స్టోరీస్

12-08-2026

12-08-2026 04:43 PM
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
12-08-2026 04:39 PM
గ్రామస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనంగా నిలిచాయి. ప్రజల సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటానికి ఆకర్షితులై పెద్ద సంఖ్యలో కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...
12-08-2026 03:56 PM
అర్హులైన ఓటర్ల ఇళ్లకు బీఎల్‌ఓలు వెళ్లి అవసరమైన ధృవపత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు, వాటిని సంబంధిత శాఖల ద్వారా పొందేందుకు సహకరించాలని తహసీల్దార్‌ను కోరారు
12-08-2026 03:25 PM
మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలందరూ పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఎన్నిక ప్రక్రియ సాఫీగా జరిగేలా ఎమ్మెల్సీలంతా పరస్పర సమన్వయంతో పనిచేయాలని,
12-08-2026 03:21 PM
ఈ భేటీలో ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న టెట్‌ సమస్యను కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, పూర్తి మినహాయింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అవసరమైతే నిబంధనల్లో మార్పులు,...
12-08-2026 02:12 PM
ఢిల్లీ: తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువణ్ణామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కడప ఎంపీ
12-08-2026 01:21 PM
కింద రిజర్వాయర్లు అడుగంటిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. రాయలసీమలోని జలాశయాల దుస్థితికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణం
12-08-2026 12:32 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆధ్వర్యంలో అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించిన విషయాన్ని భూమన కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు
12-08-2026 11:55 AM
డీఎస్సీ అక్రమాలపై నిరుద్యోగుల తరఫున నిరసన తెలిపిన నాయకులపై కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న తీరును స్పష్టం చేస్తోంది
12-08-2026 11:49 AM
చికిత్స పొందుతున్న తలారి వెంకట్రావును వైయస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ,
12-08-2026 11:44 AM
పంచదారల కొండల్లో సీఎం రమేష్‌ అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని, తన పీఏ పేరుతో మైనింగ్‌ లీజు తెచ్చుకున్నారని గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు
12-08-2026 11:40 AM
 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ముసుగులో కొంతమంది అరాచక, విచ్ఛిన్నకర శక్తులను అడ్డంపెట్టుకుని స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ కుతంత్రాలతో భారతి సిమెంట్స్‌ను దెబ్బ కొట్టాలని చూసిన చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు...
12-08-2026 11:35 AM
పాండవులు నడయాడిన పంచదారల ప్రాంతాన్ని స్థానిక ప్రజలు భక్తితో పూజిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఐదు దారలు రాకుండా ఇష్టారాజ్యంగా మైనింగ్‌ చేస్తున్నారు.
12-08-2026 11:29 AM
ఆలూరు ఎమ్మెల్యే  విరూపాక్షిని ములాఖత్‌లో కలిసి వైయస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. ఆయనకు ధైర్యం చెప్పి, ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడనున్నారు.
12-08-2026 11:21 AM
ప్రజా సమస్యలపై శాసనసభ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై శ్రీ వైయస్‌ జగన్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం

11-08-2026

11-08-2026 07:40 PM
రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులు పీపీపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్‌లో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని, 2026-27లో పెట్టుబడిదారులకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.1,500 కోట్లు ఇవ్వడానికి సిద్ధమవుతోందని...
11-08-2026 06:49 PM
చెప్పుల భోగయ్య ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. 2024 డిసెంబర్ 21న పాతపట్నం నియోజకవర్గంలోని కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు
11-08-2026 06:29 PM
గతంలో వైఎస్. జగన్ హయాంలో 50,800 కనెక్షన్లను ఆక్వా జోన్‌లోకి తెచ్చి ఐదేళ్లలో రూ.3,640 కోట్ల విద్యుత్ రాయితీ ఇచ్చి ఆక్వా రంగానికి వెన్నుదన్నుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.
11-08-2026 04:54 PM
డీఎస్సీ అక్రమాలపై ప్రజల్లో చర్చ మొదలవడంతో ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, ఆంక్షలకు పాల్పడుతోందని కాకాణి ఆరోపించారు.
11-08-2026 04:51 PM
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే క్యాష్, సూట్‌కేస్, రాజేష్‌, లోకేష్‌ సంస్కృతి నడుస్తోంది. క్యాష్‌ను సూట్‌కేస్‌లో పెట్టి రాజేష్ ద్వారా నారా లోకేష్‌కు పంపిస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులు
11-08-2026 04:27 PM
డీఎస్సీ అంశంపై వైఎస్సార్‌సీపీ చేపడుతున్న ఆందోళనలకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణను చూసి ఓర్వ లేక ప్రభుత్వం అధికారంతో  అడ్డుకోవడానికి దిగజారిపోయింది
11-08-2026 03:51 PM
వైయ‌స్ఆర్‌సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు శీలం రమేశ్‌ మాట్లాడుతూ.. రాజకీయ పలుకుబడితో అనర్హులకు ప్రయోజనం కల్పించి, అర్హులైన నేతన్నలను పక్కన పెడితే సహించేది లేదన్నారు
11-08-2026 02:44 PM
ట్రిబ్యునల్స్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మంచి బిల్లును తీసుకొచ్చిందని పేర్కొంటూ, బిల్లుకు వైయ‌స్ఆర్‌సీపీ మద్దతు ప్రకటించారు.  
11-08-2026 02:31 PM
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజలకు సంబంధించిన అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధులు అనుసరించాల్సిన కార్యాచరణపై వైయస్‌...
11-08-2026 02:03 PM
రాజమండ్రి నడిబొడ్డున డాక్టర్ ప్రియాంకపై అతి కిరాతకంగా కారు ఎక్కించి హత్య చేస్తే, మూడు రోజుల పాటు ఈ అంశాన్ని వెలుగులోకి రాకుండా ఎవరు కప్పిపుచ్చారు?
11-08-2026 12:56 PM
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై తాను వ్యంగ్యంగా పెట్టిన పోస్టుకు సంబంధించి రెండు కేసులు నమోదు చేయడాన్ని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
11-08-2026 12:43 PM
పాలడుగు భాను, పిట్టా రవి నివాసానికి వెళ్లిన టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు.
11-08-2026 12:38 PM
డీఎస్సీ సహా ఉద్యోగ నియామకాల వ్యవహారాల్లో చోటుచేసుకున్న అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని కొడాలి నాని తెలిపారు. మీడియాను, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని
11-08-2026 12:24 PM
ర్యాలీకి భద్రత కల్పించిన ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందిని చంద్రగిరి పోలీసులు రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో
11-08-2026 12:16 PM
విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించే పరిస్థితి లేని కూటమి ప్రభుత్వం డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి మాత్రం అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని కాకాణి...

Pages

Back to Top