స్టోరీస్

25-07-2026

25-07-2026 07:19 PM
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? అని రాష్ట్ర యువత ప్రశ్నిస్తోందని ఆరె శ్యామల పేర్కొన్నారు.
25-07-2026 07:09 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2.5 లక్షల మంది వాలంటీర్లతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 3.5 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
25-07-2026 07:06 PM
తాడేపల్లి : కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ 'మిధ్యాశాఖ'గా మారిపోయిందని వైయ‌స్ఆర్‌సీపీ నేత నాగార్జున యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
25-07-2026 05:03 PM
డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహించాల్సిన నారా లోకేష్‌ మంత్రి పదవిలో కొనసాగడం సరికాదని, రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించింది
25-07-2026 04:54 PM
దశాబ్దాలుగా నంద్యాలలో పేదలకు సేవలు అందిస్తున్న శిల్పా కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగడం వల్ల అంతిమంగా పేద ప్రజలే నష్టపోతున్నారని పేర్కొన్నారు
25-07-2026 04:50 PM
భవిష్యత్తులో మార్కెట్ యార్డ్ విస్తరణ, రైతులకు అవసరమైన మౌలిక వసతులు, వ్యవసాయ అనుబంధ సదుపాయాల కల్పనకు ఈ స్థలం ఎంతో అవసరమవుతుందని శిల్పా రవి పేర్కొన్నారు. రైతుల కోసం ఉపయోగించాల్సిన విలువైన స్థలాన్ని...
25-07-2026 04:33 PM
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ అందించలేదని, ప్రస్తుతం యూరియా, ఇతర ఎరువులు కూడా సకాలంలో దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
25-07-2026 04:30 PM
చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ యువత హక్కుల కోసం చేపడుతున్న ఈ ర్యాలీలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు
25-07-2026 04:28 PM
ఏపీలో డీఎస్సీ నిర్వహణ, నియామక ప్రక్రియలో వైయ‌స్ఆర్‌సీపీ లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలేనని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయానికి నారా లోకేష్ బాధ్యత వహించి పదవికి రాజీనామా...
25-07-2026 04:26 PM
రావూరి చిన్నాపై గతంలోనూ దాడి జరిగిందని, కొన్నేళ్లుగా ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. తాజా ఘటనలో నల్లాని కిషోర్, నల్లాని వాసు, నల్లాని పిచ్చయ్య, కమ్మ గోపీచంద్‌తో పాటు
25-07-2026 03:37 PM
ఇలాంటి అన్యాయాలు చేసే వారిపై ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హెరిటేజ్ సంస్థ ఆక్రమణలు నుంచి మొదలు పెడితే మీ పరిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు...
25-07-2026 02:31 PM
లెనిన్‌ సెంటర్‌లో చిరు వ్యాపారులను ఆరు నెలలుగా కమిషన్ల కోసం వేధిస్తున్నారు. అధికారులు ఎమ్మెల్యే బోండా ఉమా చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు.
25-07-2026 12:33 PM
ఉరవకొండ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.
25-07-2026 12:27 PM
సకాలంలో వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను కాపాడుకోవడానికి ఒక్కో ట్యాంకర్‌ నీటికి రూ.2 వేలు చెల్లించి పొలాలకు నీరు అందించాల్సిన పరిస్థితి వచ్చింది
25-07-2026 12:19 PM
ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు
25-07-2026 12:08 PM
మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తల్లులను నిలువునా మోసం చేస్తున్నారు. ప్రచారంలో మాత్రం తొలి ఏడాది ఎగవేసిన దానిని దాచిపెట్టి, రెండవ ఏడాది అరకొరగా ఇచ్చినదానినే తొలి ఏడాదిగా...
25-07-2026 12:00 PM
గడువు పెంచాక మరిన్ని ఓట్ల తొలగింపు  ‘సర్‌’లో ప్రధాన ఘట్టమైన ఇంటింటి సర్వే శుక్రవారం రాత్రితో ముగిసింది. జూన్‌ 15న ప్రారంభమైన ఇంటింటి సర్వే జూలై 15తో ముగియాల్సి ఉన్నా అన్ని వైపుల నుంచి వచ్చిన...

24-07-2026

24-07-2026 09:42 PM
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అనుమానాస్పద మృతులు, లాకప్ డెత్‌లపై లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే ముఖ్యమంత్రి స్పందించాలి.
24-07-2026 09:39 PM
యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌) లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 87.41 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ప్రభుత్వం కేవలం 64.76 లక్షల మంది మాత్రమే...
24-07-2026 06:37 PM
ఈ రాష్ట్రంలో రైతన్నలకు, వ్యవసాయ రంగానికి మేలు జరిగితే చూసి ఆనందించే మొదటి వ్యక్తి వైఎస్.జగన్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రభుత్వం తన నిజరూపాన్ని చూపిస్తోంది
24-07-2026 04:10 PM
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. పార్లమెంట్‌లో చర్చ జరిగే పరిస్థితి వచ్చింది. విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం...
24-07-2026 04:07 PM
మా వీపులు పగలగొట్టినా, సంఘ బహిష్కరణలు చేసినా, అంటరానితనాన్ని మా మీద రుద్దినా.. వైఎస్ జ‌గ‌న్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే మా అంకితభావం నుంచి ప‌క్క‌కు త‌ప్పించ‌లేరు. గుర్రం జాషువా గారి...
24-07-2026 03:53 PM
వసతి గృహ భవనం పూర్తిగా పాడైపోయి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, పైకప్పు పెచ్చులూడి పడుతూ విద్యార్థినులు గాయపడుతున్నారని తెలిపారు.
24-07-2026 03:52 PM
కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి కుటుంబ ఆస్తులపై జరిగిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
24-07-2026 03:50 PM
సీదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుటుంబానికి పార్టీ నాయకత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడి న్యాయాన్ని సాధించుకుంటామని తెలిపారు.
24-07-2026 03:38 PM
బద్దెనహల్‌లో అసలు ఏం జరిగింది? మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకే వైయ‌స్ఆర్‌సీపీ తరఫున నిజనిర్ధారణ కమిటీగా వచ్చాం.
24-07-2026 03:15 PM
సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, అసమానతలపై తన రచనలతో పోరాటం సాగించిన గొప్ప కవి జాషువా అని నేతలు కొనియాడారు.
24-07-2026 01:17 PM
ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు
24-07-2026 01:00 PM
‘కృష్ణా–గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ గారు
24-07-2026 12:56 PM
కాలం మారినా ఆయన ఆలోచనలు, ఆయన సాహిత్యం సమాజానికి చైతన్యాన్ని, సమానత్వానికి స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి

Pages

Back to Top