Form c7
09-02-2019
09-02-2019 03:18 PM
హైదరాబాద్: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జ
09-02-2019 02:55 PM
హైదరాబాద్: వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు.
09-02-2019 12:48 PM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు.
30-01-2019
30-01-2019 07:15 PM
పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రం నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ 23 సీట్లను సాధిస్తుందంటూ టైమ్స్ నౌ సర్వేలో వెల్లడైంది.
27-01-2019
27-01-2019 12:17 PM
హైదరాబాద్ అయిదున్నరేళ్ల కాలంలో బీసీలను అణగదొక్కేలా ప్రవర్తించి ఇప్పుడు జయహో బిసీల సభ నిర్వహించే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంటు సమ
23-01-2019
23-01-2019 03:59 PM
వైయస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంటరీ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్,వుప్పాల వాసుబాబు,మరడా వెంకట మంగారావు,వుప్పాల గోపి, కొరిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం గోళ్లముడిలో వైయస్ఆర్...
20-01-2019
20-01-2019 02:06 PM
విజయవాడ: చంద్రబాబు సర్కార్ నిరుద్యోగులను నిలువునా ముంచిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు.
17-01-2019
17-01-2019 12:11 PM
దర్శి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చిన వైయస్ జగన్కు వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరి సహకారంతో ముందుకు వెళ్తానని చెప్పారు.
17-01-2019 11:54 AM
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కింది స్థాయి నుంచి దిల్లీ స్థాయి వరకూ నడిపించిన ప్రతిపక్ష నేత ఎక్కడా మరో పార్టీని మద్దతిమ్మని తిరగలేదు. స్వరాష్ట్రంలో యువతను ఏకం చేసాడు. ప్రజలను చైతన్య వంతులను చేసాడు....
16-01-2019
16-01-2019 11:33 AM
హైదరాబాద్: జాతీయ స్థాయిలో బిజెపి,కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, బుధవారం మధ్యాహ్నం వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ
13-01-2019
13-01-2019 05:06 PM
ప్రకాశం:ఎన్ఐఏ విచారణ చేపడితే చంద్రబాబుకు ఎందుకంత భయమని వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. టిడిపి నాయకులు, చంద్రబాబు నాయుడి విమర్శలు చూస్తుంటే ఈ కేసులో చం
13-01-2019 10:55 AM
మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగ ఉన్న తెలుగువారందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
11-01-2019
11-01-2019 11:59 AM
1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం,
10-01-2019
10-01-2019 11:28 AM
తిరుపతి: ప్రజా సంకల్పయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.జగన్ రాకతో రేణిగుంట రైల్వేస్టేషన్ పరిసరాలు జనంతో కిక్కి
09-01-2019
09-01-2019 02:28 PM
పాదయాత్రలో వైయస్ఆర్ కుటుంబానికి ఉన్న చరిత్రను వారే బ్రేక్ చేస్తున్నారన్నారు. ప్రజల కోసం వైయస్ జగన్ ఎంత తపన పడుతున్నారో పాదయాత్రలో కలిసిన ప్రజలతో మాట్లాడిన విధానమే నిదర్శనమన్నారు. ఎండ, వాన లెక్క...
09-01-2019 10:40 AM
‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. చరిత్ర సృష్టించాలన్నదే నా లక్ష్యం. ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలోకొస్తే ప్రజలకు ఎంతో మంచి చేయాలన్న ఆశయం ఉంది. ఆ మంచి ఎలాంటిదంటే..
09-01-2019 10:32 AM
రాష్ట్ర రాజకీయ యవనికపై వైఎస్ జగన్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆప్యాయతకు, అనురాగానికి, స్నేహానికీ, రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచారు. జరిగిన ప్రతి సభలో తనదైన ముద్ర వేసుకున్నారు....
08-01-2019
08-01-2019 03:32 PM
శ్రీకాకుళం: ఇన్సూరెన్స్, ఫైన్లు, ఫిట్నెస్ ఫీజుల పేరుతో ప్రభుత్వం నిలువుదోపిడీ చేస్తుందని, ప్రభుత్వ చర్యతో రోడ్డున పడుతున్నామని ఆటోడ్రైవర్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మో
08-01-2019 12:44 PM
న్యూఢిల్లీ: చంద్రబాబు అవినీతిని అంతం చేసి వైయస్ జగన్కు అవకాశం కల్పించాలని వైయస్ఆర్సీపీ తాజా మాజీ ఎంపీ వరప్రసాద్ పిలుపునిచ్చారు. .
08-01-2019 11:23 AM
న్యూఢిల్లీ చంద్రబాబు అన్ని వ్యవస్థలను దోపిడీ కోసమే వాడుకుంటున్నారని వైయస్ఆర్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు..
08-01-2019 11:00 AM
శ్రీకాకుళంఃప్రజల కష్టాలు తీర్చాలనే గొప్ప సంకల్పంతో వైయస్ జగన్ చేస్తున్న సుదీర్ఘ పాదయాత్ర భవిష్యత్తు తరాలకు మార్గదరి అని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నార
08-01-2019 09:56 AM
ప్రతిపక్షనేత తన వెంట నడిచిన వారితోపాటు గ్రామాల్లో బారులు తీరిన ప్రజలను రోజుకు కనిష్టంగా 15 వేల మందిని స్వయంగా కలుసుకున్నారు. 341 రోజుల పాదయాత్రలో ప్రతిపక్ష నేతను కలిసే వారి సంఖ్య 51.15 లక్షలు...
07-01-2019
07-01-2019 01:11 PM
మొదటిగా కరుణమయడివై కదిలావు కడప జిల్లా నుంచి..కారణజన్ముడివై కదిలావు కర్నూలు జిల్లా నుంచి..అనంతమైన ఆశలనిస్తూ కదిలావు అనంతపురం జిల్లా నుంచి..చిరునవ్వుల చిందిస్తూ కదిలావు చిత్తూరు జిల్లా నుంచి.....
07-01-2019 11:57 AM
దయాత్ర ద్వారా వచ్చిన యజ్ఞ ఫలాన్ని వెంకటేశ్వరస్వామి పాదాల కింద పెట్టడానికి వెళ్తుండగా..రాక్షసులు వంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద హిందూత్వ దాడి చేసే నీచపు కుట్రలు పన్నుతున్నారని...
07-01-2019 09:36 AM
పాదయాత్ర సమయంలో నేను ప్రజల్లో ఉంటూ.. ఫలానా చోట నేను ఉంటాను, ఫలానా చోట నేను పడుకుంటానని తెలిసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దారి గుండా పోయే సమయంలో ప్రజలు వచ్చి వారి సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. వినే...
07-01-2019 09:30 AM
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి,...
07-01-2019 09:25 AM
జింకిబద్ర వద్ద టమాటా రైతులు కలిశారు. ఆరుగాలం కష్టించే వీరు అద్భుతమైన దేశవాళీ టమాటాలు పండించడంలో చేయితిరిగినవారు. నాణ్యమైన టమాటాల అధిక దిగుబడి సాధిస్తూనే ఉంటారు. ‘అదేం మాయో కానీ.. అంతవరకు బాగా ఉన్న...
06-01-2019
06-01-2019 07:00 PM
విశాఖపట్నం: అన్నివర్గాల ప్రజలు ఆదరణ ఉన్న ఏకైక నేత వైయస్ జగన్ అని వైయస్ఆర్సీపీ నేతలు పృథ్వీ, కృష్ణుడుఅన్నారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
06-01-2019 04:07 PM
విజయవాడ: నేడు పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్ఆర్సీపీ నేత బాలశౌరి అన్నారు.విజయవాడ వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్య
06-01-2019 04:02 PM
అమరావతి: ఫ్యాన్ గాలికి టీడీపీ పునాదులు కదులుతున్నాయి. ప్రజా సంకల్పయాత్రలో పడుతున్న అడుగులను చూసి చంద్రబాబు పార్టీ నాయకుల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
06-01-2019 01:49 PM
అనంతపురం: ఎన్ఐఏ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పశ్నించారు.
06-01-2019 01:33 PM
శ్రీకాకుళంః చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని వైయస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.
06-01-2019 11:47 AM
శ్రీకాకుళం:నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు,వారి అనుచరులు ఆరున్నర లక్షల కోట్లకు పైగా దోచుకున్నారని వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
05-01-2019
05-01-2019 02:49 PM
ఏపీలో మాత్రం సీపీఎస్ రద్దుపై స్పందించడం లేదన్నారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మరో మూడు నెలలు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు...
05-01-2019 09:54 AM
ఎవరెన్ని అడ్డుంకులు సృష్టించినా మొక్కవోని స్థైర్యంతో, చెదరని ఆత్మవిశ్వాసంతో.. అకుంఠిత దీక్షతో జలయజ్ఞాన్ని కొనసాగించారు. ఐదేళ్లలో రూ.53,205.29 కోట్లను ఖర్చుచేసి 16 ప్రాజెక్టులను పూర్తిగా,
05-01-2019 09:47 AM
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది.
04-01-2019
04-01-2019 06:54 PM
భగవంతుడు.. ప్రజల ఆశీస్సులతో జగన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అన్నారు. జగన్.. పాదయాత్ర ద్వారా కొన్ని లక్షల మంది ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను విన్నారని చెప్పారు. ఆ సమస్యలు రాబోయే రోజుల్లో ఏలా...