కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రేణిగుంట రైల్వేస్టేషన్లో వైయస్ జగన్కు ఘనస్వాగతం
10 Jan 2019 11:28 AM
తిరుపతి: ప్రజా సంకల్పయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.జగన్ రాకతో రేణిగుంట రైల్వేస్టేషన్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయింది. ఆశేష ప్రజానీకం ఘన స్వాగతం పలికారు.జై జగన్ అంటూ అభిమానుల నినాదాలతో మారుమోగింది. అక్కడ నుంచి తిరుపతికి పయనమయ్యారు. అటునుంచి పద్మావతి గెస్ట్హౌస్కు చేరుకున్నారు.మధ్యాహ్నం తర్వాత అలిపిరి నుంచి నేరుగా కాలినడక తిరుమలకు చేరుకుంటారు.రాత్రి ఏడుగంటలకు సర్వదర్శనం క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆశీస్సులు పొందుతారు.రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు.రేపు ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు.