స్టోరీస్

24-06-2026

24-06-2026 09:48 PM
తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి టీడీపీ కండువాలు...
24-06-2026 09:42 PM
రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కూటమి పాలనలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయి
24-06-2026 05:54 PM
 కృష్ణలంక పీఎస్‌లో ఏడాది నుంచి సీసీ టీవీ ఫుటేజ్‌ మాయం చేశారంటే దాని అర్థం ఏడాది నుంచి ఎన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగాయో? ఎంతమందిని లాకప్‌లో చంపేశారో.. అన్న అనుమానం వస్తోంది. సిట్‌ దర్యాప్తు...
24-06-2026 05:23 PM
దాడి ఘటన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నేరాలపై పోలీసులు నిష్క్రియంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే చర్యలు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు
24-06-2026 04:59 PM
రేపిస్ట్‌ని, రౌడీషీట‌ర్ల‌ను ఎంక‌రేజ్ చేయ‌న‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియా ముందు మాట్లాడి తాను చ‌ట్టానికి, న్యాయానికి క‌ట్టుబ‌డిన వ్య‌క్తిగా క‌ల‌రింగ్ ఇచ్చాడు. ఎల్లో మీడియా కూడా సాయికృష్ణని 23 కేసులున్న...
24-06-2026 04:47 PM
ఆలయ కార్యక్రమం అనంతరం వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల ఆయన మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని...
24-06-2026 01:05 PM
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు
24-06-2026 12:57 PM
రజకులను సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించిన ఘనత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలదేనని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రజకులపై దాడులు,
24-06-2026 12:46 PM
గంగులకుంట కేశవరెడ్డిపై జరిగిన హత్యాయత్నం దారుణమని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా దాడి జరగడం అత్యంత ఆందోళనకరమని ఆయన అన్నారు
24-06-2026 12:40 PM
ఉయ్యూరు, తాడిగడప ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌ విగ్రహాల ధ్వంసం ఘటనలను కూడా వారు ప్రస్తావించారు. ఇవన్నీ రాజకీయ ద్వేషంతో జరుగుతున్న చర్యలని ఆరోపించారు.
24-06-2026 12:16 PM
తూర్పుగోదావరి జిల్లా:  రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
24-06-2026 11:58 AM
గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, వైయ‌స్ జగన్ పాలనపై నమ్మకంతో వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నట్లు తెలిపారు
24-06-2026 10:31 AM
‘‘వైద్య రంగంలో విశిష్ట సేవలకుగాను డా.నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారం, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరికొందరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు జాతికి గర్వకారణం
24-06-2026 10:27 AM
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌–324 ప్రకారం ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా, రాజకీయ ప్రభావం లేకుండా పనిచేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదులో గుర్తు చేశారు
24-06-2026 10:15 AM
ఇటీవల ఆయన మృతి చెందిన నేపథ్యంలో కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు.

23-06-2026

23-06-2026 09:27 PM
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. విపక్షానికి చెందిన నాయకులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.
23-06-2026 09:21 PM
నరసరాపుపేట: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టగలరు కానీ, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణను ఏమాత్రం తగ్గించలేరని, 2029లో ఆయన తిర
23-06-2026 09:14 PM
ప్రజాదర్బార్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు పలువురితో సెల్ఫీలు...
23-06-2026 07:30 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దళితుల పరిస్ధితి ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనం క్రాంతి కుమార్ ఆత్మహత్య. ఈ రెండేళ్లలో 17 మంది దళిత యువకులు ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయారు.
23-06-2026 07:26 PM
బీఎల్‌వోలతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని ఆయన ఆదేశించారు
23-06-2026 07:23 PM
 ఈ కేసులో కనీస చట్టపరమైన నిబంధనల
23-06-2026 04:49 PM
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, ఇప్పటివరకు పలువురు దళితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
23-06-2026 04:43 PM
రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం దామాషా ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. రైతులకు న్యాయం జరిగేలా ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలు, ఒప్పందాల...
23-06-2026 03:48 PM
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరిన తర్వాతే తమ విద్యాసంస్థలపై అధికారులు గంటల తరబడి సోదాలు నిర్వహించారని చెప్పారు.
23-06-2026 03:30 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉపయోగించిన పదజాలాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. ఇతరులను విమర్శించే ముందు తమ నాయకుల వ్యాఖ్యలను కూడా పరిశీలించుకోవాలని హితవు పలికారు
23-06-2026 03:26 PM
పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుత రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన వైయ‌స్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య రాజకీయాలకు
23-06-2026 03:16 PM
వ్య‌వ‌సాయాధారిత రాష్ట్రం మ‌న ఆంధ్రప్ర‌దేశ్‌. దాదాపు 65 శాతం కుటుంబాలు వ్య‌వ‌సాయాన్ని న‌మ్ముకుని జీవ‌నం సాగిస్తుంటాయి. ఇలాంటి వ్య‌వ‌సాయ రంగాన్ని కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక పూర్తిగా నిర్వీర్యం చేసేసింది...
23-06-2026 03:08 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కూడా కూటమి నేతలు వదలడం లేదు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న కొత్తూరు తాడేపల్లిలో పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లను ఇష్టం వచ్చినట్లు తవ్వేసి
23-06-2026 03:00 PM
గాదె సాయికృష్ణ లాక‌ప్‌డెత్ పై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచార‌ణ న‌త్త‌న‌డ‌క‌న, నిందితులైన పోలీస్ అధికారుల‌ను కాపాడ‌టానికి సాగుతున్న‌ట్టుగా ఉంది. గ‌త నెల 9 నుంచి కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ సీసీ...
23-06-2026 12:47 PM
గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మృతి చెందిన త్రిష, రత్నకుమారి, పవిత్ర కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.50,000 చొప్పున మొత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు

Pages

Back to Top