగిన పలు ఘటనలను ప్రస్తావిస్తూ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తారు.
23-07-2026 02:37 PM
మేము రివ్యూ పిటిషనే వేయలేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదే పదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఐఏఎస్ అధికారులు, లా సెక్రటరీలతో
23-07-2026 02:26 PM
తిరుచానూరులో ఉన్న తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని దాదాపు 24, 25 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశాం. అక్కడ ఎలాంటి భవనాలు, ఇతర నిర్మాణాలు లేవు. మామిడి చెట్లను సాగు చేస్తూ వ్యవసాయం చేస్తున్నాం.
23-07-2026 12:24 PM
కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పరాకాష్టకు చేరింద‌ని కక్షపూరిత చర్యలు చేయడంలో తాము ముందున్నామని మరోసారి నిరూపించుకున్నారు.
23-07-2026 12:14 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, ఇప్పుడు ఆ పనులు నిలిచిపోయాయని రాచమల్లు తెలిపారు
23-07-2026 11:44 AM
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.  ‘‘స్వరాజ్యం నా జన్మహక్కు.. దానిని సాధించి తీరుతాను అనే నినాదంతో
23-07-2026 11:40 AM
మందబయలు ప్రాంతంలో దళితుడి పేరుతో ఉన్న స్థలాన్ని కూడా తమదిగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. వాస్తవాలతో సంబంధం లేకుండా తమ కుటుంబంపై ఆరోపణలు చేయడం
23-07-2026 11:35 AM
నేతన్న నేస్తం కింద మూడేళ్లకు సంబంధించిన మొత్తాన్ని కలిపి ఒక్కో చేనేత కార్మికుడికి రూ.75 వేలు అందించాలని డిమాండ్ చేశారు.

22-07-2026

22-07-2026 10:37 PM
రాష్ట్రంలో ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, అలాంటి కేసుల్లో చట్ట ప్రకారం విచారణ జరిపి 41ఏ నోటీసులు జారీ చేసి కోర్టు పరిధిలో కేసు
22-07-2026 10:35 PM
దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చట్టపరంగా పోరాటం చేస్తుందని, అదే విధంగా డాక్టర్ అప్పలరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అమర్నాధ్  ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
22-07-2026 10:33 PM
ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరిస్తూ, బీసీ సోదరుడైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో చట్టం ప్రకారం కాకుండా 'రెడ్ బుక్ రాజ్యాంగం'...
22-07-2026 10:30 PM
ఆంజనేయస్వామి అంటే గౌరవమంటూ.. పెద్ద పెద్ద డైలాగులు చెప్పే కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇప్పుడు ఏమయ్యారని శ్యామల ప్రశ్నించారు
22-07-2026 10:22 PM
అరెస్టులతో వైయస్సార్‌సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది.
22-07-2026 10:18 PM
నాగార్జున యాదవ్‌ చెప్పిన వివరాలను విన్న శ్రీ వైయస్‌ జగన్‌ ఆయనకు ధైర్యం చెప్పారు. రాజకీయ కక్షతో పెట్టే తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని
22-07-2026 07:17 PM
దేశంలో ఎక్కడైనా , రాజ్యాంగం ప్రకారం పోలీసులకు ఏ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు వస్తే దాన్ని స్వీకరించి, ప్రాథమిక విచారణ చేసి, కాగ్నిజబుల్ ఆఫెన్స్ ఉంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపాలి. జత్వాని వ్యవహారంలో...
22-07-2026 07:14 PM
రాష్ట్రంలో 1.17 లక్షల హెక్టార్లలో పొగాకు సాగవుతుండగా, అందులో 70 వేల ఎకరాలు ప్రకాశం జిల్లాలో ఉంది. మిగిలింది ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉంది. పొగాకు ధర గత ఏడాది నుంచి దారుణంగా పడిపోయింది
22-07-2026 07:10 PM
రాయలసీమ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగానికి అండగా నిలిచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

Pages

Back to Top