స్టోరీస్

09-09-2026

09-09-2026 06:55 PM
మన 5 ఏళ్ల పాలన, చంద్రాబాబుగారి రెండున్నర ఏళ్ల పాలనలో ఎంతో తేడా ఉంది. దీనిపైనే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదు సంవత్సరాల మన పరిపాలనలో నిజంగా ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగరేసుకుని ఫలానావాడు మా నాయకుడు
09-09-2026 06:41 PM
పేపర్ లీకేజ్: మూడు లక్షల రూపాయలకు 120 బిట్లు అమ్ముకుని కోచింగ్ సెంటర్లకు ఇచ్చారు. నవీన్ అనే వ్యక్తికి లీకేజీ వల్లనే కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా?
09-09-2026 06:37 PM
చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టయి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా క్యాండిల్‌ ర్యాలీలు చేయడం సిగ్గుచేటు. ఏదో దేశం కోసం త్యాగం చేసిన నాయకుడికి నివాళులు అర్పించినట్లు 53 దేశాల్లో క్యాండిల్‌ ర్యాలీలు
09-09-2026 06:34 PM
వైయ‌స్‌ జగన్‌ గారి వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోం. మా హుందాతనం చేతకానితనం అనుకోవద్దు. మీరు రాళ్లు వేస్తే మేము బండలు వేయగలం. మీరు పూలు పెడితే మేము పుష్పగుచ్ఛాలు ఇవ్వగలం.
09-09-2026 04:09 PM
ఇలాంటి స్కామ్‌లు నరసరావుపేటకే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌, ఎల్‌ఓసీల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని గోపిరెడ్డి పేర్కొన్నారు.
09-09-2026 04:06 PM
ప్రజలే బలం.. కార్యకర్తలే బలమని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని కాటసాని రామభూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం, ప్రతి వార్డులో వైయ‌స్ఆర్‌సీపీని...
09-09-2026 03:15 PM
నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకర్లవారిపాలెం గ్రామంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీని వీడి 70 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి.
09-09-2026 02:46 PM
మొదట్లో డిఎస్సీలో ఎలాంటి లోపాలు జరగలేదని బుకాయించిన ప్రభుత్వం, ఆ తర్వాత స్వరం మార్చి విచారణ చేస్తామని రోజుకో నాటకం ఆడుతోంది.
09-09-2026 01:17 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలన, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలన మధ్య తేడాపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. ప్రతి కార్యకర్త సగర్వంగా ప్రజల ముందుకు వెళ్లి తమ ప్రభుత్వ పాలన...
09-09-2026 12:53 PM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
09-09-2026 12:41 PM
కార్యాలయానికి వేసిన తాళాలు తీసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాళాలు వేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు..
09-09-2026 09:56 AM
బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కాను­న్నా­రు.
09-09-2026 09:53 AM
మెగా డీఎస్సీలో ఎంపికైన పీవీసీహెచ్‌ బసవేశ్వరరావు మార్కాపురం (ఉమ్మడి ప్రకాశం) జిల్లా పుల్లలచెరువు మండలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌
09-09-2026 09:50 AM
 ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఈ లెక్కన ఏడాదికి రూ.7,200...

08-09-2026

08-09-2026 08:36 PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే వెన్నుపోటు కూటమి పార్టీ వైయస్. జగన్‌ గారి గురించి మాట్లాడుతున్నారని.. దమ్ముంటే డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని  బూడి మత్యాలనాయడు డిమాండ్...
08-09-2026 08:31 PM
మోసం చేయడం కోసమే మూడు దశల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. మొదటి దశలో ముంతాజ్ హోటల్ కు ఉన్న 24 ఎకరాల సర్వే నంబర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, తిరుమల ఆధ్యాత్మికత కోసమేనని గొప్పలు చెప్పుకున్నారు
08-09-2026 05:02 PM
వైయ‌స్ఆర్‌సీపీకి కార్యకర్తలే అసలైన బలం, వెన్నెముక అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్త కృషిని అభినందించారు.
08-09-2026 04:54 PM
నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి, వివిధ...
08-09-2026 04:50 PM
తాడేప‌ల్లి: రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగాల కుంభకోణంపై విజిలెన్స్ ఎంక్వయిరీ కాదు, వెంటనే సీబీఐ ఎంక్వయిరీ జరగాలన్నదే వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన డిమాండ్.
08-09-2026 04:37 PM
 వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీలో చేసిన మోసాలు పూర్తి సాక్ష్యాధారాలతో బయట పడటంతో సమాధానం చెప్పుకోలేక, ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను మీడియా ముందుకు నెట్టి పచ్చి, వారితో పచ్చి అబద్ధాలు...
08-09-2026 02:59 PM
ఏలూరు జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన పార్వతీపురం ఏ కన్వెన్
08-09-2026 02:29 PM
విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నా అందుకు అనుగుణంగా సరఫరా పెరగడం లేదని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. జూలై 15న విద్యుత్‌ డిమాండ్‌ 285 మిలియన్‌ యూనిట్లకు చేరిందని, రోజువారీ సగటు డిమాండ్‌ 269 మిలియన్‌...
08-09-2026 02:27 PM
చిత్తూరు జిల్లా : కుప్పం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి.
08-09-2026 02:19 PM
గతంలో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అర్హులైన నాయీ బ్రాహ్మణులకు ‘చేయూత’ పథకం ద్వారా సుమారు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారని రాచమల్లు గుర్తుచేశారు.
08-09-2026 02:15 PM
కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని వారికి అండగా నిలవాలని నేతలు సూచించారు
08-09-2026 12:44 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నేతలు సూచించారు.
08-09-2026 12:28 PM
జిల్లాలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి అనంతపురం జిల్లాకు
08-09-2026 12:14 PM
సోమశిల జలాశయం డెడ్‌స్టోరేజీ దశకు చేరుకుంటున్నా శ్రీశైలం నుంచి నీటిని సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోందని కాకాణి ప్రశ్నించారు.
08-09-2026 11:21 AM
సర్టీఫికెట్లు చూపించాలని అడిగితే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది. ఉన్నతాధికారులను రంగంలోకి దించి తప్పులను కప్పిపుచ్చే యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా...

07-09-2026

07-09-2026 09:36 PM
గత ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ఇచ్చిన నోటిఫికేషన్లను పక్కనబెట్టి మెగా డీఎస్సీ పేరుతో భారీ అక్రమాలకు తెరలేపారని, దీనిపై ప్రశ్నించే వారి గొంతులను నొక్కుతూ సోషల్ మీడియాలో సెన్సార్‌షిప్‌కు

Pages

Back to Top