స్టోరీస్

23-06-2026

23-06-2026 09:14 PM
ప్రజాదర్బార్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు పలువురితో సెల్ఫీలు...
23-06-2026 07:30 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దళితుల పరిస్ధితి ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనం క్రాంతి కుమార్ ఆత్మహత్య. ఈ రెండేళ్లలో 17 మంది దళిత యువకులు ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయారు.
23-06-2026 07:26 PM
బీఎల్‌వోలతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని ఆయన ఆదేశించారు
23-06-2026 07:23 PM
 ఈ కేసులో కనీస చట్టపరమైన నిబంధనల
23-06-2026 04:49 PM
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, ఇప్పటివరకు పలువురు దళితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
23-06-2026 04:43 PM
రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం దామాషా ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. రైతులకు న్యాయం జరిగేలా ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలు, ఒప్పందాల...
23-06-2026 03:48 PM
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరిన తర్వాతే తమ విద్యాసంస్థలపై అధికారులు గంటల తరబడి సోదాలు నిర్వహించారని చెప్పారు.
23-06-2026 03:30 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉపయోగించిన పదజాలాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. ఇతరులను విమర్శించే ముందు తమ నాయకుల వ్యాఖ్యలను కూడా పరిశీలించుకోవాలని హితవు పలికారు
23-06-2026 03:26 PM
పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుత రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన వైయ‌స్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య రాజకీయాలకు
23-06-2026 03:16 PM
వ్య‌వ‌సాయాధారిత రాష్ట్రం మ‌న ఆంధ్రప్ర‌దేశ్‌. దాదాపు 65 శాతం కుటుంబాలు వ్య‌వ‌సాయాన్ని న‌మ్ముకుని జీవ‌నం సాగిస్తుంటాయి. ఇలాంటి వ్య‌వ‌సాయ రంగాన్ని కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక పూర్తిగా నిర్వీర్యం చేసేసింది...
23-06-2026 03:08 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కూడా కూటమి నేతలు వదలడం లేదు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న కొత్తూరు తాడేపల్లిలో పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లను ఇష్టం వచ్చినట్లు తవ్వేసి
23-06-2026 03:00 PM
గాదె సాయికృష్ణ లాక‌ప్‌డెత్ పై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచార‌ణ న‌త్త‌న‌డ‌క‌న, నిందితులైన పోలీస్ అధికారుల‌ను కాపాడ‌టానికి సాగుతున్న‌ట్టుగా ఉంది. గ‌త నెల 9 నుంచి కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ సీసీ...
23-06-2026 12:47 PM
గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మృతి చెందిన త్రిష, రత్నకుమారి, పవిత్ర కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.50,000 చొప్పున మొత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు
23-06-2026 12:37 PM
బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ తక్షణ స్పందన లేకపోవడం, ఫిర్యాదు స్వీకరణలో ఆలస్యం జరగడం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది
23-06-2026 12:28 PM
వైయ‌స్‌ జగన్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, ఆ పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఎవరూ దెబ్బతీయలేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, శాంతిభద్రతల అంశాలు, అభివృద్ధి...
23-06-2026 11:00 AM
గతంలో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉండేది. అయితే, కొత్త జీఓల ద్వారా వారిని పరీక్ష నుంచి మినహాయించారు. నియామకాలు పూర్తయ్యాక మళ్లీ పాత విధానాన్నే పునరుద్ధరిస్తూ
23-06-2026 10:46 AM
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, రాజకీయ ప్రస్థానం అన్నీ చిరంజీవి ప్రభావంతోనే వచ్చాయని జక్కంపూడి రాజా అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, అవి వ్యక్తిగత స్థాయికి దిగజారకూడదని ఆయన స్పష్టం...
23-06-2026 10:19 AM
ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైయస్‌ జగన్‌ కోరారు. అలాగే ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలని సూచించారు
23-06-2026 10:07 AM
దళిత నాయకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ చనిపోవడానికి కారణం అందరికీ తెలిసిందే. అనేక మంది కోసం ఉద్యమాలు చేసిన నాయకుడి కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం, అదీ వ్యవస్థలు కాపాడే పోలీసుల...
23-06-2026 09:59 AM
కాపు యువకుడు గాదె సాయికృష్ణ, మాదిగ యువకుడు క్రాంతికుమార్‌, అలాగే కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ, విజయనగరం జిల్లాలో కళావతి, శ్రీకాకుళం జిల్లాలో తిరుపతమ్మ సహా ఈ రాష్ట్రంలో జరిగిన లాకప్‌డెత్‌లు, ఆ...

22-06-2026

22-06-2026 06:50 PM
డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలు, అవినీతిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బయటపెట్టినందుకే ఆయనకు చెందిన విద్యాసంస్థలపై ప్రభుత్వం తనిఖీల పేరుతో కక్షసాధింపు చర్యలకు దిగింది.
22-06-2026 04:43 PM
 విజయవాడ, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్, గాదె సాయికృష్ణ మరణం, పోలీసుల దారుణ వేధింపులు తాళలేక దళిత యువకుడు క్రాంతికుమార్‌ ఆత్మహత్య, కర్నూలు జిల్లాకు చెందిన దళిత మహిళ గంగమ్మ, విజయనగరం జిల్లా...
22-06-2026 04:18 PM
విజయవాడలో గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్, అలాగే పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. రక్షించాల్సిన పోలీసు స్టేషన్‌లోనే నేరస్తులుగా ముద్ర వేసి భక్షించే...
22-06-2026 04:11 PM
చంద్రబాబు, నారా లోకేష్, పవన్‌ సహా జనసేన ఎమ్మెల్యేలందరిపైనా పదుల సంఖ్యలో క్రిమినల్‌ కేసులున్నాయని,  ఆయనే క్రిమినల్స్‌ని పెంచి పోషిస్తున్నాడన్న  కారుమూరు వెంకటరెడ్డి, క్రిమినల్స్‌కి తొక్కి పెట్టి నార...
22-06-2026 03:34 PM
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 56 వేల మంది కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుందన్నారు.
22-06-2026 02:15 PM
ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల భద్రతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సేవలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
22-06-2026 01:13 PM
ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ అత్యవసరంగా మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శ్రీ వైయస్ జగన్ కోరారు.
22-06-2026 01:10 PM
రైతు కుటుంబాలు ఒకవైపు అప్పుల భారంతో కుప్పకూలిపోతుంటే, మరోవైపు ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా ప్రచారాలకే పరిమితమైందన్నారు. అన్నం పెట్టే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని,
22-06-2026 01:02 PM
24వ తేదీన వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కోటిన్నర రూపాయలకు పైగా నిధులు మంజూరు...
22-06-2026 08:30 AM
చంద్రబాబు గారు.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్ధలు కొడుతున్నారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అయినా.. మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలైనా అన్నీ మోసాలే. మా ప్రభుత్వం 2019 నుంచి 2024...

Pages

Back to Top