Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సాయికృష్ణ కేసులో తమిళనాడు తరహాలో దోషులకు ఉరిశిక్ష పడాలి
తడిగుడ్డతో గొంతులు కోసే దుర్మార్గుడు చంద్రబాబు:
అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం అంతులేని దోపిడీ
కేవీఆర్, రావణ్కు న్యాయ సహాయం
కృష్ణమ్మనూ కొల్లగొడుతున్న పచ్చ మాఫియా
ప్రజా హక్కుల కోసం పోరాడిన మహనీయులకు ఘన నివాళి
మావిగన్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది
ఎస్సీ సెల్ నాయకుడు జేమ్స్కు ఘన నివాళి
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు
వైయస్ జగన్ చొరవతోనే కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
స్టోరీస్
04-07-2026
సాయికృష్ణ కేసులో తమిళనాడు తరహాలో దోషులకు ఉరిశిక్ష పడాలి
04-07-2026 08:06 PM
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హృదయవిదారక ఘటన. ఒక యువకుడిని పోలీస్ కస్టడీలో హింసించి చంపడమే కాకుండా, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం జరిగిందనే...
తడిగుడ్డతో గొంతులు కోసే దుర్మార్గుడు చంద్రబాబు:
04-07-2026 08:02 PM
"ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకుని, రాజకీయంగా ఎదిగిన తర్వాత.. చంద్రబాబూ, మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులను ఎవరికైనా చూపించారా? వారిని హైదరాబాద్ పిలిపించి భోజనం పెట్టి ప్రేమగా పలకరించారా?...
అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం అంతులేని దోపిడీ
04-07-2026 07:54 PM
తాడేపల్లి: "అమరావతి రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అంతులేని అప్పులు, సాగిస్తున్న దోపిడీ, రైతుల పట్ల చూపిస్తున్న అరాచకాలపై వైయస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మం
కేవీఆర్, రావణ్కు న్యాయ సహాయం
04-07-2026 06:21 PM
అమరావతి నిర్మాణంలో అవినీతి, మావిగన్పై జరుగుతున్న చర్చ, డీఎస్సీ–2025 స్కామ్, దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు, గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వంటి అంశాల నుంచి డైవర్షన్ కోసమే ఆ అరెస్టులు జరిగాయని
కృష్ణమ్మనూ కొల్లగొడుతున్న పచ్చ మాఫియా
04-07-2026 04:34 PM
వైయస్ జగన్ హయాంలో ప్రభుత్వమే ఇసుక రీచ్లను నిర్వహించి పేదలకు ఉచితంగా ఇసుక అందించినా, రీచ్ల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరింది.
ప్రజా హక్కుల కోసం పోరాడిన మహనీయులకు ఘన నివాళి
04-07-2026 04:15 PM
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ సమాజంలో ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని
మావిగన్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది
04-07-2026 02:13 PM
పెనుమాక రైతుల పిలుపు మేరకే తాము వెళ్లామని, అక్కడ తమపై దాడి చేసి తిరిగి తప్పును వైయస్ఆర్సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు
ఎస్సీ సెల్ నాయకుడు జేమ్స్కు ఘన నివాళి
04-07-2026 01:21 PM
జేమ్స్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు
04-07-2026 01:15 PM
విజయవాడ, గుడివాడ, కైకలూరు, గుంటూరు, నందిగామ, తిరువూరు, కాకినాడ తదితర ప్రాంతాల్లో రంగా విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు
వైయస్ జగన్ చొరవతోనే కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
04-07-2026 12:52 PM
వైయస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ పనులు పునఃప్రారంభం కావడం శుభపరిణామమే అయినప్పటికీ
నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
04-07-2026 12:46 PM
ప్రకాశం జిల్లా : అద్దంకి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వైయస్ఆర్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో
రోశయ్య ఆర్థిక క్రమశిక్షణ నేటి పాలకులకు ఆదర్శం
04-07-2026 12:19 PM
ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన రోశయ్య అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి సమర్థవంతంగా సమాధానాలు ఇచ్చేవారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అదే స్థాయిలో ప్రశ్నించేవారని వెలంపల్లి...
అల్లూరి ఆశయాలు యువతకు స్ఫూర్తి..
04-07-2026 12:03 PM
ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవను చాటారు. అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావాలు భావితరాలకు ఆదర్శమని కేకే రాజు పేర్కొన్నారు.
మహనీయులకు వైయస్ జగన్ నివాళి..
04-07-2026 11:22 AM
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వైయస్ జగన్ ట్విట్టర్లో స్పందిస్తూ.. "అల్లూరి.. ఈ పేరే ఒక స్ఫూర్తి.. ధైర్యసాహసాలకు ప్రతీక. దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ పాలకుల తూటాలకు...
మీ ప్రభుత్వ అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్కు శ్రీకారం
04-07-2026 11:06 AM
మీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ముందస్తు అనుమతులు, నిరంతర కృషి వల్లే ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిందని ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంత యువత, కుటుంబాల కోసం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని ఆయన ఆ...
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కడప ఉక్కు పరిశ్రమ మైలురాయి
04-07-2026 11:01 AM
అమరావతి: వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ (స్టీల్ ప్లాంట్) నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు.
03-07-2026
కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులకు ఘోర అన్యాయం
03-07-2026 10:11 PM
కందుకూరు:పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘మావిగన్’ పేరెత్తితే టీడీపీ కూటమిలో వణుకు
03-07-2026 10:04 PM
ఒకప్పుడు ప్రపంచ స్థాయి నగరం అన్న చంద్రబాబు, ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం అమరావతిని ఒక ’చిన్న మున్సిపాలిటీ’ అనడం చంద్రబాబు ద్వంద్వ విధానానికి నిదర్శనమని చెప్పారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో జాప్యాన్ని వెంటనే నివారించాలి
03-07-2026 03:48 PM
కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జూన్ 15 నుంచి ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ, బీఎల్ఓల కొరత, డిప్యూటేషన్లు, సాంకేతిక సమస్యలు, కంప్యూటర్పై అవగాహన లేకపోవడం
రోజురోజుకీ ముదురుతున్న పొగాకు రైతుల సంక్షోభం
03-07-2026 03:41 PM
రైతులు ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదని నాగిరెడ్డి విమర్శించారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు నిర్వహించి మార్కెట్లో పోటీ
మావిగన్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి
03-07-2026 03:37 PM
అమరావతి, మావిగన్ మధ్య తేడాను వైయస్ జగన్ ఇప్పటికే పలుమార్లు వివరించారని సజ్జల అన్నారు. ప్రభుత్వ భూములతో, ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పోర్టు, విమానాశ్రయం, జాతీయ రహదారుల అనుసంధానంతో తక్కువ...
వైయస్ఆర్ విగ్రహాలపై వరుస దాడులు
03-07-2026 03:31 PM
పైడిపాలెం రిజర్వాయర్ గెస్ట్ హౌస్ వద్ద విగ్రహం చేయి ధ్వంసం..
ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పిద్దాం
03-07-2026 03:24 PM
ప్రజల ఓటు హక్కు పరిరక్షణే వైయస్ఆర్సీపీ లక్ష్యమని పేర్కొన్న ఆమె, గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికీ ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు విస్తృతంగా
కంభం రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
03-07-2026 03:00 PM
మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు
దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై టీడీపీ వైఖరి ఏంటి?
03-07-2026 02:57 PM
ఈ అంశంపై టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు
కూటమి రెండేళ్ల పాలన అట్టర్ ఫెయిల్యూర్...
03-07-2026 02:05 PM
దేశంలో, రాష్ట్రంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా అది 'నా వల్లే' అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. హైటెక్ సిటీ, చార్మినార్, సెల్ ఫోన్ అన్నీ తన వల్లే వచ్చాయనడానికి ఆయన వెనకాడరు
పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం
03-07-2026 01:17 PM
పొగాకు కొనుగోళ్లలో సిఫార్సులు, పలుకుబడి ఆధారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అనుకూల వ్యక్తుల బేళ్లను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు
దళితులపై దాడులకు నిరసనగా వైయస్ఆర్సీపీ సంతకాల సేకరణ
03-07-2026 01:02 PM
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని సాకే శైలజానాథ్ అన్నారు
రాష్ట్ర రాజధానిగా ‘మావిగన్’ బెటర్
03-07-2026 12:42 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న అమరావతి ప్రాజెక్టు ప్రజల సొమ్మును వృథా చేయడానికే తప్ప రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపయోగపడదని
విశాఖ పోర్టు కాలుష్యంపై వైయస్ఆర్సీపీ ఆందోళన బాట
03-07-2026 12:17 PM
పోర్టు కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక థీమ్తో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »