Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వైయస్ జగన్పై వ్యక్తిత్వ హననం కోసం తెరపైకి కొత్త పాత్రలు
భూమి కబ్జా చేసినట్టు దమ్ముంటే నిరూపించాలి
వైయస్ఆర్సీపీకి కర్త, కర్మ, క్రియ వైయస్ జగనే
తల్లికి వందనం ఇవ్వరు.. పిల్లల్ని కనమంటారు.. ఇదెక్కడి న్యాయం బాబూ?
నెల్లూరు మైనింగ్పై చైనా 'డౌ' పెత్తనం
వెలుగోడు రిజర్వాయర్ సందర్శనను అడ్డుకునే కుట్రలు
కూటమి ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ఆక్వా రంగం కుదేలు:
అరకు పర్యటనలో గిరిజన సమస్యలు గాలికొదిలి విద్వేష రాజకీయాలా?
డబుల్ ఇంజిన్ కాదు.. డబుల్ రేట్ల సర్కార్
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు
స్టోరీస్
30-08-2026
వైయస్ జగన్పై వ్యక్తిత్వ హననం కోసం తెరపైకి కొత్త పాత్రలు
30-08-2026 07:07 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు.
భూమి కబ్జా చేసినట్టు దమ్ముంటే నిరూపించాలి
30-08-2026 06:57 PM
ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి పేపర్లో 'జోగి భూకబ్జా' అంటూ గుంటూరులో రూ.25 కోట్ల ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసినట్లు రాశారు.
వైయస్ఆర్సీపీకి కర్త, కర్మ, క్రియ వైయస్ జగనే
30-08-2026 03:33 PM
వైయస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని ఎల్లో మీడియా, సోషల్ మీడియాలోని ఫేక్ ఫ్యాక్టరీలు నిరంతరం విషప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
తల్లికి వందనం ఇవ్వరు.. పిల్లల్ని కనమంటారు.. ఇదెక్కడి న్యాయం బాబూ?
30-08-2026 03:22 PM
జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలకు పేరు మార్చి సంజీవని పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని రేగం మత్స్యలింగం అన్నారు.
నెల్లూరు మైనింగ్పై చైనా 'డౌ' పెత్తనం
30-08-2026 03:15 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనింగ్ రంగంలో దారుణమైన దోపిడీ జరుగుతోందని అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వెలుగోడు రిజర్వాయర్ సందర్శనను అడ్డుకునే కుట్రలు
30-08-2026 03:12 PM
ఇప్పటికే వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు అనుమతి కోసం దరఖాస్తు చేశామని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. రైతులతో కలిసి వెళ్లి రిజర్వాయర్లోని నీటిమట్టాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో అనుమతి కోరామని
కూటమి ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ఆక్వా రంగం కుదేలు:
30-08-2026 02:56 PM
రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
29-08-2026
అరకు పర్యటనలో గిరిజన సమస్యలు గాలికొదిలి విద్వేష రాజకీయాలా?
29-08-2026 07:41 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గిరిజనుల ముంగిటకే వైద్యాన్ని తీసుకెళ్లేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య భద్రత, టెలిమెడిసిన్ వ్యవస్థలను ప్రవేశపెట్టారని నాయకులు...
డబుల్ ఇంజిన్ కాదు.. డబుల్ రేట్ల సర్కార్
29-08-2026 07:35 PM
వెన్నుపోటు కూటమి పాలనలో కూరగాయలు, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు
29-08-2026 07:31 PM
విజయవాడ: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాసరే కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.
కరువు, చంద్రబాబు కవల పిల్లలు
29-08-2026 05:21 PM
చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే కరువు వెంట వస్తుందనే నానుడి ఊరికే రాలేదు. ఈ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రజల్లో తీవ్ర అశాంతి నెలకొంటుంది
డీఎస్సీ కాదు.. మెగా స్కామ్.. ఇదిగో ఆధారాలు
29-08-2026 05:19 PM
మేము చెబుతున్న ప్రతి అంశానికి ప్రభుత్వ శాఖల నుంచే వచ్చిన పత్రాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలు, టెట్ సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నాం
కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతాం
29-08-2026 03:57 PM
ములపేట పోర్టు తమ హయాంలోనే వచ్చిందంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రచారం చేసుకోవడం సరికాదని కృష్ణచైతన్య అన్నారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు..
29-08-2026 03:36 PM
చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచీ ఒక అలవాటు ఉంది. ఎవరో కష్టపడి నిర్మించిన దాన్ని తన ఖాతాలో వేసుకోవడం, బొంబాయి మాటలతో ప్రచారం చేసుకోవడం ఆయన నైజం.
వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు క్రెడిట్ చోరీ
29-08-2026 03:32 PM
మరోవైపు, ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల వెన్నుపోటు కూటమి ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్సీపీ సన్నద్ధం
29-08-2026 03:15 PM
స్థానిక పరిస్థితులు, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
పల్నాడు రైతాంగానికి కూటమి పాలనలో అన్యాయం
29-08-2026 02:57 PM
వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల, బొల్లాపల్లి, వినుకొండ ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు
విద్యార్థులు, తల్లిదండ్రులు, వైయస్ఆర్సీపీ పోరాటంతో దిగొచ్చిన కూటమి ప్రభుత్వం
29-08-2026 02:42 PM
అల్లూరి జిల్లా నుంచి మారికవలస పాఠశాలకు బస్సుల్లో విద్యార్థులను తరలించే అంశంపై కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు
శ్రీశైలం నీటిని వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
29-08-2026 02:37 PM
మరోవైపు తెలంగాణ శ్రీశైలం నీటిని విస్తృతంగా వినియోగించుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాకాణి అన్నారు.
కరువు ఛాయల్లో 625 మండలాలు..
29-08-2026 02:28 PM
కడప: రాష్ట్రంలోని 687 మండలాలకు గాను 625 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు.
ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారులకే అండగా ఉంటాం
29-08-2026 01:58 PM
ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కార్పొరేట్ వ్యాపారాలకు ప్రొద్దుటూరులో అనుమతులు ఇస్తే, వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అడ్డుకుని స్థానిక
వెలిగొండపై చంద్రబాబు క్రెడిట్ చోరీ..
29-08-2026 01:57 PM
చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన మినహా పనులు ముందుకు సాగలేదని వారు తెలిపారు. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో టన్నెల్కు
అనంతపురం రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి
29-08-2026 01:37 PM
ఈ సమావేశంలో జిల్లా టాస్క్ఫోర్స్ కోఆర్డినేటర్ నార్పల సత్యనారాయణరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య
రాయలసీమ రైతుల సమస్యలపై భారీ నిరసనలకు సిద్ధం కావాలి
29-08-2026 01:30 PM
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి అన్నారు.
ప్రజల చెవిలో పువ్వులు పెట్టొద్దు.. వాస్తవాలు మాట్లాడండి
29-08-2026 10:05 AM
ఎన్నికల సమయంలో టిడ్కో ఇళ్ల రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని తోట త్రిమూర్తులు ఆక్షేపించారు.
గిడుగు వెంకట రామమూర్తి పంతులు భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి
29-08-2026 10:01 AM
ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమని
మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం
29-08-2026 09:56 AM
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని భరోసా
రైతుల సాగునీటి పోరుపై పోలీసు కేసులు
29-08-2026 09:52 AM
రైతులకు సాగునీరు అందించాలని శాంతియుతంగా నిర్వహించిన నిరసనపై కేసులు పెట్టడం అన్యాయమని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు.
28-08-2026
వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేది లేదు
28-08-2026 05:26 PM
తనపై ఉద్యోగాల పేరుతో ఎఫ్ఐఆర్ నమోదైందంటూ చేస్తున్న ప్రచారంపై గురవయ్య తీవ్రంగా స్పందించారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని చెబుతున్న ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే ఆ ఎఫ్ఐఆర్ను బహిరంగంగా చూపించాలని
వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో అన్స్టాపబుల్ దోపిడీ
28-08-2026 04:50 PM
రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏ ఒక్క మేలు చేయకపోయినా, అన్స్టాపబుల్గా అప్పు మాత్రం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర కోవిడ్ పరిస్థితి ఉన్నా,
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »