Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాయలసీమ రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందే
మీ ప్రేమాభిమానాలే నా బలం
బీదా రవిచంద్ర సవాల్ స్వీకరిస్తున్నా
ఆత్మీయత, అనురాగాలకు ప్రతీక రక్షాబంధనం
రాష్ట్రంలో ఏరులై పారుతున్న గంజాయి
డీఎస్సీ అక్రమాల గుట్టు రట్టవుతుందనే భయమా?
అభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొట్టడం సరికాదు
గిరిజన బిడ్డల చదువులపై వెన్నుపోటు కూటమి సర్కార్ కర్కశత్వం
విశాఖను ‘క్రైమ్ & డ్రగ్స్ రాజధాని’గా మార్చిన చంద్రబాబు కూటమి సర్కార్
మత్స్యకారుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?
స్టోరీస్
28-08-2026
రాయలసీమ రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందే
28-08-2026 12:14 PM
తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో కర్ణాటక రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని, మరోవైపు శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు నీటి తరలింపు జరుగుతోందని పేర్కొన్నారు.
మీ ప్రేమాభిమానాలే నా బలం
28-08-2026 09:55 AM
“మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అని వైయస్ జగన్ తన సందేశంలో తెలిపారు.
27-08-2026
బీదా రవిచంద్ర సవాల్ స్వీకరిస్తున్నా
27-08-2026 06:15 PM
బీదా రవిచంద్ర సవాల్ స్వీకరిస్తున్నా. బహిరంగ చర్చకు నేను సిద్ధం. ప్లేస్, టైమ్, లొకేషన్ అన్నీ ఆయనకే వదిలేస్తున్నా. 1995లో ఎన్టీఆర్ గారిని మానసికంగా క్షోభపెట్టి, ఆయన దగ్గర పార్టీని, పదవిని
ఆత్మీయత, అనురాగాలకు ప్రతీక రక్షాబంధనం
27-08-2026 06:03 PM
ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నట్లు వైయస్ జగన్ తన సందేశంలో తెలిపారు.
రాష్ట్రంలో ఏరులై పారుతున్న గంజాయి
27-08-2026 04:49 PM
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, డ్రోన్లతో గంజాయి సాగును అరికడతామని సీఎం చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనిత పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు.
డీఎస్సీ అక్రమాల గుట్టు రట్టవుతుందనే భయమా?
27-08-2026 04:42 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు డీఎస్సీలో జరిగిన అవకతవకలపై చాలా స్పష్టమైన ఆధారాలతో ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ పేపర్ లీక్ అయిందా లేదా? పరీక్ష పేపర్ నిర్వహణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నారా లేదా...
అభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొట్టడం సరికాదు
27-08-2026 04:37 PM
కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి దుకాణదారుడికి తగిన నష్టపరిహారం అందించాలని, రహదారి వెంబడి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి తిరిగి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
గిరిజన బిడ్డల చదువులపై వెన్నుపోటు కూటమి సర్కార్ కర్కశత్వం
27-08-2026 04:31 PM
మారికవలస గురుకుల పాఠశాలలో 480 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. మంచి వాతావరణం, నాణ్యమైన విద్య, మౌలిక వసతులతో పాటు ఇంగ్లీష్ మీడియంలో విద్య అందుతున్న ఈ పాఠశాలలో తమ పిల్లలకు
విశాఖను ‘క్రైమ్ & డ్రగ్స్ రాజధాని’గా మార్చిన చంద్రబాబు కూటమి సర్కార్
27-08-2026 02:17 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేశారు
మత్స్యకారుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?
27-08-2026 01:19 PM
ఆగస్టు 3వ తేదీన డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'శ్రీ ముత్యాలమ్మ (IND-AP-E8MO135)' అనే బోటులో 8-9 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు విడదల రజిని పరామర్శ
27-08-2026 12:11 PM
ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పూర్తిస్థాయిలో విచారించి, వాస్తవాలను గుర్తించాలని కోరారు.
పొన్నూరులో అమ్మవారి మంగళసూత్రం ఘటనపై అంబటి మురళి ఆగ్రహం
27-08-2026 11:57 AM
ఈ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని అంబటి మురళి అన్నారు. మంగళసూత్రం తయారు చేయించి గుట్టుచప్పుడు కాకుండా అమ్మవారికి సమర్పించేందుకు ఆలయ అధికారి బసవ శంకర్ ప్రయత్నించారని పేర్కొన్నారు
సముద్రంలో బోట్లు ప్రమాదాలకు గురవుతున్నా భద్రతా చర్యలు ఏవి?
27-08-2026 11:17 AM
మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే శ్రీలంక, బంగ్లాదేశ్ ఎంబసీలకు సమాచారం అందించామని, కోస్ట్గార్డ్ అధికారులతోనూ వాసుపల్లి జగదీష్ సమన్వయం చేశారని గురుమూర్తి తెలిపారు.
కడప నగరంలో వైయస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
27-08-2026 11:11 AM
అంజాద్ బాషా క్యాంప్ కార్యాలయంలో పెద్దరెడ్డి రామ్మోహన్ రెడ్డి, పెద్దరెడ్డి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
పల్నాడు రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం
27-08-2026 09:50 AM
ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను వైయస్ జగన్ కోరారు.
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు
27-08-2026 09:48 AM
మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు. తాజా సమాచారం ప్రకారం మత్తులో కారు నడిపింది మరో ఎస్ఐ అంటున్నారు. ఆ మత్తులో ఒక ఆటోను వారు ఢీ కొట్టారు. యాక్సిడెంట్ అయిన...
26-08-2026
మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
26-08-2026 06:52 PM
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ అనంతరం తనను కలిసిన ముస్లిం సోదర సోదరీమణులతో శ్రీ వైయస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడి, వారికి మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేశారు.
వైయస్ జగన్కు రాఖీలు కట్టిన మహిళలు
26-08-2026 04:50 PM
తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు శ్రీ వైయస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
డీఎస్సీ ర్యాలీలో గాయపడిన కృపా లక్ష్మీకి పరామర్శ
26-08-2026 03:46 PM
అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ప్రస్తుతం పుత్తూరులోని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
సెప్టెంబర్ 1న వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముట్టడి
26-08-2026 03:27 PM
తెలంగాణ వైపు నుంచి వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని శిల్పా చక్రపాణిరెడ్డి నిలదీశారు.
కరువు కోరల్లో రైతులు.. చంద్రబాబు సర్కార్ నిద్రలో
26-08-2026 02:35 PM
ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నారు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏవీ చేపట్టలేదు.’’
మహ్మద్ ప్రవక్త సందేశం సదా అనుసరణీయం
26-08-2026 11:03 AM
క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలన్న మహ్మద్ ప్రవక్త సందేశం అందరికీ ఆదర్శనీయమని వైయస్ జగన్ తెలిపారు.
మానవత్వానికి ప్రతిరూపం మదర్ థెరిసా
26-08-2026 10:57 AM
ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో పేదలు, నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యుల సేవకే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని వైయస్ జగన్ పేర్కొన్నారు.
నేడు వైయస్ జగన్ ప్రెస్మీట్
26-08-2026 09:51 AM
ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు.
కరువు కోరల్లో సీమ రైతు
26-08-2026 09:45 AM
కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన పల్లె ఈరప్ప కుటుంబం ఇది. నాలుగు ఎకరాల పొలంలో పత్తి సాగుచేసింది.
25-08-2026
నిర్వాసితులకు న్యాయం చేశాకే వెలిగొండ ప్రారంభించాలి
25-08-2026 07:56 PM
2020లో జిఓ నెంబర్ 324, (24.06.2020) ద్వారా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం ఏకంగా రూ.1,301.56 కోట్లు కేటాయించారని చెప్పారు
రేపు వైయస్ జగన్ ప్రెస్మీట్
25-08-2026 07:11 PM
సమకాలీన రాజకీయ, ప్రజా అంశాలపై శ్రీ వైయస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.
స్థానిక సంస్థల సమరానికి వైయస్ఆర్సీపీ సర్వసన్నద్ధం:
25-08-2026 04:57 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
25-08-2026 04:47 PM
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో శ్రీ వైయస్ జగన్ సమావేశం అయ్యారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు,...
రాజకీయ విమర్శలు చేసినందుకే కేసులా?
25-08-2026 02:33 PM
కేసులతో బెదిరించాలని చూస్తే తాను భయపడబోనని అంబటి అన్నారు. పోలీసుల వాహనంలో గంజాయి దొరికిన ఘటనపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »