మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
తెలుగు ప్రజలకు వైయస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
13 Jan 2019 10:55 AM
పంటలు బాగా పండి రైతులు సంతోషంగానూ, ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగ ఉన్న తెలుగువారందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు తమ సొంత గ్రామాలతోఉన్న చెక్కుచెదరని ఆత్మీయతలు, అనుబంధాలకు సంక్రాంతి ప్రతీక అని ఆయన అన్నారు. సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెలు ప్రతి ఒక్కరికి గుర్కుతు వ వస్తాయన్నారు. పంటలు బాగా పండి రైతులు సంతోషంగానూ, ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు సంక్రాంతి పేరు చెబితే అందరికీ గుర్తుకు వస్తాయని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగునేల మీద రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారు సుఖసంతోషాలతో తులతూగాలని కోరుకున్నారు.