స్టోరీస్

30-07-2026

30-07-2026 04:42 PM
పోలీసులు చెబుతున్నట్లుగా కిడ్నాప్‌ ఘటనలో తమ కారు ఉపయోగించారనే సాక్ష్యాలు ఉంటే చూపించాలని ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా ప్రశ్నించారు.
30-07-2026 04:04 PM
మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు సుమారు 80 శాతం పూర్తయ్యాయని, ఆ పనులను పూర్తి చేసి ఉంటే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేదని అన్నారు
30-07-2026 03:59 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వైయస్‌ జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసి పేర్లు మాత్రమే మార్చిందని విమర్శించారు
30-07-2026 03:37 PM
జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు గారిని ప‌రామ‌ర్శించ‌డానికి వైఎస్ జ‌గ‌న్ గారు శ్రీకాకుళం వెళ్తున్నార‌ని ప్ర‌క‌టించిన వెంట‌నే కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర‌ల‌కు తెర‌లేపింది.
30-07-2026 02:44 PM
ఈ ఘటనపై డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేస్తానని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతానని చెప్పారు.
30-07-2026 02:38 PM
ఇసుక అక్రమ రవాణా వల్ల సమీప గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు అడిగి తెలుసుకున్నారు. సామర్థ్యానికి మించి అధిక లోడుతో ఇసుక తరలిస్తున్న వాహనాల కారణం
30-07-2026 02:26 PM
ఈ సందర్భంగా ఓ చిన్నారిని వైయ‌స్‌ జగన్‌ ఎత్తుకుని ఆప్యాయంగా ముద్దాడారు. ఆ దృశ్యం అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. ప్రజలకు చేతులెత్తి అభివాదం చేస్తూ, అభిమానుల అభివాదాలకు ప్రతిస్పందిస్తూ
30-07-2026 12:42 PM
దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగగా, ప్రజలు జైకొడుతూ ఘన స్వాగతం పలికారు. పలువురు చేతుల్లో  ‘థ్యాంక్యూ వైయ‌స్‌ జగన్‌’ అని రాసిన ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ఆయనకు సంఘీభావం...
30-07-2026 12:27 PM
టీడీపీ నాయకులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సాక్షాత్తు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి విగ్రహాన్నే తీసుకెళ్లే స్థాయికి పరిస్థితులు చేరుకున్నాయని
30-07-2026 12:18 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేకాట క్లబ్బులను మూసివేసినట్లు గుర్తుచేసిన ఆయన, ప్రస్తుతం జార్జి క్లబ్‌లో పేకాట నిర్వహిస్తూ సభ్యత్వం పేరుతో రూ.1.20 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
30-07-2026 12:11 PM
విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం బయలుదేరిన వైఎస్‌ జగన్‌కు దారి పొడవునా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా స్వాగతం పలికారు.
30-07-2026 12:09 PM
విశాఖ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనపై చంద్రబాబు ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల పట్ల వైయ‌స్ఆర్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ
30-07-2026 10:12 AM
ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు
30-07-2026 10:10 AM
పొగాకు వ్యాపార లావాదేవీల్లో భాగంగా సూరిబాబు అనే వ్యక్తికి ఫాతిమా  సోదరుడు రూ.36 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.    ఆ డబ్బు తీసుకుని పొగాకు సరఫరా చేయకుండా తప్పించుకుంటూ సూరిబాబు తిరుగుతున్నాడు
30-07-2026 10:04 AM
రాష్ట్రస్థాయిలో బీసీ గుర్తింపు ఉన్నప్పటికీ, కేంద్ర ఓబీసీ జాబితాలో తగిన గుర్తింపు లేకపోవడం వల్ల కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర రిజర్వేషన్‌ ప్రయోజనాలు
30-07-2026 10:01 AM
ఈ విధానం వల్ల దస్తావేజు లేఖరులతోపాటు స్టాంప్‌ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. వీరిపై ఆధారపడిన కుటుంబాలను కలుపుకొంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల
30-07-2026 09:58 AM
 రెండు వారాల క్రితం కందుకూరు పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి కొనుగోలుదారులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది.
30-07-2026 09:55 AM
2024లో చట్టబద్ధంగా వాహనాలు కొనుగోలు చేసిన కొత్త యజమానులు, 2018 నుంచి పూర్వ యజమానుల కాలంలో నమోదైన కేసులు, పెండింగ్‌ చలానాలు, బ్లాక్‌లిస్ట్‌ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు
30-07-2026 09:51 AM
 2025 డీఎస్సీ మొదలుపెట్టగానే, అంతకు ముందు జగన్‌గారి హయాంలో నియమితుడైన కన్వీనర్‌ను తొలగించి మరో అధికారిని పెట్టుకున్నారు.
30-07-2026 09:48 AM
శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తనను ఎంతగానో ఆకర్షించాయని జయకుమార్‌ వెల్లడించారు.
30-07-2026 09:44 AM
అంతర్రాష్ట్ర డూప్లికేట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్ష పర్యవేక్షణలో పొరుగు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారల CEOల సమన్వయంతో తనిఖీలు చేపట్టాలి.

29-07-2026

29-07-2026 05:08 PM
శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వం, సిద్ధాంతాలు, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత తమను ఎంతగానో ఆకర్షించాయని మండవ గౌతమ్‌, మండవ లక్ష్మీ నీరజ తెలిపారు.
29-07-2026 04:57 PM
 రాజధాని అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ, గుంటూరు కూడా కలుపుకొని రాజధాని అని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. మంచిదే. అయితే 2014–19 ఐదేళ్లు, 2024 నుంచి ఇప్పటివరకు రెండేళ్లు.. మొత్తం ఏడేళ్లు...
29-07-2026 04:54 PM
నిన్న జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు కనీస సౌకర్యాలు  కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.  దేవాదాయ ధర్మాదాయ శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ మరియు జీవీఎంసీ...
29-07-2026 04:52 PM
‘క్రెడిట్‌ వితౌట్‌ కంట్రిబ్యూషన్‌’ చంద్రబాబు మార్కు రాజకీయమని, ఎన్ని తరాలు గడిచినా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వైయస్‌ జగన్‌ ముద్ర చెరిగిపోదని స్పష్టం చేశారు
29-07-2026 03:51 PM
 ఉచిత పంటల బీమా పథకంపై ఎన్నికల్లో మాయమాటలు చెప్పి నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే, అడ్డం తిరిగారు. పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు.
29-07-2026 03:31 PM
   టీచర్‌ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా సిద్ధమైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను అక్రమాలతో కలుషితం చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో అర్హులను పక్కనపెట్టి అధికార పార్టీకి చెందిన...
29-07-2026 02:58 PM
ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల అభివృద్ధి కోసం భోగాపురం ఎయిర్‌ పోర్టుకు 2023 మే 3వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ శంకుస్థాపన చేశారు.
29-07-2026 02:37 PM
అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కృష్ణా డెల్టా రైతుల సమస్యల పరిష్కారం కోసం  అవనిగడ్డ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు వేలాది మంది రైతులతో పాదయాత్ర చేపడతామని సింహాద్రి రమేష్‌బాబు
29-07-2026 02:33 PM
అక్రమ కేసులో అరెస్టై ప్రస్తుతం అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజును శ్రీ వైయస్‌ జగన్‌ పరామర్శించి, ములాఖత్‌లో మాట్లాడనున్నారని తెలిపారు

Pages

Back to Top