మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
చంద్రబాబు అవినీతి అంతం చేద్దాం
08 Jan 2019 12:44 PM
తాజా మాజీ ఎంపీ వరప్రసాద్
న్యూఢిల్లీ: చంద్రబాబు అవినీతిని అంతం చేసి వైయస్ జగన్కు అవకాశం కల్పించాలని వైయస్ఆర్సీపీ తాజా మాజీ ఎంపీ వరప్రసాద్ పిలుపునిచ్చారు. . విభజన చట్టంలోని హామీలను తీసుకురాలేని అసమర్ధుడు చంద్రబాబు అని విమర్శించారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేయాల్సి ఉందన్నారు.
ముడుపుల కోసమే పోలవరాన్ని బాబు తన భుజాన వేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నరేగా పనులను కూడా అవినీతి చేస్తున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు రూ.2 వేల కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు అవినీతిని వినూత్నంగా చేశారన్నారు. పేదలకు వెళ్లాల్సిన రూ.6 లక్షల కోట్లను చంద్రబాబు అవినీతి చేశారని ఆరోపించారు. అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు యత్నం చేస్తున్నారన్నారు.