స్టోరీస్

07-07-2026

07-07-2026 09:27 PM
జంగారెడ్డిగూడెం: పొగాకు పంట‌కు గిట్టుబాటు ధ‌ర రూ.
07-07-2026 09:25 PM
సాధారణ రాజకీయ విమర్శలు చేసే యూట్యూబర్ రావణ్‌పై ఉగ్రవాదులకు ప్రయోగించే ‘ఉపా’ (UAPA) చట్టాన్ని బనాయించి, ప్రతిపక్ష సోషల్ మీడియా కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని
07-07-2026 09:22 PM
తాడేపల్లి:     రాష్ట్రంలో దళితులపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయని, తాజాగా వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ ను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసిన విధానమే
07-07-2026 09:20 PM
తిరుమలలో వేద పారాయణ పోస్టుల భర్తీని వెంటనే పూర్తి చేయాలి. బ్రాహ్మణ కార్పొరేషన్‌, గరుడా స్కీమ్‌లను నిర్లక్ష్యం చేయకుండా అమలు చేయాలి
07-07-2026 09:16 PM
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి  జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శ్రీ వైయస్ జగన్ రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటిస్తున్నారు.
07-07-2026 04:33 PM
పొరుగున ఉన్న తెలంగాణలో హోంగార్డులకు 30 వేల రూపాయలు ఇస్తున్నారు. ట్రాఫిక్ డ్యూటీ ఇస్తే అదనంగా మరో 3 వేలు ఇస్తున్నారు. మన రాష్ట్రంలోనూ హోంగార్డులకు అదే మొత్తం ఇవ్వాలి కదా
07-07-2026 04:10 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇవాళ ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై వైయ‌స్‌ జగన్‌కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు.
07-07-2026 03:53 PM
తాడేపల్లి: తెలుగు ప్రజల రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన నాయకుల్లో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఒకరు.
07-07-2026 03:22 PM
రైతు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతులకు ఏర్పడింది
07-07-2026 03:15 PM
వారి వినతిపై స్పందించిన వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి, ఈ అంశాన్ని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు
07-07-2026 03:11 PM
అహోబిలం ఆలయానికి సంబంధించిన త‌ల వెంట్రుకల వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లను టీడీపీ నేత‌లు బెదిరిస్తున్నారని గంగుల బిజేంద్రరెడ్డి ఆరోపించారు.
07-07-2026 02:53 PM
విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేట ముగించుకుని తిరిగి వస్తుండగా భారీ అలల కారణంగా బోటు తిరగబడింది.  ప్రమాదంలో ఒకరు మాత్రమే చైనా మర్చెంట్...
07-07-2026 02:46 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రైతులకు ఎప్పటికప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా అందించగా, ప్రస్తుతం రెండేళ్లుగా రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.
07-07-2026 02:41 PM
శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రూ.700 కోట్లతో 1,459 కొత్త బస్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు.
07-07-2026 01:33 PM
అనపర్తి కొత్తూరులో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించకుండా తూతూ మంత్రంగా ముగించారని, నిత్య ధూపదీప నైవేద్యాలు జరిగేలా చూడాల్సిన బాధ్యతను విస్మరించారని పేర్కొన్నారు.
07-07-2026 12:53 PM
రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా బకాయిలను ఇప్పటికీ విడుదల చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతులు పెట్టుబడులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా..
07-07-2026 12:14 PM
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్, గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను చేరువ చేసిన 104 సేవలు...
07-07-2026 12:00 PM
సిడ్నీ కన్వీనర్  అమర్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఒంటిమిట్ట వేణుగోపాల్ రెడ్డి, దీపు సిరిపురం, కృష్ణ చైతన్య, రామనాథ్ రెడ్డి (సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు), చంద్రమౌళి, మల్లికార్జున, పెద్ది...
07-07-2026 11:55 AM
డాక్టర్ వైయ‌స్ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పలువురు నాయకులు ఆయన ప్రజాసంక్షేమ పాలన, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
07-07-2026 11:44 AM
ప్రజా సంక్షేమానికి అంకితమైన నాయకుడిగా ఆయన సేవలను స్మరించుకున్నారు.  మహానేత వైయ‌స్ఆర్ ఆశయాలు, సేవా స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో మరింత విస్తృతంగా చాటిచెప్పేందుకు ఇలాంటి...

06-07-2026

06-07-2026 10:31 PM
గాదె సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మిని ఇవాళ కలిశాం. వైయ‌స్ఆర్‌సీపీలో కాపు సోదరులంతా కలిసి ఈ మధ్య వెంకటాయపాలెంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం
06-07-2026 09:57 PM
విశాఖపట్నం: ప్రశాంతతకు, కుటుంబ పర్యాటకానికి మారుపేరైన విశాఖపట్నం సాగరతీరాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభావం తీవ్రస్థాయి
06-07-2026 06:39 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన 'నాడు-నేడు' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ
06-07-2026 04:47 PM
ఈ ర్యాలీలో వైజాగ్‌తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహిళలందరూ చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రదర్శనలో
06-07-2026 04:27 PM
రెండేళ్ల కూటమి పాలనలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు చూస్తున్నాం. బీసీల్ని ఎలా అణగదొక్కుతున్నారో చూస్తున్నాం. రెండేళ్లుగా బలహీనవర్గాలు పడుతున్న ఇబ్బందులపై పార్టీ బీసీ నేతలు చర్చించాం
06-07-2026 04:10 PM
 ప్రశ్న రావణ్‌కు పలుమార్లు బెయిల్‌ వచ్చినా మళ్లీ మళ్లీ అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రిమాండ్‌ ఇవ్వని కోర్టులను దాటేందుకు ఉగ్రవాద నిరోధక చట్టమైన యూఏపీఏ (అన్‌ లాఫుల్‌ యాక్టివిటీస్‌...
06-07-2026 04:00 PM
వేటకు వెళ్లిన మత్స్యకారులు గంగవరం వరకు వచ్చామని, మరో రెండు మూడు గంటల్లో ఇంటికి వచ్చేస్తామని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
06-07-2026 03:49 PM
2002 ఓటరు జాబితాను పరిశీలించేందుకు, ఎన్యుమరేషన్ ఫారాలను ఎలా నింపాలి, అవసరమైన పత్రాలు ఏమిటి వంటి అంశాలపై ఓటర్లకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు.
06-07-2026 03:45 PM
ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని
06-07-2026 03:35 PM
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్‌కు వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు

Pages

Back to Top