స్టోరీస్

20-07-2026

20-07-2026 07:34 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పోలీసు వ్యవస్థ అనేది ప్రజలకు రక్షణగా ఉండే వ్యవస్థలా కాకుండా, కొంతమంది అధికారుల స్వార్థ ప్రయోజనాల వల్ల జుగుప్స కలిగించేలా తయారైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ...
20-07-2026 07:31 PM
ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం, అధికార పార్టీ నాయకులకు లభిస్తున్న అండదండల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు.
20-07-2026 07:26 PM
రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది, అంటే 2023–24లో నిరుద్యోగిత రేటు 4.1 శాతంగా ఉండగా, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదలైన తొలి వార్షిక ‘పీరియాడిక్‌ లేబర్‌...
20-07-2026 04:37 PM
కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను ప్రజలకు చూపించాలని, క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను పరిశీలించాలని ఆయన సూచించారు
20-07-2026 04:33 PM
వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వస్తుందని ముద్రగడ బలంగా నమ్మారని పేర్కొన్నారు.
20-07-2026 04:30 PM
దేవనకొండ మండలం బి సెంటర్ గ్రామానికి చెందిన రైతు  కరుణ  మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకొచ్చిన సుమారు 12 క్వింటాళ్ల వేరుశనగ అకాల వర్షానికి పూర్తిగా తడిసి, డ్రైనేజీ నీరు చేరడంతో తీవ్ర నష్టం
20-07-2026 04:17 PM
రాష్ట్రంలో పోలీసులు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు నేరాలు పెరుగుతున్నాయని, ఎస్సీలపై దాడులు కొనసాగుతున్నాయని,
20-07-2026 04:10 PM
గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. బాధిత మహిళను, ఆమె కుటుంబాన్ని మాజీ సీఎం వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా...
20-07-2026 03:31 PM
బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ పార్టీ తరఫున కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా...
20-07-2026 03:27 PM
 దేవినేని అవినాష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్న కార్మికులే నేడు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. రెండు రోజులుగా ధర్నా...
20-07-2026 03:14 PM
మాజీ మంత్రి విడదల రజిని  మాట్లాడుతూ, మహిళపై జరిగిన దాడి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. బాధిత కుటుంబం పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా
20-07-2026 03:03 PM
వేల ఎకరాల్లో నారుమళ్లు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు ఇప్పుడు పంటలు వేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు....
20-07-2026 02:29 PM
నాయకులు జీ.ఎస్. రావు ప్రజా జీవితంలో అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజాసేవకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
20-07-2026 02:22 PM
జగన్ 2.0 సూపర్ యాప్ మన నాయకుడు వైయస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన శక్తివంతమైన అస్త్రం` అని పేర్కొన్నారు
20-07-2026 12:10 PM
పెనగలూరు మండలం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను చిట్వేలి మండలం పెద్దూరు గ్రామం వద్ద గ్రామస్తులు అడ్డుకున్న ఘటనను ప్రస్తావిస్తూ,
20-07-2026 12:04 PM
తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల గొంతు నొక్కే పార్టీ అని విమర్శించిన మార్గాని భరత్, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు
20-07-2026 11:34 AM
రామాయపట్నం పోర్టు సాధించిన అద్భుత ప్రగతికి, తద్వారా లభించనున్న ఆర్థిక వృద్ధికి ఇక్కడికి వస్తున్న భారీ ప్రాజెక్టులే నిదర్శనం. అందులో ఒకటి బీపీసీఎల్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మీస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌...
20-07-2026 11:28 AM
  ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పలు కస్టడీ మరణాలు, పోలీసుల తీరుపై చర్చకు అనుమతించాలని ఆయన నోటీసుల్లో కోరారు. గాదె సాయి కృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతి కుమార్‌, దరియా హుస్సేన్‌

19-07-2026

19-07-2026 08:57 PM
అణగారిన వర్గాల పట్ల వైయస్.జగన్ మరోసారి తన జాలి గుణాన్ని, దయార్థ హృదయాన్ని చాటుకున్నారు. ఓ సరైన నాయకుడి నాయకత్వంలో, ఈ రాజకీయ పార్టీలో పని చేస్తున్నందుకు మా ఎస్సీ విభాగం అంతా ఆత్మసంతృప్తితో, గర్వంగా తల...
19-07-2026 07:06 PM
ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ, వైయస్ జగన్ మానవతా దృక్పథంతో క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు.
19-07-2026 06:58 PM
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా, నాటి ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు హడావుడిగా ఏపీకి వచ్చారు. తమకు కావలసిన...
19-07-2026 05:07 PM
ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారమే జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 6 వారాలు గడిచినా రాష్ట్రంలో 48.3 శాతం లోటు వర్షపాతం  నమోదైంది. ప్రస్తుతం ప్రాక్టికల్‌గా 11 జిల్లాలు మైనస్ 40 శాతం కంటే ఎక్కువ...
19-07-2026 05:01 PM
అనంత‌పురం: రాయలసీమ రైతుల జీవితాధారమైన హంద్రీనీవా ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధుల బృందం ఆగ్రహం వ్యక్తం చేస
19-07-2026 04:52 PM
విశాఖ‌పట్నం: ప్రమాదం జరిగిన వెంట‌నే రెస్క్యూ ఆపరేషన్ చేప‌ట్ట‌కుండా దాదాపు 18 గంట‌ల పాటు ఆలస్యం చేయడం వల్లే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఆరోపించారు.
19-07-2026 04:46 PM
రిజిస్ట్రేషన్ శాఖ అనేది సాధారణ ప్రభుత్వ శాఖ కాదని, భూముల యాజమాన్య హక్కులు, మార్కెట్ విలువలు, నిషేధిత భూముల వివరాలు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ), స్టాంప్ డ్యూటీ వసూళ్లు,...
19-07-2026 03:35 PM
 సీఎం రమేష్‌ తన పీఏ విజయ్‌కుమార్‌నాయుడు పేరిట మే నెలలో రెండున్నర హెక్టార్లు లీజుకు ఇప్పించడంతో పాటు, మరికొందరికి అడ్డగోలుగా పర్మిట్లు ఇచ్చేలా చేశారని గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. అప్పటి నుంచి...

18-07-2026

18-07-2026 06:20 PM
 ప్రజల ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యంగా మారింది. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కలలుగన్న రామాయపట్నం పోర్టును వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించి, వేల...
18-07-2026 06:10 PM
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా
18-07-2026 06:00 PM
ఈ మూడు రోజులు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్‌ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళలుగా హోంమంత్రి, ఎమ్మెల్యే, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పట్టించుకోకపోవడం...
18-07-2026 05:57 PM
 గుంటూరు నగర నడిబొడ్డున ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీ నేత మూర్తి కొడుతుంటే సమాజం తలదించుకోవాల్సి వస్తోంది. ఇంతకంటే ఆటవిక రాజ్యం, విశృంఖలత్వం, బరితెగింపు మరొకటి ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు...

Pages

Back to Top