స్టోరీస్

23-07-2026

23-07-2026 09:57 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను పార్టీ కీలక పదవుల్లో నియమించింది.
23-07-2026 09:53 PM
ఈ సమావేశంలో పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మాజీ మంత్రులు కురసాల...
23-07-2026 09:47 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి పాలనలో బలహీనుడి బలపరిస్తే, మళ్లీ చంద్రబాబు బలహీనుడిని మరింత బలహీనుడిని చేసేలా పాలన చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆగస్టు 9న రాష్ట్రంలో బీసీ
23-07-2026 07:35 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక తిరుమలలో ఎప్పుడూ జరగని అపచారాలన్నీ వరుసగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ప్రాణాలు కోల్పోవడం, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి...
23-07-2026 07:26 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర చూస్తే ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా హామీలు
23-07-2026 07:22 PM
థర్డ్‌ పార్టీ కాంట్రాక్ట్‌ విధానం కారణంగా అనేక జిల్లాల్లో కార్మికులకు చెల్లించాల్సిన ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లను తగ్గించి ఇస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.
23-07-2026 04:07 PM
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తరించారని వాసుపల్లి
23-07-2026 03:59 PM
చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్నారు. కానీ పార్లమెంట్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని
23-07-2026 03:50 PM
2024–25లో మైనింగ్ విస్తరణ జరిగినట్లు సాటిలైట్ చిత్రాల్లో స్పష్టమవుతోందని తెలిపారు. బౌద్ధ, హిందూ వారసత్వ సంపదను పరిరక్షించేందుకు వెంటనే క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని,
23-07-2026 03:47 PM
కడప జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పించాలని కోరారు. జిల్లా ప్రజలకు మెరుగైన రైల్వే సేవలు, సౌకర్యాలు అందేలా ఈ అంశాలపై సానుకూల
23-07-2026 03:45 PM
ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపైనే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారని, ఎవరినీ వ్యక్తిగతంగా దూషించే వ్యక్తి కాదని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
23-07-2026 03:36 PM
సీదిరి అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ పలాసలో నిరసన చేపట్టిన వైయ‌స్సార్‌సీపీ నేత పేరాడ తిలక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మెలియాపుట్టి పోలీసు స్టేషన్‌కు తరలించడంతో కృష్ణదాస్ అక్కడికి వెళ్లి ఆయనను...
23-07-2026 03:18 PM
లోకసభలో ఎంపీ ఎం.గురుమూర్తి, రాజ్యసభలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆ తీర్మానాలు ప్రవేశపెట్టారు
23-07-2026 02:57 PM
ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్న డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
23-07-2026 02:44 PM
రాయదుర్గం, కళ్యాణదుర్గం, కనగానపల్లి సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీసీలు, మహిళలపై జరిగిన పలు ఘటనలను ప్రస్తావిస్తూ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తారు.
23-07-2026 02:37 PM
మేము రివ్యూ పిటిషనే వేయలేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదే పదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఐఏఎస్ అధికారులు, లా సెక్రటరీలతో
23-07-2026 02:26 PM
తిరుచానూరులో ఉన్న తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని దాదాపు 24, 25 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశాం. అక్కడ ఎలాంటి భవనాలు, ఇతర నిర్మాణాలు లేవు. మామిడి చెట్లను సాగు చేస్తూ వ్యవసాయం చేస్తున్నాం.
23-07-2026 12:24 PM
కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పరాకాష్టకు చేరింద‌ని కక్షపూరిత చర్యలు చేయడంలో తాము ముందున్నామని మరోసారి నిరూపించుకున్నారు.
23-07-2026 12:14 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, ఇప్పుడు ఆ పనులు నిలిచిపోయాయని రాచమల్లు తెలిపారు
23-07-2026 11:44 AM
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.  ‘‘స్వరాజ్యం నా జన్మహక్కు.. దానిని సాధించి తీరుతాను అనే నినాదంతో
23-07-2026 11:40 AM
మందబయలు ప్రాంతంలో దళితుడి పేరుతో ఉన్న స్థలాన్ని కూడా తమదిగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. వాస్తవాలతో సంబంధం లేకుండా తమ కుటుంబంపై ఆరోపణలు చేయడం
23-07-2026 11:35 AM
నేతన్న నేస్తం కింద మూడేళ్లకు సంబంధించిన మొత్తాన్ని కలిపి ఒక్కో చేనేత కార్మికుడికి రూ.75 వేలు అందించాలని డిమాండ్ చేశారు.

22-07-2026

22-07-2026 10:37 PM
రాష్ట్రంలో ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, అలాంటి కేసుల్లో చట్ట ప్రకారం విచారణ జరిపి 41ఏ నోటీసులు జారీ చేసి కోర్టు పరిధిలో కేసు
22-07-2026 10:35 PM
దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చట్టపరంగా పోరాటం చేస్తుందని, అదే విధంగా డాక్టర్ అప్పలరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అమర్నాధ్  ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
22-07-2026 10:33 PM
ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరిస్తూ, బీసీ సోదరుడైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో చట్టం ప్రకారం కాకుండా 'రెడ్ బుక్ రాజ్యాంగం'...
22-07-2026 10:30 PM
ఆంజనేయస్వామి అంటే గౌరవమంటూ.. పెద్ద పెద్ద డైలాగులు చెప్పే కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇప్పుడు ఏమయ్యారని శ్యామల ప్రశ్నించారు
22-07-2026 10:22 PM
అరెస్టులతో వైయస్సార్‌సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది.
22-07-2026 10:18 PM
నాగార్జున యాదవ్‌ చెప్పిన వివరాలను విన్న శ్రీ వైయస్‌ జగన్‌ ఆయనకు ధైర్యం చెప్పారు. రాజకీయ కక్షతో పెట్టే తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని
22-07-2026 07:17 PM
దేశంలో ఎక్కడైనా , రాజ్యాంగం ప్రకారం పోలీసులకు ఏ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు వస్తే దాన్ని స్వీకరించి, ప్రాథమిక విచారణ చేసి, కాగ్నిజబుల్ ఆఫెన్స్ ఉంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపాలి. జత్వాని వ్యవహారంలో...
22-07-2026 07:14 PM
రాష్ట్రంలో 1.17 లక్షల హెక్టార్లలో పొగాకు సాగవుతుండగా, అందులో 70 వేల ఎకరాలు ప్రకాశం జిల్లాలో ఉంది. మిగిలింది ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉంది. పొగాకు ధర గత ఏడాది నుంచి దారుణంగా పడిపోయింది

Pages

Back to Top