స్టోరీస్

22-07-2026

22-07-2026 05:09 PM
 వైయస్‌ జగన్‌ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తమను ఎంతగానో ఆకర్షించాయని నాగలక్ష్మి, సతీష్‌బాబు తెలిపారు.
22-07-2026 04:48 PM
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇంటింటికీ తిరిగి ‘మీకు రూ.15 వేలు.. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు’ అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదే ‘తల్లికి వందనం’...
22-07-2026 03:53 PM
పామర్రులో జరిగిన ఒక్క ఘటన చూస్తేనే పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, విధులకు ఆటంకం కలిగించారనే...
22-07-2026 03:47 PM
రెండేళ్లుగా పంటలు సకాలంలో కోయనివ్వకపోవడంతో ఇప్పటికే పదుల సంఖ్యలో కోకో, పామాయిల్ చెట్లు చనిపోయాయని తెలిపారు
22-07-2026 03:35 PM
పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం వ్యవహరించి తాడిపత్రిలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు
22-07-2026 02:49 PM
రిజిస్టర్ సేవా కేంద్రాలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే నిర్ణయంతో వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
22-07-2026 02:40 PM
విగ్రహాన్ని చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని భూమన తెలిపారు. అయితే చోరీకి పాల్పడిన వ్యక్తిని పిచ్చివాడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్న సమాచారం
22-07-2026 02:09 PM
కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగం, అత్యంత కీలక పదవుల్లో ఉన్నవారి కోసం తీసుకొచ్చిన నిఘా విధానాలను కోట్ చేస్తూ జీవో నంబరు1426 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై వాటిని మోపడం విడ్డూరంగా ఉంది.
22-07-2026 01:05 PM
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.
22-07-2026 01:02 PM
ఘటన విషయం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు
22-07-2026 12:14 PM
ఘటన విషయం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.
22-07-2026 12:07 PM
వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్స, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
22-07-2026 10:05 AM
ఈ సమావేశానికి నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ పొగాకు రైతులు హాజరుకానున్నారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై వైయస్ జగన్...
22-07-2026 10:03 AM
వైయ‌స్ఆర్‌సీపీ  మద్దతుదారుల ఖాతాలను కూటమి సర్కారు ఉద్దేశ పూర్తకంగా పదే పదే బ్లాక్‌ చేస్తుందని కేంద్రమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు వైఎస్సార్‌సీపీ ఎంపీలు.  
22-07-2026 09:59 AM
కొత్తగా హేతుబద్ధీకరించిన పోలింగ్‌ కేంద్రాల ఆధారంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తే ఓటర్లు, బూత్‌ లెవల్‌ అధికారులు, రాజకీయ పార్టీల బూత్‌ ఏజెంట్లలో తీవ్ర అయోమయం ఏర్పడుతుందని వివరించింది.

21-07-2026

21-07-2026 07:19 PM
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కావు.
21-07-2026 07:17 PM
ప్రతి నెలా రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, పారిశ్రామికంగా రాష్ట్రం ఎక్కడికో వెళ్తోందని చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.
21-07-2026 07:12 PM
విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ వ్యవహారంలో అసలు నేరస్థులు క్రింది స్థాయి పోలీసులు మాత్రమే కాదని, ఉన్నతాధికారులైన అప్పటి డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, సీపీ రాజశేఖర్‌ బాబు, ఏసీప
21-07-2026 05:07 PM
రాష్ట్రంలో అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగిస్తూ ప్రజల రక్షణను, ముఖ్యంగా మహిళల...
21-07-2026 04:40 PM
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు దేశ ప్రజలకు కూడా తెలియాలని. అవసరమైతే ఈ అంశాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేసారు.
21-07-2026 04:36 PM
దస్తావేజు లేఖర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
21-07-2026 04:21 PM
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన నిర్వహించారు
21-07-2026 02:58 PM
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీసు వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోలీసులు స్వతంత్రంగా, చట్టప్రకారం వ్యవహరించే పరిస్థితి లేకుండా పోయింది. కేసు నమోదు చేయాలన్నా రాజకీయ నాయకుల అనుమతి...
21-07-2026 02:43 PM
నెల్లూరు సభలో తాను మాట్లాడిన మాటలను టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు
21-07-2026 12:54 PM
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో విభేదించే స్వరాలను అక్రమ కేసులతో అణచివేయాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ...
21-07-2026 12:42 PM
వీడియోలు బయటకు వచ్చిన తర్వాతే పోలీసులు స్పందించారని, ఆ వీడియోలు బయటకు పంపిన మహిళనే ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. పరువునష్టం దావా వేస్తానని
21-07-2026 11:51 AM
నిరసన కార్యక్రమాల అనంతరం ఆయా జిల్లా కేంద్రాల్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాలు

20-07-2026

20-07-2026 07:52 PM
మహిళల పట్ల కూటమి నాయకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు
20-07-2026 07:47 PM
రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి, ఇప్పటికే 41ఏ నోటీసు జారీ చేసిన అధికారులను బదిలీ చేసి, కొత్త అధికారులతో ఒకేరోజు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని...
20-07-2026 07:44 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రైతులకు అవసరమైన ఎరువులను గ్రామ స్థాయిలోనే, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉంచి ఐదేళ్లపాటు ఎలాంటి...

Pages

Back to Top