Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తే దాడులా?
నిరుద్యోగుల జీవితాలతో వెన్నుపోటు పార్టీ చెలగాటం
చేనేత రంగానికి గత ప్రభుత్వంలో ధీమా
ఏపీలో ఎమ్మెల్యేలకే రక్షణ కరువు
ఎయిడెడ్ జూనియర్ కళాశాలల పార్ట్టైమ్ లెక్చరర్లకు వైయస్ జగన్ భరోసా
వైయస్ జగన్ పాలనలో చేనేతలకు స్వర్ణయుగం
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందే
డీఎస్సీ నిరసనలపై పోలీసు ఆంక్షలు
వెన్నుపోటు పార్టీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ..
ఆదివాసీల పోరాటానికి వైయస్ఆర్సీపీ సంఘీభావం
స్టోరీస్
07-08-2026
డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తే దాడులా?
07-08-2026 03:01 PM
నారా లోకేష్ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?
నిరుద్యోగుల జీవితాలతో వెన్నుపోటు పార్టీ చెలగాటం
07-08-2026 02:49 PM
డీఎస్సీ నియామకాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేయడానికి సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు.
చేనేత రంగానికి గత ప్రభుత్వంలో ధీమా
07-08-2026 02:41 PM
చేనేత రంగాన్ని కాపాడటం అంటే గ్రామీణ ఉపాధిని, భారతీయ సంస్కృతిని కాపాడటమేనని నాయకులు స్పష్టం చేశారు. చివరగా చేనేత కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఏపీలో ఎమ్మెల్యేలకే రక్షణ కరువు
07-08-2026 12:29 PM
రాష్ట్రంలో "రెడ్ బుక్ రాజ్యాంగం" అమలవుతోందని, ప్రజాప్రతినిధులకే రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఆలూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధింపుతోనే అధికార పార్టీ...
ఎయిడెడ్ జూనియర్ కళాశాలల పార్ట్టైమ్ లెక్చరర్లకు వైయస్ జగన్ భరోసా
07-08-2026 12:16 PM
రాష్ట్రంలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 15 నుంచి 25 సంవత్సరాలుగా అన్ఎయిడెడ్ పోస్టుల్లో పనిచేస్తున్న పార్ట్టైమ్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి ఇప్పటికీ ఉద్యోగ భద్రత, సరైన వేతనాలు,
వైయస్ జగన్ పాలనలో చేనేతలకు స్వర్ణయుగం
07-08-2026 12:13 PM
చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, వేలాది కుటుంబాల జీవనాధారమని డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ సమస్యలు, ముడిసరుకు ధరల పెరుగుదల వంటి ఇబ్బందుల
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందే
07-08-2026 12:09 PM
మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. తిరుపతిలో రౌడీయిజం పెరగడానికి అధికార పార్టీ స్థానిక నాయకత్వమే కారణమని విమర్శించారు.
డీఎస్సీ నిరసనలపై పోలీసు ఆంక్షలు
07-08-2026 11:19 AM
దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని పోలీసులు
06-08-2026
వెన్నుపోటు పార్టీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ..
06-08-2026 10:18 PM
ఒకవైపు పొగాకు రైతులను పట్టించుకోకుండా, వారి పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన ఈ ప్రభుత్వం, రైతుల కష్టాలను ఆలకించడానికి
ఆదివాసీల పోరాటానికి వైయస్ఆర్సీపీ సంఘీభావం
06-08-2026 10:15 PM
ఎన్నికల సందర్భంగా జీవో నెం.3 పునరుద్ధరణ చేస్తామని ప్రచార సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలైనా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం కూడా
గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదు
06-08-2026 10:12 PM
వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ తమర్బ నర్సింగరావు దంపతులు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో
ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
06-08-2026 10:04 PM
మంగళగిరి: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ–2025 అక్రమాలపై వైయస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలపై చోటుచేసుకున్న దాడులు, శిబిరాల తొలగింపు, శాంతియుత నిరసనలకు ఆటంకాలు, మాజీ ముఖ్
భారతి సిమెంట్ ఫ్యాక్టరీని మూసివేయించేందుకు బాబు, లోకేశ్ కుట్ర
06-08-2026 09:58 PM
భారతి సిమెంట్స్ సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 15 వేల కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తోంది.
డీఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగింపు
06-08-2026 06:44 PM
దీనిలో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్
చంద్రబాబు ఆర్థిక శ్వేతపత్రం ఒక అబద్ధాల పుట్ట
06-08-2026 06:05 PM
తాడేపల్లి: రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడకగా అని, కనీసం ఆ లెక్కలకు ఆధారాలు కూడా చూపించలేకపోయారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
డీఎస్సీ అక్రమాలపై శాంతియుత ధర్నాపై దాడి దుర్మార్గం
06-08-2026 05:16 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్న ధర్నా శిబిరాన్ని ధ్వంసం చేసి, కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేయడం
పోలీస్ ఉద్యోగాల భర్తీపై వైయస్ జగన్ను కలిసిన విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ
06-08-2026 05:06 PM
ఏపీఎస్యూ జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్ర ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ ఉద్యోగాల కోసం కఠోరంగా శిక్షణ పొందుతున్నారని తెలిపారు.
గిరిజన హక్కుల పరిరక్షణకు చట్టబద్ధ పరిష్కారం కల్పించాలి
06-08-2026 05:02 PM
ఈ సందర్భంగా అరకు ఎంపీ డా. గుమ్మ తనూజరాణి మాట్లాడుతూ, జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను, గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
శ్రీశైలం నియోజకవర్గంలో దగా డీఎస్సీపై రిలే నిరాహార దీక్షలు
06-08-2026 04:35 PM
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని
ఎన్ఆర్ఐ మహిళను వేధించిన రాష్ట్ర మంత్రి
06-08-2026 04:30 PM
అమెరికాలోని డల్లాస్లో వెన్నుపోటు పార్టీకి చెందిన ఓ మంత్రి తనను వేధించారంటూ ఎన్ఆర్ఐ తెలుగు మహిళ సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసినా,
ఎన్ఆర్ఐ మహిళను వేధించిన మంత్రిని తక్షణం బర్తరఫ్ చేయాలి
06-08-2026 04:27 PM
ఈ కూటమి పాలనలో అడుగుకొక కీచకుడు, గజానికొక దుశ్శాసనుడు తయారయ్యారు. రాష్ట్రంలో రోజూ సగటున నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే, 70 మందిపై భౌతిక దాడులు
కోడుమూరులో వైయస్ఆర్సీపీ డీఎస్సీ రిలే దీక్షలు
06-08-2026 04:23 PM
ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని
డీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలి
06-08-2026 04:18 PM
శ్రీకాకుళం : డీఎస్సీ–2025 పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.
డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాలి..
06-08-2026 04:15 PM
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాలంటే స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దేవరపల్లి ఘటనను వక్రీకరించే కుట్రలు సిగ్గుచేటు
06-08-2026 04:10 PM
దేవరపల్లిలో వైయస్ జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా సునామీలా తరలివచ్చారని, జెడ్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం కనీస పోలీసు భద్రత కూడా కల్పించలేదని విమర్శించారు
రామచంద్రపురంలో వైయస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు
06-08-2026 04:01 PM
రామచంద్రపురం నియోజకవర్గ వైయస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని...
వైయస్ఆర్సీపీ దీక్షా శిబిరాలపై వెన్నుపోటు పార్టీ దాడి
06-08-2026 03:54 PM
విజయవాడలో దీక్షా శిబిరంలోని టెంట్పై వెన్నుపోటు పార్టీ కార్యకర్త ఒకరు మూత్ర విసర్జన చేయడం ఆ పార్టీ ఉన్మాద ఆలోచనలకు, వారి చేష్టలకు నిదర్శనం.
దేవరపల్లి హోటల్ ఘటనపై వైయస్ జగన్ను కలిసిన హోటల్ నిర్వాహకులు
06-08-2026 03:48 PM
తాము వైయస్ఆర్సీపీ కుటుంబానికి చెందిన వారమేనని, వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం పలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిందని చందన వరలక్ష్మి
మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావుకు వైయస్ఆర్సీపీ ఘన నివాళి
06-08-2026 03:41 PM
ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన నాయకుడిగా జక్కంపూడి రామ్మోహన్రావు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని శ్రీ వైఎస్ జగన్ అన్నారు
విజయవాడ సెంట్రల్లో వైయస్ఆర్సీపీ దీక్షా శిబిరంపై దాడి దుర్మార్గం
06-08-2026 03:39 PM
విజయవాడలో వైయస్ఆర్సీపీ శ్రేణులు డీఎస్సీ అక్రమాలపై నిరసన తెలుపుతుండగా టెంట్లు లాగిపడేసి, కార్యకర్తలు, మహిళలపై కోడిగుడ్లతో దాడి చేయడం రౌడీయిజానికి పరాకాష్ట
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »