స్టోరీస్

21-08-2026

21-08-2026 04:33 PM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది.
21-08-2026 04:27 PM
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొడిగట్టిపోయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ స్థానంలో.. 'రెడ్ బుక్' రాజ్యాంగం రాజ్యమేలుతోంది.
21-08-2026 04:23 PM
నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసారు
21-08-2026 04:16 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంకుచిత మనస్తత్వం, వ్యక్తిగత కక్షతో రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
21-08-2026 04:10 PM
భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని, నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవాలని వైయస్‌ జగన్‌...
21-08-2026 02:27 PM
 డీఎస్సీ అక్రమాలపై నాలుగు రోజులుగా సీబీఐ విచారణ కోరుతున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
21-08-2026 02:21 PM
రైతులకు నష్టపరిహారం అందించే ప్రణాళికలు కూడా ప్రభుత్వం రూపొందించలేదని శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి అన్నారు.
21-08-2026 01:06 PM
ప్రజల ప్రాణాలంటే అధికారులకు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు లెక్కలేకుండా పోయిందని పెనమలూరు వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ దేవభక్తుని చక్రవర్తి అన్నారు.
21-08-2026 12:54 PM
ఈ సందర్భంగా నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్‌ శర్మలను శ్రీ వైయస్‌ జగన్‌ ఆశీర్వదించారు. వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. 
21-08-2026 11:47 AM
రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు రైతు ద్రోహిగా మారిపోయారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
21-08-2026 11:42 AM
అమ్మవారి మంగళసూత్రం మాయం కావడంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎందుకు స్పందించడం లేదు? ఆలయంలో జరిగిన ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై, పాలకులపై ఉంద‌ని గుర్తు చేశారు.
21-08-2026 09:01 AM
జలవిహార్‌ గ్రాండ్‌ లాన్స్‌లో జరిగే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.    

20-08-2026

20-08-2026 08:04 PM
గత నాలుగు రోజులుగా శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డీఎస్సీ అవకతవకలు, గిరిజన చట్టాల ఉల్లంఘనలపై కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా నిలదీశాం.
20-08-2026 07:59 PM
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ టీడీపీకి చెందిన వ్యక్తులు తనను దారుణంగా మోసం చేశారని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన అభ్యర్థి రాధిక ఆవేదన వ్
20-08-2026 07:54 PM
డీఎస్సీలో అవకతవకలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో తప్పుడు జీవోలు సృష్టించి ఉద్యోగాలు నింపారు. దీనిపై సభలో చర్చిద్దాం రండి అంటే అధికార పక్షం పారిపోతోంది.
20-08-2026 07:46 PM
రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను అతి కిరాతకంగా మూడుసార్లు ఉద్దేశపూర్వకంగా కారుతో తలపై నుంచి ఎక్కించి చంపేస్తే, దానిని ప్రభుత్వం, పోలీసులు సాధారణ యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
20-08-2026 07:39 PM
వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం శ్రీ వైయ‌స్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.  
20-08-2026 07:37 PM
నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శ్రీ వైయ‌స్‌ జగన్‌ వారికి ఆశీస్సులు అందించారు.
20-08-2026 07:32 PM
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని శ్రీ వైయ‌స్‌ జగన్‌ సూచించారు.
20-08-2026 07:29 PM
శంఖవరప్పాడు వద్ద పోలీసు వాహనం ఆటోను ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులే 108లో ఆస్పత్రికి తరలించారు.
20-08-2026 07:10 PM
తాడేపల్లి: గ్రూప్‌–1 పరీక్ష నిర్వహణపై సీబీఐ విచారణకు తాము సిద్దమని, అలాగే డీఎస్సీ–2025 పరీక్షపై సీబీఐ విచారణకు సీఎం చంద్రబాబు సిద్ధమా అని, దమ్ముంటే రెండింటిపైనా సీబీఐ విచారణ జరిపిం
20-08-2026 04:04 PM
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని వైయస్‌ జగన్‌ సూచించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,
20-08-2026 03:08 PM
పరీక్ష ప్రశ్నల తయారీకి ఒక వ్యక్తినే పెట్టారు. పరీక్ష నిర్వహణ కార్యక్రమాన్ని కూడా అదే వ్యక్తికి అప్పగించారు. ఏపీ డీఎస్సీ నియామకాల చరిత్రలో, ఏపీ పీఎస్సీ నియామకాల చరిత్రలో ఈ రెండు బాధ్యతలను ఒ
20-08-2026 12:19 PM
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీపై చర్చ జరపాలని కోరుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదన్నారు. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం చర్చకు భయపడుతోందని పేర్కొన్నారు.
20-08-2026 12:12 PM
అసలు ఘర్షణకు సంబంధించిన వాస్తవాలను పక్కనపెట్టి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు
20-08-2026 12:09 PM
ప్రతిపక్ష హోదా ఇస్తే వైయస్‌ జగన్‌ అసెంబ్లీకి వస్తారని, ఆయన సభలో అడుగుపెడితే కూటమి ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తాయని వరుదు కళ్యాణి అన్నారు.

19-08-2026

19-08-2026 07:18 PM
ఈ సందర్భంగా రాష్ట్రంలోని సమకాలీన అంశాలపై శ్రీ వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడనున్నారు.
19-08-2026 07:16 PM
పార్టీ ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుంటూ శాసనమండలిలో వైయ‌స్ఆర్‌సీపీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఇసాక్‌ బాషా తెలిపారు.
19-08-2026 07:12 PM
 నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో భేటీ అవుతున్న శ్రీ వైయస్‌ జగన్, ఆ దిశలో రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్ధానిక సంస్ధల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,
19-08-2026 05:15 PM
రైతులు పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుండగా, దళారులు, వ్యాపారులు, మిల్లర్లు అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి కూటమి పాలనలో నెలకొందని కాకాణి అన్నారు.

Pages

Back to Top