స్టోరీస్

06-08-2026

06-08-2026 04:23 PM
ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని
06-08-2026 04:18 PM
శ్రీకాకుళం : డీఎస్సీ–2025 పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.
06-08-2026 04:15 PM
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాలంటే స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
06-08-2026 04:10 PM
దేవరపల్లిలో వైయస్ జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా సునామీలా తరలివచ్చారని, జెడ్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం కనీస పోలీసు భద్రత కూడా కల్పించలేదని విమర్శించారు
06-08-2026 04:01 PM
రామచంద్రపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని...
06-08-2026 03:54 PM
 విజయవాడలో దీక్షా శిబిరంలోని టెంట్‌పై వెన్నుపోటు పార్టీ కార్యకర్త ఒకరు మూత్ర విసర్జన చేయడం ఆ పార్టీ ఉన్మాద ఆలోచనలకు, వారి చేష్టలకు నిదర్శనం.
06-08-2026 03:48 PM
తాము వైయ‌స్ఆర్‌సీపీ కుటుంబానికి చెందిన వారమేనని, వైయ‌స్ జగన్ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం పలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిందని చందన వరలక్ష్మి
06-08-2026 03:41 PM
ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన నాయకుడిగా జక్కంపూడి రామ్మోహన్‌రావు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని శ్రీ వైఎస్ జగన్ అన్నారు
06-08-2026 03:39 PM
విజయవాడలో  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు డీఎస్సీ అక్రమాలపై నిరసన తెలుపుతుండగా టెంట్లు లాగిపడేసి, కార్యకర్తలు, మహిళలపై కోడిగుడ్లతో దాడి చేయడం రౌడీయిజానికి పరాకాష్ట
06-08-2026 01:27 PM
పలుచోట్ల దీక్షలు కొనసాగుతుండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ ఆరోపణల ప్రకారం, టీడీపీకి చెందిన వ్యక్తులు...

05-08-2026

05-08-2026 04:51 PM
చంద్రబాబునాయుడుగారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నారు.
05-08-2026 04:15 PM
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన అన్నారు.
05-08-2026 02:33 PM
ఈ రాష్ట్రంలో 67 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి రాష్ట్రంలో గత 27 నెలలుగా ఒక్క రైతుకైనా, ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర దక్కలేదు.
05-08-2026 01:47 PM
ఒకేచోట భారీగా జనసమీకరణ జరగకుండా పార్టీ ముందుగానే కార్యకర్తలకు సూచనలు చేసినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని ధర్మాన చెప్పారు
05-08-2026 01:14 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు ధర రూ.365 వరకు లభించేదని రైతులు గుర్తు చేశారు. ప్రస్తుతం అదే పొగాకుకు సగటున రూ.260 మాత్రమే వస్తోందని, దీంతో ప్రతి రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు...
05-08-2026 12:59 PM
టోబాకో బోర్డు పరిధిలోని పొగాకు రైతులు గత రెండేళ్లుగా గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వైయ‌స్...
05-08-2026 12:17 PM
రెండు సంవత్సరాల్లో 22 లక్షల ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు చెబుతున్నారని, ఆ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో ప్రజల ముందు వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
05-08-2026 12:12 PM
వైయ‌స్ఆర్‌సీపీ క్యాంపు కార్యాలయం నుంచి దేవరపల్లి వరకు జరిగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు
05-08-2026 11:56 AM
అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు

04-08-2026

04-08-2026 09:21 PM
పార్టీ బలోపేతం, సంస్థాగత వ్యవహారాల నిర్వహణ, ప్రజా సమస్యలపై పార్టీ విధాన రూపకల్పనలో దువ్వూరి కృష్ణ తన అనుభవాన్ని వినియోగించి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి
04-08-2026 09:15 PM
బీఎల్‌వోలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఇతర అధికారులకు కూడా రోజువారీ విధులు అప్పగిస్తున్నారు
04-08-2026 08:27 PM
ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న
04-08-2026 08:04 PM
మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను తప్పుడు కేసులో గుజరాత్ లో అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసి, పోలీసుల  వేధింపులకు గురికాకుండా ఉండేందుకే ఆయన గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తోంది
04-08-2026 07:51 PM
ఇటీవల రాజంపేట ఎమ్మెల్యేతో కలిసి చెయ్యేరు నది ప్రాంతాన్ని పరిశీలించాం.  అక్కడ జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం.
04-08-2026 05:12 PM
"కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 15,000 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ కట్టాలని ప్లాన్ చేసి, దిబ్బలపాలెంలో శంకుస్థాపన...
04-08-2026 05:08 PM
జనన, మరణాల ఆలస్య నమోదు దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే డిజిటల్ విధానంలో స్వీకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు.
04-08-2026 05:04 PM
ఏనుగుల దాడిలో నిమ్మల లింగన్న, నిమ్మల గణేష్, నిమ్మల సుధాకర్, కొండగొర్రి దాలయ్యలకు చెందిన ఇళ్లు, ధాన్యం, నిత్యావసర వస్తువులు, కోళ్ల ఫారం, అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు...
04-08-2026 04:58 PM
హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు
04-08-2026 04:52 PM
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్‌ పీటా నాగమోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు, నాయకులు,...
04-08-2026 04:48 PM
ఈ నేపథ్యంలో రైతుల తరఫున క్షేత్రస్థాయి పోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైందని నాగిరెడ్డి ప్రకటించారు. గతంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో ఇచ్చిన హామీ మేరకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

Pages

Back to Top