Form c7

09-02-2019

09-02-2019 03:18 PM
హైదరాబాద్‌: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జ
09-02-2019 02:55 PM
హైదరాబాద్‌: వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
09-02-2019 12:48 PM
హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు.

30-01-2019

30-01-2019 07:15 PM
పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రం నుంచి వైయస్ఆర్  కాంగ్రెస్ 23 సీట్లను సాధిస్తుందంటూ టైమ్స్ నౌ సర్వేలో వెల్లడైంది.

27-01-2019

27-01-2019 12:17 PM
హైదరాబాద్  అయిదున్నరేళ్ల కాలంలో బీసీలను అణగదొక్కేలా ప్రవర్తించి ఇప్పుడు జయహో బిసీల సభ నిర్వహించే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి లేదని వైయస్ఆర్ కాంగ్రెస్  రాజమండ్రి పార్లమెంటు సమ

23-01-2019

23-01-2019 03:59 PM
వైయస్‌ఆర్‌సీపీ ఏలూరు పార్లమెంటరీ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్,వుప్పాల వాసుబాబు,మరడా వెంకట మంగారావు,వుప్పాల గోపి, కొరిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం గోళ్లముడిలో వైయస్‌ఆర్...

20-01-2019

20-01-2019 02:06 PM
విజయవాడ: చంద్రబాబు సర్కార్‌ నిరుద్యోగులను నిలువునా ముంచిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు.

17-01-2019

17-01-2019 12:11 PM
దర్శి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చిన వైయస్‌ జగన్‌కు వేణుగోపాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరి సహకారంతో ముందుకు వెళ్తానని చెప్పారు.
17-01-2019 11:54 AM
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కింది స్థాయి నుంచి దిల్లీ స్థాయి వరకూ నడిపించిన ప్రతిపక్ష నేత ఎక్కడా మరో పార్టీని మద్దతిమ్మని తిరగలేదు. స్వరాష్ట్రంలో యువతను ఏకం చేసాడు. ప్రజలను చైతన్య వంతులను చేసాడు....

16-01-2019

16-01-2019 11:33 AM
హైదరాబాద్‌:  జాతీయ స్థాయిలో బిజెపి,కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, బుధవారం మధ్యాహ్నం వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ

13-01-2019

13-01-2019 05:06 PM
ప్రకాశం:ఎన్‌ఐఏ విచారణ చేపడితే చంద్రబాబుకు ఎందుకంత భయమని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  ప్రశ్నించారు.  టిడిపి నాయకులు, చంద్రబాబు నాయుడి  విమర్శలు చూస్తుంటే  ఈ కేసులో చం
13-01-2019 10:55 AM
      మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగ ఉన్న తెలుగువారందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

11-01-2019

11-01-2019 11:59 AM
1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం,

10-01-2019

10-01-2019 11:28 AM
తిరుపతి: ప్రజా సంకల్పయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేణిగుంట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.జగన్‌ రాకతో రేణిగుంట రైల్వేస్టేషన్‌ పరిసరాలు జనంతో కిక్కి

09-01-2019

09-01-2019 02:28 PM
పాదయాత్రలో వైయస్‌ఆర్‌ కుటుంబానికి ఉన్న చరిత్రను వారే బ్రేక్‌ చేస్తున్నారన్నారు. ప్రజల కోసం వైయస్‌ జగన్‌ ఎంత తపన పడుతున్నారో పాదయాత్రలో కలిసిన ప్రజలతో మాట్లాడిన విధానమే నిదర్శనమన్నారు. ఎండ, వాన లెక్క...
09-01-2019 10:40 AM
 ‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. చరిత్ర సృష్టించాలన్నదే నా లక్ష్యం. ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలోకొస్తే ప్రజలకు ఎంతో మంచి చేయాలన్న ఆశయం ఉంది. ఆ మంచి ఎలాంటిదంటే..
09-01-2019 10:32 AM
రాష్ట్ర రాజకీయ యవనికపై వైఎస్‌ జగన్‌ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆప్యాయతకు, అనురాగానికి, స్నేహానికీ, రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచారు. జరిగిన ప్రతి సభలో తనదైన ముద్ర వేసుకున్నారు....

08-01-2019

08-01-2019 03:32 PM
శ్రీకాకుళం: ఇన్సూరెన్స్, ఫైన్లు, ఫిట్‌నెస్‌ ఫీజుల పేరుతో ప్రభుత్వం నిలువుదోపిడీ చేస్తుందని, ప్రభుత్వ చర్యతో రోడ్డున పడుతున్నామని ఆటోడ్రైవర్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మో
08-01-2019 12:44 PM
న్యూఢిల్లీ: చంద్రబాబు అవినీతిని అంతం చేసి వైయస్‌ జగన్‌కు అవకాశం కల్పించాలని వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వరప్రసాద్‌ పిలుపునిచ్చారు.  .
08-01-2019 11:23 AM
న్యూఢిల్లీ  చంద్రబాబు అన్ని వ్యవస్థలను దోపిడీ కోసమే వాడుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు..
08-01-2019 11:00 AM
శ్రీకాకుళంఃప్రజల కష్టాలు తీర్చాలనే గొప్ప సంకల్పంతో వైయస్‌ జగన్‌ చేస్తున్న సుదీర్ఘ పాదయాత్ర  భవిష్యత్తు తరాలకు మార్గదరి అని వైయస్‌ఆర్‌సీపీ  సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నార
08-01-2019 09:56 AM
ప్రతిపక్షనేత తన వెంట నడిచిన వారితోపాటు గ్రామాల్లో బారులు తీరిన ప్రజలను రోజుకు కనిష్టంగా 15 వేల మందిని స్వయంగా కలుసుకున్నారు. 341 రోజుల పాదయాత్రలో ప్రతిపక్ష నేతను కలిసే వారి సంఖ్య 51.15 లక్షలు...

07-01-2019

07-01-2019 01:11 PM
మొదటిగా కరుణమయడివై కదిలావు కడప జిల్లా నుంచి..కారణజన్ముడివై కదిలావు కర్నూలు జిల్లా నుంచి..అనంతమైన ఆశలనిస్తూ కదిలావు అనంతపురం జిల్లా నుంచి..చిరునవ్వుల చిందిస్తూ కదిలావు చిత్తూరు జిల్లా నుంచి.....
07-01-2019 11:57 AM
దయాత్ర ద్వారా వచ్చిన యజ్ఞ ఫలాన్ని వెంకటేశ్వరస్వామి పాదాల కింద పెట్టడానికి వెళ్తుండగా..రాక్షసులు వంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్‌మోహన్‌ రెడ్డి మీద హిందూత్వ దాడి చేసే నీచపు కుట్రలు పన్నుతున్నారని...
YS Jagan Exclusive interview With Rajinikanth TV9
07-01-2019 09:36 AM
పాదయాత్ర సమయంలో నేను ప్రజల్లో ఉంటూ.. ఫలానా చోట నేను ఉంటాను, ఫలానా చోట నేను పడుకుంటానని తెలిసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దారి గుండా పోయే సమయంలో ప్రజలు వచ్చి వారి సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. వినే...
07-01-2019 09:30 AM
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి,...
07-01-2019 09:25 AM
జింకిబద్ర వద్ద టమాటా రైతులు కలిశారు. ఆరుగాలం కష్టించే వీరు అద్భుతమైన దేశవాళీ టమాటాలు పండించడంలో చేయితిరిగినవారు. నాణ్యమైన టమాటాల అధిక దిగుబడి సాధిస్తూనే ఉంటారు. ‘అదేం మాయో కానీ.. అంతవరకు బాగా ఉన్న...

06-01-2019

06-01-2019 07:00 PM
విశాఖపట్నం: అన్నివర్గాల ప్రజలు ఆదరణ ఉన్న ఏకైక నేత వైయస్‌ జగన్‌ అని వైయస్‌ఆర్‌సీపీ నేతలు  పృథ్వీ, కృష్ణుడుఅన్నారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
06-01-2019 04:07 PM
విజయవాడ: నేడు పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ నేత బాలశౌరి అన్నారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్య
06-01-2019 04:02 PM
అమరావతి: ఫ్యాన్‌ గాలికి టీడీపీ పునాదులు కదులుతున్నాయి. ప్రజా సంకల్పయాత్రలో పడుతున్న అడుగులను చూసి చంద్రబాబు పార్టీ నాయకుల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
06-01-2019 01:49 PM
అనంతపురం: ఎన్‌ఐఏ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పశ్నించారు.
06-01-2019 01:33 PM
శ్రీకాకుళంః చంద్రబాబు అవినీతి  చక్రవర్తి అని వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.
06-01-2019 11:47 AM
శ్రీకాకుళం:నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు,వారి అనుచరులు ఆరున్నర లక్షల కోట్లకు పైగా దోచుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు.

05-01-2019

05-01-2019 02:49 PM
ఏపీలో మాత్రం  సీపీఎస్ ర‌ద్దుపై స్పందించ‌డం లేద‌న్నారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ ఉద్యోగుల‌కు హామీ ఇచ్చారు. మ‌రో మూడు నెల‌లు ఓపిక ప‌డితే మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు...
05-01-2019 09:54 AM
ఎవరెన్ని అడ్డుంకులు సృష్టించినా మొక్కవోని స్థైర్యంతో, చెదరని ఆత్మవిశ్వాసంతో.. అకుంఠిత దీక్షతో జలయజ్ఞాన్ని కొనసాగించారు. ఐదేళ్లలో రూ.53,205.29 కోట్లను ఖర్చుచేసి 16 ప్రాజెక్టులను పూర్తిగా,
05-01-2019 09:47 AM
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది.

04-01-2019

04-01-2019 06:54 PM
భగవంతుడు.. ప్రజల ఆశీస్సులతో జగన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అన్నారు. జగన్‌.. పాదయాత్ర ద్వారా కొన్ని లక్షల మంది ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను విన్నారని చెప్పారు. ఆ సమస్యలు రాబోయే రోజుల్లో ఏలా...
Back to Top