Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రోజురోజుకీ ముదురుతున్న పొగాకు రైతుల సంక్షోభం
మావిగన్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి
వైయస్ఆర్ విగ్రహాలపై వరుస దాడులు
ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పిద్దాం
కంభం రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై టీడీపీ వైఖరి ఏంటి?
కూటమి రెండేళ్ల పాలన అట్టర్ ఫెయిల్యూర్...
పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం
దళితులపై దాడులకు నిరసనగా వైయస్ఆర్సీపీ సంతకాల సేకరణ
రాష్ట్ర రాజధానిగా ‘మావిగన్’ బెటర్
స్టోరీస్
03-07-2026
రోజురోజుకీ ముదురుతున్న పొగాకు రైతుల సంక్షోభం
03-07-2026 03:41 PM
రైతులు ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదని నాగిరెడ్డి విమర్శించారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు నిర్వహించి మార్కెట్లో పోటీ
మావిగన్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి
03-07-2026 03:37 PM
అమరావతి, మావిగన్ మధ్య తేడాను వైయస్ జగన్ ఇప్పటికే పలుమార్లు వివరించారని సజ్జల అన్నారు. ప్రభుత్వ భూములతో, ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పోర్టు, విమానాశ్రయం, జాతీయ రహదారుల అనుసంధానంతో తక్కువ...
వైయస్ఆర్ విగ్రహాలపై వరుస దాడులు
03-07-2026 03:31 PM
పైడిపాలెం రిజర్వాయర్ గెస్ట్ హౌస్ వద్ద విగ్రహం చేయి ధ్వంసం..
ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పిద్దాం
03-07-2026 03:24 PM
ప్రజల ఓటు హక్కు పరిరక్షణే వైయస్ఆర్సీపీ లక్ష్యమని పేర్కొన్న ఆమె, గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికీ ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు విస్తృతంగా
కంభం రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
03-07-2026 03:00 PM
మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు
దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై టీడీపీ వైఖరి ఏంటి?
03-07-2026 02:57 PM
ఈ అంశంపై టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు
కూటమి రెండేళ్ల పాలన అట్టర్ ఫెయిల్యూర్...
03-07-2026 02:05 PM
దేశంలో, రాష్ట్రంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా అది 'నా వల్లే' అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. హైటెక్ సిటీ, చార్మినార్, సెల్ ఫోన్ అన్నీ తన వల్లే వచ్చాయనడానికి ఆయన వెనకాడరు
పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం
03-07-2026 01:17 PM
పొగాకు కొనుగోళ్లలో సిఫార్సులు, పలుకుబడి ఆధారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అనుకూల వ్యక్తుల బేళ్లను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు
దళితులపై దాడులకు నిరసనగా వైయస్ఆర్సీపీ సంతకాల సేకరణ
03-07-2026 01:02 PM
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని సాకే శైలజానాథ్ అన్నారు
రాష్ట్ర రాజధానిగా ‘మావిగన్’ బెటర్
03-07-2026 12:42 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న అమరావతి ప్రాజెక్టు ప్రజల సొమ్మును వృథా చేయడానికే తప్ప రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపయోగపడదని
విశాఖ పోర్టు కాలుష్యంపై వైయస్ఆర్సీపీ ఆందోళన బాట
03-07-2026 12:17 PM
పోర్టు కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక థీమ్తో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహిళలపై అఘాయిత్యాలను సహించేది లేదు
03-07-2026 12:09 PM
గత ఒకటిన్నర సంవత్సరాలుగా చంద్రకళ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి నరకయాతన అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
03-07-2026 12:01 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో స్కూళ్లు ప్రారంభమైన తొలి రోజే ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్లు, బూట్లు, సాక్సులు,...
ఇకపై ఇంకెన్ని కష్టాలో..ఏఐ ఆధారిత ఈ–క్రాప్ అట!
03-07-2026 11:43 AM
జూలై మొదటి వారం వచ్చినా ఇప్పటివరకు అధికారికంగా నమోదు ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. ఖరీఫ్ సాగు లక్ష్యం 77.10 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి
‘ఎస్ఐఆర్' ప్రక్రియలో తీవ్ర లోపాలు
03-07-2026 10:14 AM
బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ ఓ) ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని చెప్తున్నప్పటికీ, వాస్తవానికి సంబంధిత ఓటర్లు వాటిని అందుకో లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతు న్నాయి. ప్రతి ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారాన్ని...
02-07-2026
కూటమి పాలనలో ఉపాధి కూలీలకు ఘోర అన్యాయం
02-07-2026 08:21 PM
"నిత్యం ప్రధాని మోదీని కీర్తించే చంద్రబాబు... కూటమిలో అత్యధిక ఎంపీలున్నా మన రాష్ట్ర కూలీల గురించి ఎందుకు నోరెత్తడం లేదు?".
కూటమి పాలనంతా షూటింగ్లు, సెట్టింగ్లు, ఈవెంట్లు, డ్రామాలు
02-07-2026 08:04 PM
జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా సీఎం చంద్రబాబు నెల్లూరు పర్యటన సాగింది.
ఉపాధి హామీ కూలీలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం
02-07-2026 04:20 PM
గతంలో ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు భరించేది. ఇప్పుడు 60:40 విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాలపై భారీ భారం మోపారు
హోంమంత్రి పదవికి అనిత రాజీనామా చేయాలి
02-07-2026 04:16 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. వైయస్ఆర్సీపీనాయకులు, మాజీ మంత్రుల కార్ల మీద టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా హోంమంత్రి అనిత నుంచి స్పందన లేదు.
గిరిజన మహిళపై దాడి అమానుషం..
02-07-2026 04:10 PM
బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అన్ని విధాలుగా పోరాడుతామని హామీ ఇచ్చారు.
దేవుడి భూములు దేవుడికే చెందాలి..
02-07-2026 02:35 PM
తిమ్మాపురం గ్రామంలోని దేవాదాయ శాఖకు చెందిన భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేవగుడిలో వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం..
02-07-2026 02:22 PM
వైయస్ఆర్ జిల్లా : జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం కావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
క్రాంతికుమార్ కుటుంబానికి అండగా ఉంటాం
02-07-2026 02:09 PM
క్రాంతికుమార్ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. ఇక్కడ హృదయ విదారకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు ముగ్గురు పిల్లలు. అందరూ కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు.
తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి తప్పిన ప్రమాదం
02-07-2026 12:04 PM
గనమల నియోజకవర్గం సి.బండమీదపల్లి గ్రామం వద్ద ఘటన జరిగింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సంస్థకు చెందిన టిప్పర్గా గుర్తించారు
శ్రీకాళహస్తిలో ఇసుక, మట్టి మాఫియా బీభత్సం..
02-07-2026 11:51 AM
ఇటీవల తండ్రి, కొడుకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే, ఇప్పుడు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మురళి కూడా మట్టి మాఫియా కారణంగా మృతి చెందడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు
దేవగుడిలో వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం..
02-07-2026 11:45 AM
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన నిర్వహించిన "చలో జిందాల్" కార్యక్రమంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు
నేడు క్రాంతి కుమార్ ఇంటికి వైయస్ జగన్
02-07-2026 09:45 AM
సీఐ నాగరాజు వేధింపులతో క్రాంతికుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన చావుకు కృష్ణలంక సీఐ కారణమంటూ సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
01-07-2026
రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేలుతోంది’
01-07-2026 10:38 PM
రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, విత్తనాలు, యూరియా కొరత మొదలు అన్నీ సమస్యలే అని, ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని శ్రీ వైయస్ జగన్ చెప్పారు. తీవ్ర కష్టాల్లో ఆక్వా రంగం ఉందని, నష్టాల్లో ఆ...
పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని జూపూడి ప్రభాకర రావు పరామర్శ
01-07-2026 06:11 PM
పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వారి నివాసంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు పరామర్శించారు.
కర్నూలు జీజీహెచ్ నుంచి తొలగించిన పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటా
01-07-2026 06:07 PM
కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు జీజీహెచ్లో శానిటేషన్ పనుల కాంట్రాక్ట్ను పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించిన అనంతరం, ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »